Saturday, May 18, 2024

స్వీడ్ పెంచిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరస ప్రచారాలతో స్వీడ్ పెంచారు. శనివారం కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సిఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జన జాతర సభలో పాల్గొనున్నారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోట(మహబూబ్ నగర్) కార్నర్ మీటింగ్ కు హాజరుకానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా కార్నర్ మీటింగ్ లో ప్రసంగించున్నారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి సీఎం వివరించనున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ నేతలు దూకుడు పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News