Sunday, June 16, 2024
Home Search

రేవంత్ రెడ్డి - search results

If you're not happy with the results, please do another search

వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే

మండల కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి ఫరూఖ్‌నగర్: వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని ఫరూఖ్‌నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొంగగూడ, వెంకన్నగూడ గ్రామాల్లో...

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నూతన అధ్యక్షులు కృషి చేయాలి

ఏడు మండలాల అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేసిన డిసిసి అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి పరిగి: పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు మండల పార్టీ నూతన అధ్యక్షులు కృషి చేయాలని డిసిసి అధ్యక్షులు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు....

బహిష్కరణ

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించారు. ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము హాజరుకావడం లేద...

ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బిజెపి

శామీర్‌పేట: బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందని తూం కుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి, శామీర్‌పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్‌గౌడ్‌లు అన్నారు. శుక్రవారం...

గ్రామాల్లో పార్టీని బలోపేతం చేద్దాం… కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దాం

టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఫరూఖ్‌నగర్: గ్రామాల్లో పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు....

హస్తంలో బిసిల లొల్లి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సరికొత్త లొల్లి మొదలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనవర్గాల కులాలకు చెందిన నా =యకులకు సగభాగం సీట్లివ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. అందుకు తగినట్లుగా అధినాయకుల సమావేశాలు, చర్చ లు,...
Komatireddy Rajagopal Reddy Meets Ponguleti Srinivas

బిజెపి మరో వికెట్ ‘డౌన్’!

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల వలసలు ప్రారంభమయ్యాయి. బిఆర్‌ఎస్ నుంచి బహిష్కరించబడిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మంలో...

బిజెపి అధికారంలోకి రావడం ఖాయం

బాలాపూర్: తెలంగాణలో చాపక్రింద నీరులా విస్తరిస్తూ,నిశ్శబ్ద విప్లవంగా మారి ప్రజలకు దగ్గర అవుతున్న బిజెపి రానున్న ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్‌పార్టీని ఓడించి అధికారంలోకి రావడం ఖాయమని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,సింగిల్ విండో...
Rahul Gandhi who became a remote Gandhi: Vemula

రిమోట్ గాంధీగా మారిన రాహుల్ గాంధీ: వేముల

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ .. రిమోట్ గాంధీగా మారిపోయారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్...
NCP Politics in Maharashtra

డబుల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజిన్‌గా మారింది: షిండే

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్‌సిపి నేత అజిత్ పవార్ చేరికను స్వాగతిస్తున్నామని సిఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఈ సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడారు. అజిత్ చేరికతో మహారాష్ట్ర మరింత బలోపేతం అవుతుందని...

రైతుబంధు కర్ణాటకలో ఇప్పించగలవా?

రేవంత్‌కు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సవాల్ కొడంగల్: తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో అమలుపరిచే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి...

జన గర్జన సభను విజయవంతం చేయండి

కొత్తగూడెం అర్బన్ : జూలై 2వ తేదీన ఖమ్మంలో జరిగే జనగర్జన సభను విజయంతం చేయాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లోని రైటర్ బస్తీలో...

నడ్డా నోట అడ్డగోలు మాట..

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్‌ను జైలుకు పంపుతారా అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఐటి, పురపాలక మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ఎవరిపడితే వారు వచ్చి అడ్డంగా మాట్లాడిపోతున్నారంటూ మంత్రి...
Do you send KCR to prison: KTR

తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్‌ను జైలుకు పంపుతారా?

ఎవరుపడితే వారు వచ్చి అడ్డంగా మాట్లాడిపోతున్నారు కెసిఆర్‌పై ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఐటి, పురపాలక మంత్రి కెటిఆర్ ఫైర్ హైదరాబాద్: తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్‌ను జైలుకు...
Election heat in Ibrahimpatnam constituency

పట్నంలో ఎన్నికల హీట్?

రాష్ట్ర ప్రభుత్వం ముందుస్తు ఎన్నికలు వస్తాయనే ధీమాతో అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఆగష్టు, సెప్టెంబర్ లో ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళాలనే ఉద్దేశంతో పా వులు కదుపుతున్నట్లు సమాచారం. దీంతో...

ఇక బిజెపితో తాడో పేడో తేల్చుకుంటాం

విలేకరుల ఇష్టాగోష్టిలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మేడ్చల్ జిల్లా: బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే అని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ ను సందర్శించిన ఆయన విలేకరులతో...
Martyrs

అమరులకు ’జోహార్‘

అవమానాలు ఎదుర్కొన్న చోటే అమరవీరులకు స్మారక చిహ్నం అరుదైన స్టెయిన్ లెస్ స్టీలుతో ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా నిర్మించాం రేపే సిఎం కెసిఆర్ చేతుల మీదుగా...
CM KCR will inaugurate Martyrs Memorial on 22 June

22న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా అమరవీరుల స్మారకం ఆవిష్కరణ

హైదరాబాద్ : తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభానికి సిద్ధమైందని, ఈ నెల 22న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులతో కలిసి...

హైద్రాబాద్ దేశ రెండవ రాజధానికి అనుకూలం

తార్నాక: హైద్రాబాద్ దేశ రెండవ రాజదానిగా ఏర్పడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేంద్రమే నిదులు గుంజుకుంటుందని అనే అంశము అపోహా మాత్రమేనని దక్షిణ భారత సమితి కన్వీనర్ ప్రొ.డా.గాలి వినోద్‌కుమార్ కాంగ్రెస్ నాయకడు...

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధం

నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై చర్చలకు సిద్దమని ప్రతిపక్షాలకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ సవాల్ విసిరారు. ఆదివారం హాలియాలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ దశాబ్ది...

Latest News