Home Search
ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
జమిలి ఎన్నికలు అక్కరకు వస్తాయా!
రాజకీయంగా ఒక సంక్షోభం ఎదురైతే దాని నుండి ప్రజల దృష్టి మళ్ళించడం కోసం మరో సంక్షోభాన్ని సృష్టించే ప్రక్రియకు ఇందిరా గాంధీ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత ప్రధాన...
మహిళా రిజర్వేషన్ బిల్లుతో కాంగ్రెస్కు చెక్: బిజెపి వ్యూహం
న్యూఢిల్లీ: ఈ నెలలో జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో ఒక దేశం, ఒకే ఎన్నికల అమలుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చట్ట సభలలో మహిళలకు 33 శాతం...
చైనా మ్యాపు కుట్ర!
నోటితో పలకరించి, నొసటితో వెక్కిరించడం చైనాకు అలవాటైన విద్యే. ఇండియాతో గల సరిహద్దుల లోపల నిగూఢంగా గ్రామాలు నిర్మించి దానిని తన భూభాగంగానూ, అరుణాచల్ప్రదేశ్ మొత్తాన్ని తనదిగానూ చెప్పుకోడం దానికి కొత్త కాదు....
ప్రొటోకాల్ వివాదం.. ఆనాడు ఎన్టిఆర్ను ఆహ్వానించిన ఇందిర
న్యూఢిల్లీ : ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి బెంగళూరు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను, ఉపముఖ్యమంత్రి శివకుమార్ను ప్రోటోకాల్ ప్రకారం కలుసుకోకుండా చేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తీవ్ర...
చైనా భూభాగంగా అరుణాచల్ ప్రదేశ్: తాజా మ్యాప్ విడుదల
బీజింగ్: చైనా ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన తన ప్రామాణిక దేశపటాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేసింది. భారత్లో భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్, వివాదాస్పద అక్సయ్ చిన్ ప్రాంతాలను తన భూభాగంలో భాగంగా...
బల్లెం వీరుడు నీరజ్పై ప్రశంసల వర్షం
బుడాపెస్ట్: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఒలింపిక్స్లో పసిడి...
క్రిప్టో కరెన్సీలపై ఏకీకృత వైఖరి అవసరం..
న్యూఢిల్లీ: వినియోగదారులు, వ్యాపార సంస్థల మధ్య నమ్మకం బలంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. వినియోగదారుల హక్కుల పట్ల సంబరపడేదానికన్నా వినియోగదారుల సంరక్షణ పట్ల దృష్టి సారించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. క్రిప్టో...
ఎగుమతుల నిషేధానికి రైతాంగం బలి
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరు తెన్నులను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి మూడోసారి అధికారానికి వచ్చేందుకు కోట్లాది మంది రైతాంగాన్ని బలిపెట్టేందుకు పూనుకుందా అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. తాను చెప్పిన...
మంచి సంకేతాలు
దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నస్బర్గ్లో మూడు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ (భారత్, బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా) దేశాల అధినేతల సమావేశం ఆశాజనకమైన సంకేతాలను ఇచ్చింది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తనాన్ని ఎదిరించి...
గిరిజన ఎంఎల్ఎను డిప్యూటీ సిఎం చేశా: జగన్
అమరావతి: రాజకీయ పదవుల్లో గిరిజనులకు పాధాన్యత ఇచ్చామని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి సిఎం జగన్ మోహన్ రెడ్డి...
చట్టంతోనే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం
చట్టంతోనే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం
మహిళా హక్కులపై కాంగ్రెస్ బిజెపి దొందు దొందే
మహిళా బిల్లుపై సోనియా.. ప్రియాంక గాంధీలు ఎందుకు మాట్లాడలేదు?
డిసెంబరులో మళ్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తా... సోనియా, స్మృతి...
చంద్రయాన్-3 విజయం..యావద్భారతీయులది:కిషన్ రెడ్డి
హైదరాబాద్ : చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్’ల్యాండర్ విజయవంతంగా దిగడం.. యావద్భారతం గర్వించే క్షణమని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం...
చట్టంతోనే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం: కవిత
హైదరాబాద్: మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేస్తేనే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మహిళల హక్కులపై కాంగ్రెస్ బిజెపి దొందు దొందేనని, ఆ రెండు...
పలు చిక్కులకు చెక్గా బ్రిక్స్
దక్షిణాఫ్రికాకు చేరుకున్న ప్రధాని మోడీ
చైనా నేత జిన్పింగ్తో ద్వైపాక్షిక భేటీ?
కోవిడ్ లాక్డౌన్ల తరువాత తొలిసారి నేరుగా బ్రిక్స్
న్యూఢిల్లీ /జొహన్సెస్బర్గ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిక్స్ కీలక శిఖరాగ్ర...
కుకీ విద్యావేత్తలపై కేసుల ఉప సంహరణకు చర్యలు తీసుకోండి
ఇంఫాల్: కుకీ విద్యావేత్తలపై దాఖలైన కేసుల ఉపసంహరణకు చర్యలు తీసుకోవలసిందిగా కుకీలకు చెందిన అపెక్స్ సంస్థ కుకీ ఇంపి మణిపూర్( కెఐఎం) ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. కుకీ తెగకు చెందిన...
లడఖ్లో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
లడఖ్: భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. లడఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం (పీఎం మోదీ)పై విరుచుకుపడ్డారు. ఈ ప్రాంతంలోని ప్రజల...
ఎర్రకోట నుంచి ఎన్నికల ప్రచారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విభిన్నమైన నేత. సాంప్రదాయ రాజకీయాలను పక్కకు నెట్టివేసి తన చుట్టూ రాజకీయాలను కేంద్రీకృతం చేసుకోవడంలో దిట్ట. ప్రపంచంలో పురాతనమైన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ను ప్రపంచం...
విజయవాడలో బెంగాలీ విద్యార్థి మృతిపై సిబిఐ దర్యాప్తు కోసం డిమాండ్
కోల్కత: జబల్పూర్ యూనివర్సిటీకి చెందిన ఒక ఫ్రెషర్ మృతిపై రాజకీయ దుమారం రేగుతున్న తరుణంలో విజయవాడలోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన హాస్టల్లో బెంగాల్కు చెందిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఇదే...
ఆహార ద్రవ్యోల్బణం
వచ్చే ఎన్నికల్లో పార్లమెంటులో మళ్ళీ అధిక సంఖ్యలో స్థానాలను గెలుచుకొని వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పుకొంటున్న కమలనాథులు అదుపు తప్పి అదే పనిగా పేట్రేగిపోతున్న ఆహార ద్రవ్యోల్బణం గురించి ప్రజలకు వివరించుకొనే...
నెహ్రూజీ పేరు చెరిపివేస్తే చెదరిపోదు
న్యూఢిల్లీ : నెహ్రూజీ తన పనితో, తన కృషితో పేరు తెచ్చుకున్నారు కానీ తన ఇంటిపేరుతో పేరు తెచ్చుకోలేదని కాంగ్రెస్ నేత , ఎంపి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశ రాజధానిలోని...