Home Search
అరెస్టు - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటకలో మత మార్పిడి నిరోధక చట్టం కింద తొలి కేసు నమోదు
బెంగళూరు: కర్నాటక రాష్ట్ర పోలీసులు ఈ ఏడాది సెప్టెంబర్ 30న నోటిఫై చేసిన కర్ణాటక మతస్వేచ్ఛ రక్షణ చట్టం కింద తొలి కేసు నమోదు చేశారు. యశ్వంత్పూర్ పోలీసులు అక్టోబర్ 13న చట్టంలోని...
ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా విడుదల
నాగ్పుర్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్పుర్ జైలులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఎన్. సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. తక్షణమే జైలు నుంచి...
యుపి పోలీసులతో ఘర్షణ… మహిళ మృతి
మొరాదాబాద్/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్కు వచ్చిన ఉత్తరప్రదేశ్ పోలీసు బృందానికి భరత్పూర్ గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ దశలో అక్కడి బిజెపి నేత భార్య మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. అక్రమ ఇసుక తవ్వకాల...
టిడిపి మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర అరెస్ట్
అమరావతి: టిడిపి మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబును బుధవారం రాత్రి సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని సిఐడి కార్యాలయానికి తరలించారు. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల జరిగిన...
క్షుద్ర ఘాతుకం!
ఐశ్వర్యం మీద ఆశతో కేరళలో రెండు నరబలులిచ్చిన దారుణ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. పతనంతిట్ట జిల్లాలోని ఎలంతూర్లో కొద్ది మాసాల తేడాలోనే ఇద్దరు మహిళలను బలి ఇచ్చిన అమానుష కాండకు సంబంధించి ముగ్గురిని...
రెజ్లర్ సుశీల్ కుమార్కు షాక్.. హత్యా నేరం కేసుపై విచారణ
న్యూఢీల్లీ: రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు షాక్ తగిలింది. 2021లో జరిగిన రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో సుశీల్ కుమార్తో పాటు మరో...
ఆంగ్సాన్ సూకీ జైలుశిక్ష 26 ఏళ్ల కు పొడిగింపు
బ్యాంకాక్ : మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్సాన్ సూకీకి జైలు శిక్షను 26 ఏళ్ల వరకు పొడిగిస్తూ ఆ దేశ న్యాయస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మయన్మార్ సైనిక...
పనిచేస్తున్న సంస్థపైనే సైబర్ దాడి.. ఐదుగురు ఉద్యోగులు అరెస్ట్
హైదరాబాద్: తాము పనిచేస్తున్న సంస్థపైనే సైబర్ దాడి చేసిన ఐదుగురు వ్యక్తులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు అమెరికాలో ఉండగా పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ...
కేరళ నరబలి… చంపి ముక్కలు చేసి తిన్నారా !
తిరువనంతపురం : కేరళ నరబలి ఉదంతం .. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే ఈ కేసులో...
సిఐ నాగేశ్వర్ రావు కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
హైదరాబాద్: మాజీ సి ఐ నాగేశ్వర్ రావు కేసులో ఛార్జ్ షీట్ ను కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. రాచకొండ పోలీసులు 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రేప్ అండ్ కిడ్నాప్...
సోషల్ మీడియాలో పోస్టు.. భార్యను కత్తితో పొడిచి
చెన్నై న్యూస్ : సోషల్ మీడియాలో భార్య మరో వ్యక్తితో ఉన్న వీడియోలను అప్లోడ్ చేయడంతో ఆమెను భర్త కత్తి పొడిచిన సంఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. భర్తను పోలీసులు అరెస్టు చేసి...
క్యాన్సర్తో ఎయిమ్స్లో కశ్మీరు వేర్పాటువాద నాయకుడు మృతి
న్యూఢిల్లీ: దివంగత హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గీలానీ అల్లుడు కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు అల్తాఫ్ అహ్మద్ షా మంగళవారం తెల్లవారుజామున క్యాన్సర్ వ్యాధితో ఎయిమ్స్లో కన్నుమూశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల...
ప్రియురాలి భర్తను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు
తీర్పు చెప్పిన కోర్టు
హైదరాబాద్: ప్రియురాలి భర్తను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.11వేల జరిమానా విధిస్తూ ఎల్బి నగర్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. మొయినాబాద్ మండలం, ఎల్కగూడెం గ్రామానికి చెందిన...
బళ్లారి వెళ్లేందుకు ”గాలి”కి సుప్రీం అనుమతి
నవంబర్ 9 నుంచి రోజువారీ విచారణ
ప్రత్యేక కోర్టుకు సుప్రీం అదేశం
న్యూఢిల్లీ: తన కుమార్తెను కలుసుకునేందుకు కర్నాటకలోని బళ్లారిజిల్లాలో నవంబర్ 6వ తేదీ వరకు ఉండేందుకు కర్నాటక మాజీ మంత్రి, అక్రమ గనుల తవ్వకాల...
గుజరాత్ కాంగ్రెస్ ఎమ్ఎల్ఎపై బిజెపి నేత దాడి… తీవ్ర ఉద్రిక్తత
నవ్సారీ (గుజరాత్): గుజరాత్ నవ్సారీ జిల్లా ఖేర్గాంలో ఖేర్గాంలో కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ అనంత్ పటేల్పై బీజీపి నేత బాబు అహిర్, ఆయన మద్దతుదారులు దాడిచేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన...
పేసీఎం టీ-షర్టులు ధరించిన కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్
మాండ్యా ( కర్ణాటక ) : కర్ణాటక రాష్ట్రం లోని మాండ్యా జిల్లాలో శనివారం భారత్ జోడో యాత్రలో పేసీఎం టీ-షర్టులు ధరించిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్...
అమ్మమ్మను మర్డర్ చేసిన మంచూరియా
బెంగళూరు: మనవడు అమ్మమ్మ తినడానికి గోబి మంచూరియా తీసుకొచ్చి ఇచ్చాడు. ఆమె మంచూరియా ప్యాకెట్ ను విసిరి కొట్టడంతో మనవడు కోపంతో అమ్మమ్మపై కర్రతో దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే వృద్ధురాలు చనిపోయిన...
రూ.120కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం
ముంబై: ముంబై, గుజరాత్లో రూ.120 కోట్ల మేరకు విలువ చేసే 60 కిలోల మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సిపి) స్వాధీనం చేసుకుని మాజీ ఎయిర్ ఇండియా పైలట్తోసహా అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు...
అల్లుడి మెడలో చెప్పుల దండవేసి… అర్ధనగ్నంగా ఊరేగించారు…
భోపాల్: గుర్తింపు లేని కాలేజీలో చదువు వద్దని భార్యకు చెప్పినందు అత్తింటి వారు అల్లుడికి చెప్పులు దండవేసి అర్థనగ్నంగా ఊరేగించిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం నర్మదాపురమ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
ముంబై ఎయిర్ పోర్టులో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
ముంబై: ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున మత్తుమందు హెరాయిన్ పట్టుబడింది. దీని విలువ రూ. 100 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆఫ్రికన్ దేశమైన మలావీ నుంచి ఖతార్ మీదుగా...