Home Search
అరెస్టు - search results
If you're not happy with the results, please do another search
యువమోర్చ సభ్యుడి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
మంగళూరు: బిజెపి యువ మోర్చ నాయకుడు ప్రవేణ్ నెట్టారు హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను మంగళూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితులను షఫీఖ్ బల్లెరె, జఖీర్ సవనురుగా గుర్తించారు. అంతకుముందు, ఈ...
కడపలో వివాహిత దారుణ హత్య
మైదుకూరు: కడప జిల్లా మైదుకూరు మండలం సోమయాజులపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మృతురాలిని భారతిగా గుర్తించారు. నెల క్రితం భారతికి వివాహం జరిగింది. ఆషాఢమాసం సందర్భంగా భారతి...
నా ఇల్లును మినీ బ్యాంకుగా వాడుకున్నారు: విచారణలో అర్పిత వెల్లడి!
నా ఇల్లును మినీ బ్యాంకుగా వాడుకున్నారు
ఎంత డబ్బుందో ఏనాడూ చెప్పలేదు
విచారణలో అర్పిత వెల్లడి!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు...
త్వరలో మోడీతో మమత ప్రత్యేక భేటీ
రాజీ రాజకీయంపై జోరుగా ప్రచారం
కోల్కతా/న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆగస్టు మొదటివారంలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారని ప్రచారం జోరందుకుంది. కేంద్రం పట్ల ఇటీవల మమత...
కోర్టులు ఉండగా మీడియా విచారణలు ఏంటి?: మమతా బెనర్జీ ఆగ్రహం
కోల్కత: అధికార తృణమూల్ కాంగ్రెస్పై మీడియా దుష్ప్రచారం చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పాఠశాలల్లో టీచర్ల నియామక కుంభకోణానికి సంబంధించి టిఎంసి నేత, రాష్ట్ర మంత్రి పార్థా చటర్జీని...
ప్రజా ప్రతినిధుల సభ
ఆర్టికల్-81 లోక్సభ గురించి పేర్కొంటుంది.
లోక్సభను ప్రజా ప్రతినిధుల సభ, తాత్కాలిక సభ, దిగువ సభ అని పిలుస్తారు.
సభ్యుల సంఖ్య
గరిష్ట షభ్యుల సంఖ్య 552.
వీరిలో 530 మంది సభ్యులను రాష్ట్రాల నుండి ప్రజలు ఎన్నుకుంటారు.
20...
నిర్బంధంలో రాహుల్ గాంధీ !
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపై దుర్వినియోగం చేస్తున్నారంటూ మంగళవారం రాష్ట్రపతి భవన్కు పార్లమెంటు సభ్యులు మార్చ్ చేసినప్పుడు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. విపక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గేను...
నేరం చేస్తే, శిక్ష అనుభవించాల్సిందే : మమతా బెనర్జీ
కోల్ కతా: ‘ఎవరైనా తప్పంటూ చేస్తే దానికి శిక్ష అనుభవించాల్సిందే’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తన మంత్రివర్గం మంత్రి పార్థ ఛటర్జీ స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్...
అమ్మకానికి రాజ్యసభ, గవర్నర్ పదువులు!
న్యూఢిల్లీ: రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవులు ఇప్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలతో రూ.100 కోట్ల మేర మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నించిన ఘరానా మోసగాళ్ల ముఠాను సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ...
చిత్తూరులో రోడ్డు ప్రమాదం: ఎస్ఐతో సహా ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంజాయి కేసు విచారణలో భాగంగా నిందితుడిని అరెస్టు చేయడానికి వచ్చిన కర్నాటక పోలీస్ వాహనం రోడ్డు ప్రమాదానికి...
మోస్ట్వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా పేరొందిన హైదరాబాద్కు చెందిన సుంకర ప్రసాద్ నాయుడును ఎపిలోని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో సుంకర ప్రసాద్ నాయుడితో పాటు...
ఇన్స్టాగ్రామ్లో బాలికకు వేధింపులు..
మనతెలంగాణ/హైదరాబాద్: నకిలీ ఇన్స్టాగ్రామ్తో బాలికను వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... పఠాన్ చెరువుకు చెందిన కోటగిరి హర్షిత్ నకిలీ ఇన్స్టాగ్రామ్ ద్వారా మహిళలు,...
మమతా బెనర్జీపై బిజెపి విమర్శలు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆదివారం తృణమూల్ కాంగ్రెస్పై విరుచుకుపడింది, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వాణిజ్య , పరిశ్రమల మంత్రి, సన్నిహితుడు పార్థ ఛటర్జీ అరెస్టుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం...
బెయిల్ హక్కు
దేశంలో ప్రజాస్వామిక చట్టబద్ధ న్యాయవ్యవస్థ ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయం అందుతున్న తీరు యెంత అధ్వానంగా వున్నదో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు. నాలుగు కోట్ల డ్బ్భై లక్షల పెండింగ్ కేసులే మన న్యాయవ్యవస్థ...
ఇంకా పెగాసస్ దుమారం
జూలై 2021లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 17 మీడియా సంస్థలకు చెందిన 80 మందికి పైగా జర్నలిస్టులు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సాంకేతిక సహకారంతో విడుదల చేసిన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన రాజకీయ...
తీహార్ జైలులో యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: కశ్మీరు వేర్పాటువాద నాయకుడు, నిషిద్ధ జమ్మూ కశ్మీరు లిబరేషన్ ఫ్రంట్(జెకెఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ ఇక్కడి తీహార్ జైలులో నిరాహార దీక్ష చేపట్టినట్లు శనివారం అధికారులు వెల్లడించారు. మాలిక్ నిరాహార దీక్ష...
ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం.. బెంగాల్ మంత్రి అరెస్ట్
కోల్కతా : ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ మంత్రి పార్ధా చటర్జీని శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. దీనికి ముందు కోల్కతా లోని మంత్రి నివాసంలో అధికారులు 23...
యువతిపై అత్యాచారం… నలుగురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 30 ఏళ్ల మహిళపై అఘాయిత్యం జరిగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లోని ఒక గదిలో ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఆరోపణపై నలుగురు రైల్వే ఉద్యోగులను...
కేంద్రంపై రాహుల్ సెటైర్… ఎన్డిఎ కి కొత్త నిర్వచనం
న్యూఢిల్లీ : వివిధ సందర్భాల్లో తమ వద్ద తగిన డేటా లేదంటూ కేంద్రం సమాధానం ఇవ్వడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. ఈ ప్రభుత్వం వద్ద డేటానే కాదు, జవాబుదారీతనం...
అంతా మాయం… : రాహుల్ గాంధీ
‘డేటా, జవాబు, జవాబుదారీతనం వంటివేవి కేంద్రం వద్ద లేవు’ అంటూ కాంగ్రెస్ నాయకుడు అధికారిక ఎన్డిఎ ప్రభుత్వంను తూర్పారబట్టారు.
పార్లమెంట్ వానాకాలం సమావేశాలు అనేకసార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: అధికారంలో...