Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
హీరో ఉపేంద్ర ‘కబ్జా’మార్చి 17న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘కబ్జా’ శాండిల్వుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా...
హైదరాబాద్ యూనివర్శిటీలో బిబిసి డాక్యుమెంటరీ ప్రదర్శనపై విచారణకు ఆదేశం!
‘హైదరాబాద్ యూనివర్శిటీ ఫ్రాటర్నిటీ మూవ్మెంట్ ’ బిబిసి డాక్యుమెంటరీని ప్రదర్శించింది. దానిని 70 నుంచి 80 మంది విద్యార్థులు తిలకించారు.
హైదరాబాద్: హైదరాబాద్ యూనివర్శిటీకి చెందిన ‘ఫ్రాటర్నిటీ మూవ్మెంట్’ బిబిసి డాక్యుమెంటరీ ‘ఇండియా: ద...
బిబిసి డాక్యుమెంటరీకి కిక్కు!
మనదని కాదు గానీ, ప్రజాస్వామ్య గొప్పదనం గురించి అనేక మంది ఎంతో అందంగా చెప్పారు. దీన్ని మేడిపండుతో పోల్చిన వారు కూడా ఉన్నారు. ఎవరి అనుభవం, భావం వారిది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుందాం....
ఆద్య కళ మ్యూజియం ఏర్పాటు చేయాలి
మన జీవితం అడుగడుగునా కళల మిశ్రమమే. మానవాభివృద్ధి క్రమమంతా కళాత్మక పరిణామ ఫలమే. జీవన సౌఖ్యంలో, సౌకర్యంలో వివిధ కళలు సృష్టించిన భౌతిక పరికరాలదే ప్రధాన పాత్ర. పిల్లనగ్రోవి మొదలు కిన్నెరమెట్ల దాకా,...
రియల్ బ్లాక్ బాక్స్ లు…
హైదరాబాద్: సంవత్సరం కాలంగా రియల్రంగంపై ఐటి, ఈడీ దాడులు ఎక్కువకావడంతో కరెన్సీ కట్టలు, బంగారం గుట్టలు బయటపడుతున్నాయి. రియల్సంస్థల్లో బ్లాక్మనీ అధికం కావడంతో ఐటి, ఈడీ శాఖలు దాడులను తీవ్రతరం చేశాయి. ఇన్కంట్యాక్స్ను...
‘మైఖేల్’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణ
హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం...
భారత్లోకి వచ్చిన పాకిస్థాన్ అమ్మాయి అరెస్టు!
బెంగళూరు: తన బాయ్ఫ్రెండ్ను పెళ్లి చేసుకోడానికి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన 19 ఏళ్ల పాకిస్థాన్ అమ్మాయిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. తన ఐడెంటిటీని ఫోర్జ్ చేసుకుని ఆమె బెంగళూరులో నివాసముంటుండగా పోలీసులు...
హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ గా ఉంది : మంత్రి కెటిఆర్
ఇండియాలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ర్టమని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. సోమవారం అమెజాన్ ఎయిర్ కార్గో ప్రైమ్ ఎయిర్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. అనంతరం...
తెలుగువాళ్ళు ఎక్కడున్నా కలిసి ఉండాలి: వెంకయ్య నాయుడు
హైదరాబాద్: తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. పాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాల విభజన జరిగిందన్నారు. ఇతర భాషల మోజులో పడి మాతృభాషను వదులుకోవద్దన్నారు....
రాష్ట్రంలో మరో 30 యేళ్ల వరకు సింగరేణికి ఢోకా లేదు..
మరో 30 ఏళ్ల వరకు సింగరేణికి ఢోకా లేకుండా చేశామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం భూపాలపల్లిలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి యువ కార్మికుల సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు....
భవ్య క్రియేషన్స్ లేకపోతే ఈ సినిమా లేదు: దర్శకుడు మహేష్ ఇంటర్వ్యూ
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీకాంత్, తమిళ హీరో భరత్...
దక్షిణాదిపై వివక్ష ఎందుకు?
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...
సవరల ఆదిగురువు గిడుగు
ఆదిమ సవర గిరిజనుల భాషపై పరిశోధన చేస్తూ సవరలిపిని, నిఘంటువును రూపొందించి మరోపక్క తెలుగు వాడుక భాషోద్యమానికి విశేష కృషి చేసిన గిడుగు తెలుగువారి గుండెల్లో సుస్థిర ముద్ర వేశారు. తెలుగు భాషలో...
మరో 3 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు!
కాచిగూడ టు బెంగుళూరు, సికింద్రాబాద్ టు ఫుణే,
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి?
ఆయా రైల్వే లైన్ల పరిధిలో నెట్వర్క్ను
అప్గ్రేడ్ చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్లను...
పెట్టుబడుల వెల్లువ
హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. పెట్టుబడు లే లక్షంగా ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు సాగిన ఈ...
మోడీ.. ఇదేం తొండి
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)లు కూ డబలుక్కొని మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశా యి.తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా, చట్ట ప్రకారం రుణాల రూపంలో నిధుల ను సమీకరించుకునే...
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘అవతార్ 2’ సంచలనం..
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ 160 భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ‘అవతార్ 2’ ఇప్పటి వరకు...
అద్భుత ఆఫర్లతో రిలయన్స్..
హైదరాబాద్: నూతన సంవత్సరం సంబరాలను పురస్కరించుకుని రిలయన్స్ డిజిటల్ అద్భుత ఆఫర్లను అందిస్తోంది. డిజిటల్ ఇండియా సేల్ పేరిట ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందజేస్తోంది. అన్ని క్రెడిట్, డెడిబ్ కార్డులపై ఈ...
లెనెవో కొత్త ల్యాప్టాప్ విడుదల..
బెంగళూరు: అంతర్జాతీయంగా సాంకేతిక అగ్రగామి సంస్థ లెనెవో, నేడు దేశంలో మొట్టమొదటి సారిగా అత్యాధునిక 13వ తరపు ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్తో తీర్చిదిద్దిన ల్యాప్టాప్ను విడుదల చేసింది. ఈ ప్రీమియం లెనెవో యోగా...
బిబిసి డాక్యుమెంటరీకి మోకాలడ్డుతున్న ప్రభుత్వం!
న్యూఢిల్లీ: ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ అనే బిబిసి డాక్యుమెంటరీని కేంద్రం అడ్డుకుంటోంది. యూటూబ్లో ఉన్న అనేక వీడియోలు, ట్విట్టర్లో ఉన్న పోస్ట్లను బ్లాక్ చేయమని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. సమాచార, ప్రసార...