Home Search
ఇండియా టుడే - search results
If you're not happy with the results, please do another search
సానుకూల పవనాలతోనే హ్యాట్రిక్
జ్యోతిబసు, నవీన్ పట్నాయక్ల తరహాలోనే మాకూ వ్యతిరేకత లేదు
‘ఇండియాటుడే’ ఇంటర్వూలో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) సుమారుగా 100 సీట్లు గెలుస్తామని ఆ...
పలువురు జర్నలిస్టుల ఇళ్లపై ఢిల్లీ పోలీసుల దాడులు
న్యూఢిల్లీ: పలువురు జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకుల నివాసాలు, కార్యాలయాలపై మంగళవారం ఉదయం దాడి చేసిన ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
స్టాండ్ అప్ కామిక్, రాజకీయ వ్యంగ్య విమర్శకుడు జంజయ్ రజౌర, జర్నలిస్టులు...
కెనడా ఖలిస్థానీ ఉగ్రవాదులకు “పదాతి సైన్యం ”గా పంజాబ్ సిక్కు యువత
50 ఏళ్లుగా కెనడా ఖలిస్థానీల బరితెగింపు
ప్రేక్షక పాత్ర వహిస్తున్న కెనడా ప్రభుత్వం
న్యూఢిల్లీ : కెనడాలో గత కొన్నేళ్లుగా ఉంటూ భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సిక్కు తీవ్రవాదులు పంజాబ్ నుంచి కెనడాకు...
కారికేచర్ల సిద్ధహస్తుడు
ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారుడు అజిత్ నైనన్ మాథ్యూ సెప్టెంబర్ 8న మైసూరులో మరణించారు. చిన్ననాటి నుండి ఆయనకు చిత్రకళపై ఎంతో ఆసక్తి ఉండేది. అయిదేళ్ల వయసులోనే స్కూల్లో మొదటి కార్టూన్ వేశారు. ఇంత...
పార్టీ బాధ్యతలకు వయసుతో సంబంధం ఏముంది?: శరద్ పవార్
ముంబై : తన వయసు పైబడిన కారణంగా క్రియాశీల రాజకీయాల్లోంచి తప్పుకోవాలంటూ ఎన్సిపి తిరుగుబాటు నేత అజిత్ పవార్ సూచించడంపై ఎన్సిపి అధినేత శరద్ పవార్ ఎద్దేవా చేశారు. పార్టీ కార్యకర్తలు తనను...
‘బాహుబలి’ సినిమాకు రాజమౌళి అప్పు తీసుకున్నారు!
ముంబై: దర్శకుడు రాజమౌళి తీసిని ‘బాహుబలి’ సినిమా పెద్ద హిట్టయిన సంగతే అందరికీ తెలుసు. కానీ ఆ సినిమా రూపొందించడానికి చేసిన అప్పు, పడ్డ కష్టాలు ఎవరికీ తెలియవని ఆ సినిమాలో నటించిన...
మూఢనమ్మకాలపై కందుకూరి పోరాటం
తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశ లింగం పంతులు గూర్చి శ్రీశ్రీ ఇలా అన్నారు. “కార్యశూరుడు వీరేశలింగం/ కదం తొక్కి పోరాడిన సింగం/ దురాచారాల దురాగతాలను / తుద ముట్టించిన...
ఎగ్జిట్పోల్స్లో కాంగ్రెస్దే హవా..
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఇండియా టుడే సర్వేలో బిజెపికి 62 నుంచి80, కాంగ్రెస్కు 122 నుంచి 140, జెడిఎస్కు 20 నుంచి 25 స్థానాలు, టైమ్స్నౌ సర్వేలో...
సిఎంగా గెలిస్తే…అమూల్ పాలను కొనొద్దంటా: సిద్దరామయ్య
న్యూఢిల్లీ: గుజరాత్కు చెందిన డెయిరీ కోఆపరేటివ్ ‘అమూల్’తో కర్నాటకకు చెందిన ‘నందిని’ని కలిపేసే ప్రసక్తేలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య అన్నారు. తాను ముఖ్యమంత్రిని అయితే మాత్రం కర్నాటక ప్రజలను అమూల్ పాలను...
ఓర్వలేకే దేశంపై నిందలు
రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ధ్వజం
న్యూఢిల్లీ : భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, బ్రిటన్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ తూర్పారబట్టారు. ఇండియా టుడే సదస్సులో మాట్లాడిన...
ఆనందం వర్ధిల్లిన చోటనే అభివృద్ధి
ఆనందంగా ఉండటం కోసమే మనం కలలు కంటాం. లక్ష్యాల సాధన దిశగా నిరంతరం కృషిసల్పుతుంటాం. అయితే, జీవన సంక్లిష్టతల మూలంగా ఆనందం ఎప్పటికప్పుడు ఎండమావే అవుతుంది. అందుకని మనలో చాలామందిమి ఏదో అద్భుతం...
పాలనలో జోక్యం వల్లే ప్రశ్నలొస్తున్నాయి
న్యూఢిల్లీ : న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నియామక ప్రక్రియలో న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటే మరి న్యాయవ్యవస్థను పట్టించుకునేది ఎవరు ? అని...
కొలీజియమే ఉత్తమం
న్యూఢిల్లీ : న్యాయమూర్తుల ఎంపికకు నియామకాలకు కొలీజియంను సరైన ఏర్పాటుగా ఉత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ...
అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ భేటీ అయ్యారు. ఆస్కార్ వచ్చాక తొలిసారిగా ఢిల్లీకి వచ్చిన చరణ్ తన...
శ్రద్ధాహత్య కేసు వల్లే తునీషాతో బ్రేకప్: షీజాన్ఖాన్
ముంబై : ఢిల్లీలో శ్రద్ధావాకర్ దారుణ హత్య సంఘటనే తాను సహనటి తునీషా శర్మకు బ్రేకప్ చెప్పేలా చేసిందని పోలీసుల విచారణలో నిందితుడు షీజాన్ ఖాన్ చెప్పాడు. సహజీవనం చేస్తున్న వ్యక్తే శ్రద్దను...
‘రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రధాని మోడీని చంపండి’…
భోపాల్: “రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ప్రధానిని చంపండి” అని కాంగ్రెస్ నాయకుడు రాజా పటేరియా అన్న వ్యాఖ్య దుమారం రేపుతోంది. అయితే ఆయన ‘ఇండియా టుడే’ తో మాట్లాడుతూ తన మాటలకు స్పష్టీకరణ ఇచ్చుకున్నారు....
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊడ్చేయనున్న ‘ఆప్’: ఎగ్జిట్ పోల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ దుమ్మురేపబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని ‘ఇండియా...
కొలీజియంకు గండం!
ఉన్నత న్యాయ స్థానాలకు న్యాయమూర్తుల నియామకం మళ్ళీ వివాదాస్పదమయింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు గత కొంత కాలంగా దీనిపై తన మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో గల...
బీహార్లో బిజెపి తప్పుటడుగు-నాడు, నేడు
తెర వెనుక మంత్రాంగంతో ప్రతిపక్షాల ప్రభుత్వాలు కుప్పకూల్చడంలో ఆరితేరిన బిజెపికి బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశారు. బిజెపి అప్రమత్తంగా లేని సమయంలో ఆగస్టు 9న ఎన్డిఎ నుండి నిష్క్రమిస్తున్నట్లు...
వజ్రోత్సవ వేళ
భారత స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాలను ఘనాతిఘనంగా జరుపుకుంటున్నాం. దేశం మువ్వన్నెల జెండాల ఉవ్వెత్తు ఉప్పెనగా మారిపోయింది. బ్రిటిష్ వలసపాలకుల నుంచి 75సంవత్సరాల క్రితం పొందిన స్వేచ్ఛను తలచుకొని మురిసిపోతున్నాం. స్వాతం త్య్రం వచ్చిన...