Home Search
ఇండియా టుడే - search results
If you're not happy with the results, please do another search
లిమ్కా బుక్లో గ్రీన్ ఛాలెంజ్పై ఇండియా టుడే ప్రత్యేక కథనం
మన తెలంగాణ/ హైదరాబాద్ : అత్యధిక మొక్క లు నాటిన సంస్థగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్లో చోటు లభించిన సందర్భంలో ఇండియా టుడె ప్రత్యేక కథనం ప్రసారం చేసింది....
మాయాను పిఎంగా ప్రకటిస్తేనే.. ఇండియాకు బిఎస్పి షరతు
న్యూఢిల్లీ : తమ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తేనే తాము ఇండియా కూటమిలో చేరుతామని బిఎస్పి షరతు పెట్టింది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలలో ప్రధాని అభ్యర్థి ఎవరనేది విపక్షకూటమిలో...
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ చెంగప్ప..
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్, డైరెక్టర్ రాజ్ చెంగప్ప జామ మొక్కను నాటారు. శనివారం ఎంపి...
పెళ్లయిందని ధ్రువీకరించిన ఇలియానా డి క్రజ్
ముంబై: నటి ఇలియానా తాను అమెరికాకు చెందిన మైఖేల్ డోలన్ ను వివాహమాడినట్లు తెలిపింది. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చివరికి తన పెళ్లి విషయం చెప్పేసింది. దీనికి ముందు ఆమె...
హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించుకున్న అర్పితా ఖాన్
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పితా ఖాన్. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటివద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతా క్షేమంగానే ఉన్నారు. అయితే అర్పితా ఖాన్...
భారత్కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్
పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్...
ఎన్నికల బాండ్లపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు
రాజకీయ పార్టీలకు విరాళాలు అందచేసిన 30 కంపెనీలలో కనీసం 15 కంపెనీలు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి చర్యలు ఎదుర్కొన్నయని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించడంపై కేంద్ర...
2028 నాటికి చంద్రయాన్ 4 ప్రయోగం
న్యూఢిల్లీ: చంద్రయాన్3 మిషన్ చారిత్రక విజయం తరువాత ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో) తరువాత చంద్రయాత్ర (చంద్రయాన్ 4)కు సిద్ధమౌతోంది. 2028 నాటికి ఈ ప్రయోగం జరగవచ్చు. ఇస్రో స్పేస్ అప్లికేషన్స్...
మోదీ తర్వాత పిఎం అయ్యే అవకాశం వారిద్దరికే!
మోదీ తర్వాత ప్రధానమంత్రి అయ్యే అర్హత ఎవరికి ఉంది? సిఓటర్, ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్‘ పేరిట ఈ అంశంపై సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయి. మోదీ...
అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?
ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో...
గమ్యంలేని మోడీ హామీల నావ
ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్ళలో 142 పథకాలను ప్రకటించారు. మోడీపై ఆరాధనను పెంచడానికి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలకు లెక్కే లేదు. ‘వికసిత్ భారత్’, ‘సంకల్ప్ యాత్ర’...
2014-2024: మోడీ భారత్!
సంకీర్ణ ప్రభుత్వాలతో మూడు దశాబ్దాల కాలం వృథా అయిందని, పాలన లేకపోవడాన్ని, సంతుష్టీకరణ రాజకీయాలను జనం చూశారని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. ఈ కారణంగానే బిజెపిని సహజ ఎంపికగా జనం పరిగణిస్తున్నారని, 2024...
హ్యాట్రిక్ కొడతాం
2024లో ఓటరల్ల సహజ ఎంపిక బిజెపినే
సంకీర్ణ ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు
ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలలో దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ సహజ...
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ కే మొగ్గు
హైదరాబాద్: ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలంగాణలో 42 శాతం ఓట్ల వాటా, 68 సీట్లను కాంగ్రెస్ గెలువబోతున్నది. కాగా బిఆర్ఎస్ 36 ఓట్ల శాతం వాటా, 39...
ఎగ్జిట్ పోల్స్: ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ దే హవా
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బిజెపికి 40 సీట్లు, కాంగ్రెస్కు 47 సీట్లు, ఇతరులు మూడు సీట్లు గెలిచే అవకాశం ఉందని సిఎన్ఎన్ న్యూస్...
ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జోరుగా సాగుతోంది. అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఇప్పటికే ఓటు వేసినవాళ్లు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. పోలింగ్ ముగిశాక కానీ...
సానుకూల పవనాలతోనే హ్యాట్రిక్
జ్యోతిబసు, నవీన్ పట్నాయక్ల తరహాలోనే మాకూ వ్యతిరేకత లేదు
‘ఇండియాటుడే’ ఇంటర్వూలో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) సుమారుగా 100 సీట్లు గెలుస్తామని ఆ...
పలువురు జర్నలిస్టుల ఇళ్లపై ఢిల్లీ పోలీసుల దాడులు
న్యూఢిల్లీ: పలువురు జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకుల నివాసాలు, కార్యాలయాలపై మంగళవారం ఉదయం దాడి చేసిన ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
స్టాండ్ అప్ కామిక్, రాజకీయ వ్యంగ్య విమర్శకుడు జంజయ్ రజౌర, జర్నలిస్టులు...
కెనడా ఖలిస్థానీ ఉగ్రవాదులకు “పదాతి సైన్యం ”గా పంజాబ్ సిక్కు యువత
50 ఏళ్లుగా కెనడా ఖలిస్థానీల బరితెగింపు
ప్రేక్షక పాత్ర వహిస్తున్న కెనడా ప్రభుత్వం
న్యూఢిల్లీ : కెనడాలో గత కొన్నేళ్లుగా ఉంటూ భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న సిక్కు తీవ్రవాదులు పంజాబ్ నుంచి కెనడాకు...
కారికేచర్ల సిద్ధహస్తుడు
ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారుడు అజిత్ నైనన్ మాథ్యూ సెప్టెంబర్ 8న మైసూరులో మరణించారు. చిన్ననాటి నుండి ఆయనకు చిత్రకళపై ఎంతో ఆసక్తి ఉండేది. అయిదేళ్ల వయసులోనే స్కూల్లో మొదటి కార్టూన్ వేశారు. ఇంత...