Home Search
ఈ స్మార్ట్ ఫోన్ - search results
If you're not happy with the results, please do another search
జియో నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు!
ముంబయి: రిలయన్స్ జియో త్వరలో రెండు స్మార్ట్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. అధికారికంగా జియో వెల్లడించకున్నా.. ఆ రెండు ఫోన్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బిఐఎస్) సర్టిఫికెట్ పొందినట్లు తెలుస్తున్నది....
ఫోన్(2)ను విడుదల చేసిన నథింగ్
న్యూఢిల్లీ: అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో తరం స్మార్ట్ఫోన్ ఫోన్(2)’ను విడుదల చేసినట్లు నథింగ్ వెల్లడించింది. ఫోన్(2) వెనుక భాగంలో కొత్త గ్లిఫ్ ఇంటర్ఫేస్ను పరిచయం చేశా రు. ఫీచర్లలో స్నాప్డ్రాగన్ 8...
బడ్జెట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్30 5జి
న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ నూతన బడ్జెట్ ఫోన్ ‘నోట్30 5జి’ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్ ధర రూ.14,999గా(4జిబి + 128 జిబి) కంపెనీ నిర్ణయించింది. బడ్జెట్...
ఐఫోన్ ఎగుమతుల్లో కొత్త రికార్డు
మేలో భారతదేశం నుండి రూ.10,000 కోట్ల ఐఫోన్ ఎగుమతులు
న్యూఢిల్లీ : మే నెలలో భారతదేశం నుండి ఐఫోన్ ఎగుమతిలో యాపిల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ)...
స్మార్ట్ఫోన్ S23ను విడుదల చేసిన ఐ టెల్
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఒకటైన itel, దాని ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్, itel S23 ను సబ్-9k కేటగిరీలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. మొదటి 16 GB RAM* ఫోన్ ఇది. మెమరీ...
జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్.. చీట్ చేసి చిక్కిన టాపర్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్ సంచలనంగా సృష్టించగా, ఇప్పుడు ఐఐటిల్లో బిటెక్ సీట్ల భర్తీకి దేశ వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్...
Eco pop స్మార్ట్ స్పీకర్ ను విడుదల చేసిన అమెజాన్
బెంగుళూరు: Amazon స్మార్ట్ స్పీకర్ల Eco ఫ్యామిలీకి సరికొత్త జోడింపుగా INR 4,999 వద్ద Eco popను విడుదల చేసింది. ఇది పూర్తిగా కొత్త సెమీ-స్పియర్ ఫార్మ్ ఫ్యాక్టర్ కలిగి ఉండటంతో పాటుగా...
స్మార్ట్ఫోన్ కోసం రిజర్వాయర్లో నీటిని తోడేసిన అధికారి..
రాయ్పూర్: రిజర్వాయర్లో పడిన ఖరీదైన తన స్మార్ట్ఫోన్ కోసం చత్తీస్గఢ్కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని తోడించేసిన విషయం తెలిసిందే. చత్తీస్గఢ్ రాష్ట్రం కంకేర్ జిల్లాలో...
అత్యంత సన్నని మోటరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 40 5జి స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐపి68 అండర్ వాటర్ ప్రొటెక్షన్తో ప్రపంచంలోనే అత్యంత సన్నని 5జి...
ఈవీ గేర్డ్ బైక్ ఎరా ప్రీ బుకింగ్ కోసం ఫ్లిప్కార్ట్తో మ్యాటర్ భాగస్వామ్యం..
టెక్ ఇన్నోవేషన్ స్టార్టప్ మ్యాటర్, నేడు భారతదేశంలో దేశీయంగా వృద్ధి చెందిన ఈ –కామర్స్ మార్కెట్ ప్రాంగణం ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా మ్యాటక్ ఎరా...
మన ఫోన్లే మనపై గూఢచార్లు!
‘భారత దేశంలో బడా వ్యాపారాలు, హిందూ ఆధిపత్యం ఒక దానితో ఒకటి ఎంత చక్కగా కుమ్మక్కై ఉన్నాయో చెప్పడానికి డిజిటల్ విప్లవం ఒక మంచి ఉదాహరణ’ అని ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్...
టాటా మోటార్స్ నుంచి నెక్సాన్ ఈవి మ్యాక్స్ డార్క్ వచ్చేసింది..
ముంబై: రెండు ప్రపంచాలలోని అత్యుత్తమమైన వాటిని కలిపి, భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు, భారతదేశంలో EV పరిణామానికి మార్గదర్శకుడైన టాటా మోటార్స్, ఈరోజు #DARK టు ది మ్యాక్స్ - భారతదేశానికి ఇష్టమైన...
భారత్ నుంచి రూ.85వేల కోట్ల మొబైల్ ఫోన్ల ఎగుమతులు
న్యూఢిల్లీ: దేశంలో తయారై ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న మొబైల్ ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇండియా సెల్యూలర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ)శనివారం వెల్లడించిన డేటా ప్రకారం ఆర్థిక సంవత్సరంలో రూ.85వేల...
మోటోరోలా నుంచి బడ్జెట్ ఫోన్ మోటో జి13
న్యూఢిల్లీ: మోటోరోలా తాజాగా తన జిసిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్ మోటో జి13ని విడుదల చేసింది. ప్రీమియం డిజైన్, 128జిబి స్టోరేజ్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 వంటి అద్భుతమైన ఫీచర్స్ కలిగివుంది. ఈ స్మార్ట్...
దీర్ఘకాలిక గాయాలు నయం చేసే ‘స్మార్ట్ బ్యాండేజి’
దీర్ఘకాలిక గాయాలను గమనించి సత్వరం నయం చేయగల స్మార్ట్ బ్యాండేజీని శాస్త్రవేత్తలు రూపొందించారు. డయాబెటిక్ అల్సర్లు (మధుమేహం వల్ల వచ్చే వ్రణాలు ), కాలిన గాయాలకు, శస్త్ర చికిత్సల వల్ల వచ్చే గాయాలకు...
ఆరోగ్యంపై ‘స్మార్ట్’ ప్రభావం!
ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందా యి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా...
చీకట్లో స్మార్ట్ఫోన్ ఉపయోగించిన మహిళ కంటిచూపుకు ముప్పొచ్చింది!
హైదరాబాద్: నేటి ఆధునిక కాలంలో చాలా మంది అవసరముండి, అవసరం లేకుండానే ఫోన్లకు అలవాటు పడుతున్నారు. వారి అలవాటు చివరికి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ రాత్రిపూట...
అద్బుతమైన ఫీచర్స్ తో ఇన్ఫీనిక్స్ నుంచి మరో 5జి ఫోన్
హైదరాబాద్ : మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫీనిక్స్ మిడ్ రేంజ్లో 5జీ స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇన్ఫీనిక్సి జీరో అల్ట్రా 5జీ మోడల్ను పరిచయం చేసింది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్,...
27,000 వివో ఫోన్ల ఎగుమతుల నిలిపివేత
న్యూఢిల్లీ : పొరుగు దేశాల మార్కెట్లకు భారతదేశం నుంచి మొబైళ్లను ఎగుమతి చేయాలనే చైనా కంపెనీ వివో ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల పాటు 27 వేల స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేయకుండా...
హెడ్ఫోన్స్తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు..
హెడ్ఫోన్స్తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు
సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడి
అధ్యయనాన్ని ప్రచురించిన బిఎంజె గ్లోబల్ హెల్త్ పత్రిక
వాషింగ్టన్: బిలియన్ మందికిపైగా టీనేజర్లు, యువకులు హెడ్ఫోన్స్లో పెద్దస్థాయిలో సంగీతం వినడంతో...