Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
1977 నాటి జనతా ప్రభంజనం ఇప్పుడు “ఇండియా కూటమి”కి వీస్తోంది : దిగ్విజయ్
పాట్నా :1977లో జనతాపార్టీని అధికారం లోకి తేడానికి ప్రభంజనం ఎలా వీచిందో ఇప్పుడు “ఇండియా కూటమి”కి ప్రజల నుంచి అలాంటి మద్దతు కనిపిస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సోమవారం వెల్లడించారు....
కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్..
2024 లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగనుంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర...
నేడు ఐదోదశ పోలింగ్
న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం 543 నియోజకవర్గాల్లో 379 నియోజకవర్గాలకు నాలుగు దశల్లో పోలింగ్ పూర్తయిం ది. ఐదోదశ పోలింగ్ సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత...
రేపే ఐదో విడత సార్వత్రిక ఎన్నికలు
న్యూ ఢిల్లీ: దేశంలో మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఇటీవలే మే 13న నాలుగో దశ పోలింగ్ జరిగింది. రేపు (మే 20న)...
రాహుల్ సభలో తొక్కిసలాట
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫూల్పూర్లో సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హాజరైన సభలో తొక్కిసలాట జరిగింది.పలువురికి గాయాలయ్యాయి. సభకు వచ్చిన...
టూరిస్టు బస్సులో మంటలు..తొమ్మండుగురు సజీవ దహనం
యాత్రికులతో పంజాబ్కు తిరిగివస్తున్న టూరిస్టు బస్సులో మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో తొమ్మండుగురు సజీవ దహనం చెందారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. హర్యానాలోని తౌరూ వద్ద కుండ్లీ...
చంద్రబాబుకు భద్రత పెంపు
ఎపి రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతాయన్నది అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా టిడిపి నేతల మీద...
సీఏఏపై విపక్షాల అసత్య ప్రచారం : మోడీ
సీఏఏ అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాల వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందిస్తూ కాంగ్రెస్,...
స్వాతీ మాలీవాల్పై దాడి ఘటన..బిభవ్కుమార్కు మహిళా కమిషన్ సమన్లు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతీమాలీవాల్పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఎ బిభవ్ కుమార్కు జాతీయ మహిళా కమిషన్ గురువారం సమన్లు జారీ చేసింది. మే...
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో 300 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక మొదలైన రాష్ట్రాల్లోని వాణిజ్య పంటల సాగులో వున్న మిలియన్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికుల కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ,...
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్
రాజస్థాన్లోని ప్రముఖ హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ సంబంధిత గనిలో బుధవారంతెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. గనిలోని లిఫ్ట్ కూలిన ఘటనలో సంస్థకు చెందిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసరు ఉపేంద్ర కుమార్ పాండే దుర్మరణం...
సగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
సగర హక్కుల పోరాట సమితి డిమాండ్
బిసి భవన్లో ఘనంగా భగీరథ జయంతోత్సవాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసిల అభ్యున్నతికి కులాల వారిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సగర(ఉప్పర)...
నాలుగో విడతలో 63% పోలింగ్
న్యూఢిల్లీ : సోమవారం జరిగిన లోక్సభ నాలుగో విడత ఎన్నికలలో మొత్తం మీద 62.9 శాతం పోలింగ్ నమోదైంది. తొమ్మిది రాష్ట్రాలు, ఒక్క కేంద్రపాలిత ప్రాంతంలో ఈ దఫా 96 స్థానాలకు పోలింగ్...
యూపీలో దుండగుల కాల్పులకు విలేఖరి బలి
ఉత్తరప్రదేశ్ షాగంజ్ ఏరియాలో 43 ఏళ్ల పత్రికా విలేఖరి అశుతోష్ శ్రీవాస్తవను సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. శబర్హాడ్ గ్రామానికి చెందిన అశుతోష్ సోమవారం ఉదయం 9.30 గంటల...
భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ ప్రసంగం: యుకెఎంసి నివేదిక
భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు, విభజన వాక్చాతుర్యాన్ని భయపెట్టే సాధారణీకరణను హైలైట్ చేస్తూ యునైటెడ్ కింగ్డమ్ ఇండియన్ ముస్లిం కౌన్సిల్ (యుకె-ఐఎంసి) ఒక నివేదికను...
మోడీ చివరికి ఆదిత్యానాథ్నూ వదలడు: కేజ్రీవాల్
వచ్చే రెండు నెలల్లోనే ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యానాథ్ను పదవినుంచి తప్పిస్తారని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఎన్నికల్లో ఒకవేళ ప్రధాని మోడీ గెలిస్తే ఇక ఆయన దూకుడుకు...
మోడీజీ.. లూటీ నిరూపించు?
మన తెలంగాణ / షాద్నగర్/ నారాయణపేట ప్రతినిధి : ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ బిజెపి అని, ఆ పార్టీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తోందని, దేవుడి పేరు చెప్పుకుంటూ ఓట్లు...
రాష్ట్రంలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు….
బిజెపి, బిఆర్ఎస్లకు ధీటుగా ప్రచార సభలు...
తుక్కుగూడలో జరిగిన జనజాతర సభతో ఎన్నికల ప్రచారం మొదలై,
27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో
ప్రచారాన్ని హోరెత్తించిన సిఎం రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల...
పోలింగ్ బూత్ల లూటీకి బీజేపీ యత్నం : అఖిలేశ్ యాదవ్
ఎటవా (యుపి) : మణిపూర్లో లోక్సభ నియోజక వర్గంలో పోలింగ్ బూత్లను కాజేయడానికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని, అందుకనే విపక్షసభ్యులను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మంగళవారం...
రాధికా ఖేరా రాజీనామా… కాంగ్రెస్ పై మండిపడ్డ యోగి ఆదిత్యనాథ్
లక్నో: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, భారత కూటమికి తమ డీఎన్ఏలోనే ‘రామద్రోహం’ ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం అన్నారు. కాంగ్రెస్ నేత రాధికా ఖేరా తన పార్టీకి రాజీనామా చేయడంపై...