Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
అసెంబ్లీని సందర్శించిన ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్ సతీశ్ మహాన్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్ సతీశ్ మహాన్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు స్వాగతం...
ఉత్తరప్రదేశ్లో హిజ్రాల దారుణం
లఖ్నవూ : ఉత్తరప్రదేశ్లో ఐదుగురు హిజ్రాలు ఓ వ్యక్తికి గుండు గీసి అతడిపై మూత్ర విసర్జన చేసే దారుణ సంఘటన వెలుగు లోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని కోస్గంజ్ ప్రాంతంలో ఈ...
ఉత్తరప్రదేశ్లో పిల్లలకు ఇక కొత్త పాఠాలు
ఎ ఫర్ ఆపిల్ కాదు అర్జున
బి ఫర్ బలరామ..సి అంటే క్యాట్ కాదు ఛాణక్య
హెచ్ రాగానే హనుమాన్ అనాల్సిందే
భారతీయ సంప్రదాయ జోడింపు దిశలో యోగి
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఎల్కెజి...
ఉత్తరప్రదేశ్లో ఓట్లు చెల్లవ్… అవకతవకలు జరిగాయని ఇసికి థరూర్ లేఖ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే చేతిలో శశిథరూర్ భారీ మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఈనేథ్యంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల పోలింగ్లో అవకతవకలు జరిగాయని, పోలైన ఓట్లు చెల్లనివిగా పరిగణించాలని పార్టీ ఎన్నికల సంఘానికి...
ఉత్తరప్రదేశ్ ఎంఎస్ఎంఈ కూ యాప్తో అవగాహన ఒప్పందం
లక్నో: మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'ఒకే జిల్లా, ఒకే ప్రొడక్ట్' చొరవను ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కంటెంట్ని వారి వారి...
ఉత్తరప్రదేశ్ మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఆస్తులు ప్రకటించాలి: యోగి ఆదిత్యనాథ్
లక్నో:వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉత్తరప్రదేశ్లో పర్యటించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ 18 మంత్రుల బృందాలను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం తన మంత్రులకు, వారి కుటుంబాలకు చెందిన...
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల వివరాలు:
ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను నెం.2 స్థానంలో నిలిపాం: యోగి ఆదిత్యనాథ్
లక్నో : గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం అన్ని ముఖ్యమైన లక్షాలను నెరవేర్చిందని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. గురువారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూఏ బీజేపీ ప్రభుత్వ పాలనా కాలంలో మతపరమైన...
ఉత్తరప్రదేశ్లో ‘కప్పా’ వేరియంట్ కలకలం
వైరస్తో ఒకరి మృతి, మరొకరికి నిర్ధారణ
లక్నో: డెల్టా ప్లస్ వేరియంట్ రేపినఆందోళన ఇంకా సమసి పోకముందే తూర్పు ఉత్తరప్రదేశ్లో కరోనా కొత్త వేరియంట్ ‘కప్పా’ పాజిటివ్ నిర్ధారణ అయిన ఓ వ్యక్తి మరణించాడు....
ఉత్తరప్రదేశ్ లో పగటిపూట కర్ఫ్యూ ఎత్తివేత
లక్నో: ఉత్తరప్రదేశ్ లో పగటిపూట కర్ఫ్యూను ఎత్తివేశారు. రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తామని యుపి ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. యుపి రాష్ట్రంలోని మొత్తం...
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం
లక్నో: కారు, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన సంఘటన ఉత్తరప్రదేశ్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కన్నౌజ్ సమీపంలోని తాల్గ్రామ్ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై ట్రక్కును వేగంగా వచ్చి...
ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన.. రౌడీమూకల కాల్పుల్లో 8మంది పోలీసులు మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో దారుణం సంఘటన చోటు చేసుకుంది. ఎస్ పి దేవేంద్ర మిశ్రాతో సహా ఎనిమిది మంది పోలీసులను దుండగలు కాల్చి చంపిన ఘటన కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో...
ఉత్తరప్రదేశ్ మహిళను కాపాడిన సైబరాబాద్ పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : తీవ్రగాయాలపాలైన ఓ మహిళను సైబరాబాద్ పోలీసులు కాపాడారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన సంగీత(25) ప్రమాదవశాత్తు మాదాపూర్ సమీపంలోని రైల్వే పట్టాల వద్ద గాయపడింది. విషయం తెలుసుకున్న మాదాపూర్ పెట్రోలింగ్ ఆఫీసర్లు...
రాధికా ఖేరా రాజీనామా… కాంగ్రెస్ పై మండిపడ్డ యోగి ఆదిత్యనాథ్
లక్నో: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, భారత కూటమికి తమ డీఎన్ఏలోనే ‘రామద్రోహం’ ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం అన్నారు. కాంగ్రెస్ నేత రాధికా ఖేరా తన పార్టీకి రాజీనామా చేయడంపై...
ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్!
వయస్సు, అనారోగ్యం రీత్యా ప్రత్యక్ష ఎన్నికలకు దూరం గా ఉండాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రెండు నెలల క్రితం రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాయ్బరేలీ నుండి...
యునిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా కరీనా కపూర్
యూనిసెఫ్ ( యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ) ఇండియా నేషనల్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి కరీనా కపూర్ను నియమించారు. ఈ విషయాన్ని యునిసెఫ్ శనివారం ప్రకటించింది. 2014 నుంచి...
లోక్సభ ఎన్నికల పరిశీలనకు 23 దేశాల ప్రతినిధుల రాక
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల (ఈఎంబీలు) నుంచి 75 మంది అధికారుల బృందం భారత్ను సందర్శించనున్నట్లు...
నేటి గూగుల్ డూడుల్ లో భారత తొలి మల్ల యోధురాలు హమీదా బాను
హైదరాబాద్: నేటి గూగుల్ డూడుల్ లో భారత మొట్టమొదటి మహిళా రెజ్లర్ హమీదా బాను చిత్రం కనిపిస్తోంది. ఈ డూడుల్ ను బెంగళూరుకు చెందిన దివ్య నేగి చిత్రీకరించింది. 1954 లో ఇదే...
నామినేషన్ వేసిన మేనక గాంధీ
లక్నో : ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మేనకగాంధీ బరిలో దిగుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కృతిక జోత్సకు ఆమె తన నామినేషన్...
400 సీట్లు సాధిస్తాం: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో 400 కు పైగా సీట్ల లక్షాన్ని బీజేపీ సాధించి తీరుతుందని , కేంద్రంలో మూడోసారి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని దేశ ప్రజల స్థిర నిశ్చయంతో ఉన్నారని కేంద్ర...