Sunday, May 19, 2024
Home Search

ఉత్తరప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search

లాక్‌డౌన్ నేపథ్యంలో ఎస్‌ఎ-2 పరీక్షలు రద్దు..?

  హైదరాబాద్ : కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు మంగళవారం(ఏప్రిల్ 7) నుంచి జరగాల్సిన వార్షిక పరీక్షలు(ఎస్‌ఎ 2)...

4 రోజుల్లో రెట్టింపు

    నిజాముద్దీన్ పాజిటివ్‌లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83 మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్‌లో ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...

సముదాయపు కేసులపై సరికొత్త వ్యూహం

  తెలంగాణ, ఎపి సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 211 జిల్లాలకు కేంద్రం కొత్త వ్యూహం n వైరస్ అధిక వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల గుర్తింపు, క్వారంటైన్, భౌతిక దూరం, నిశిత పర్యవేక్షణ, ర్యాపిడ్ టెస్టులు, సత్వర...

దీర్ఘకాలిక రోగాలుంటే అర్ధాయుష్షే!

  తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి శాపంగా కరోనా ధూమపానం, మద్యం సేవించేవారిపై తీవ్ర ప్రభావం 55 దాటిన వారికి జాగ్రత్తలు తప్పనిసరి మృతుల్లో పురుషులే అధికం మన తెలంగాణ/హైదరాబాద్ : దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కరోనా తోడవుతుందా...

ఒకటి నుంచి 8 తరగతుల సిబిఎస్‌ఇ విద్యార్థులకు పరీక్షలు రద్దు

  పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ 9, 11 తరగతులకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు తర్వాత 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యయంలో...

కొవిడ్ 19 కాదు ఆకలి 20

  Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్‌లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు...
Corona

కరోనా రోగులు 724.. మృతులు 17

  న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి....

సంపాదకీయం: కరోనా – ఆర్థిక వ్యవస్థలు

 కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పుకోవలసిన పని లేదు. ప్రపంచ జనాభాకు ఇది అనుక్షణ చేదు అనుభవంగా మారింది. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ...

పరీక్షలపై కరోనా గ్రహణం

  మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రకాల పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. తాజాగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడగా, ఇదివరకే సిబిఎస్‌ఇ పరీక్షలు, జెఇఇ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సాధారణంగా మార్చి...

నగదుతో ఎటిఎం ఉద్యోగి పరార్

  హైదరాబాద్ : ఎటిఎంలో నగదు లోడ్ చేసే ఉద్యోగి డబ్బులు లోడ్ చేయకుండా రూ.50లక్షలతో పరారయ్యాడు. చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ ఏజెన్సీలో ఉద్యోగి పరారైనట్లు ఫిర్యాదు చేయడంతో...

‘నరేగా’ దుస్థితి!

  కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
Corona

క్రమంగా కరోనా కోరలు

కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఇరాన్ నుంచి 58 భారతీయులు...

పర్యావరణం.. ప్రజారోగ్యం ఎక్కడ?

  ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బిల్లు 2020పై నిపుణుల పెదవి విరుపు ఏటేటా పెరుగుతున్న వినియోగం.. విషపూరిత మరణాలు పురుగు మందుల ధరల నియంత్రణ లేదు ప్రచార ప్రకటనలు నిషేధించాలని సూచించినా పట్టని కేంద్రం నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం శూన్యం మన...
Murder

నడి రోడ్డుపై ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో పొడిచి..

లక్నో: ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రశాంత్ సింగ్ అనే బిటెక్ విద్యార్థి (23) తన స్నేహితుడిని కలిసేందుకు...
Woman killed in road accident At Film Nagar

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…

కాన్పూర్: ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కారు - బస్సు ఢీకొని సంభవించిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే...

వెనక్కి తీసుకోం

  ఎవరేమన్నా సిఎఎ, 370 రద్దు నిర్ణయాలు మారవు : వారణాసిలో ప్రధాని మోడీ జాతీయ ప్రయోజనాల కోసమే ఆ రెండూ బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకున్నాం ఎన్నో ఏళ్లుగా జాతి ఎదురుచూసింది రామాలయ నిర్మాణం ఇక శరవేగం వారణాసి: ఎటువంటి...

రోడ్డు ప్రమాదంలో మెడికో మృతి

  షాద్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వైద్య విద్యార్థి(మెడికో) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని దూసకల్ గ్రామానికి...

లారీ – టూరిస్ట్‌ బస్సు ఢీ: ఇద్దరు మృతి

భువనేశ్వర్‌: ఒడిశాలోని భద్రక్‌ జిల్లా బారిక్‌పూర్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ, టూరిస్ట్‌ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా... మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
make-in-india

‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే

 కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు...

Latest News