Home Search
కానిస్టేబుళ్లు - search results
If you're not happy with the results, please do another search
భూవివాదం… 60 ఏళ్ల వృద్ధుడిని ట్రాక్టర్ తో తొక్కించి….
లక్నో: భూవివాదం నేపథ్యంలో 60 ఏళ్ల వృద్ధుడిని ట్రాక్టర్తో తొక్కించి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నర్ఖి ప్రాంతం ఫతేపూర్కు చెందిన జగదీష్...
ప్రశాంతంగా నిమజ్జనం
మన తెలంగాణ/హైదరాబాద్ : చెదురుమొదురు ఘటనలు మినహా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటు ధూప, దీప నైవేద్యాలను సమర్పించి మళ్లీ ఏడాది తిరిగిరమ్మంటూ లంబోదరులను...
వరంగల్ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
వరంగల్ క్రైం : వరంగల్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ.5,20,000 విలువైన గంజాయి, ఒక పిస్టల్, ఐదు రౌండ్ల...
దీప్తి మృతి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
జగిత్యాల ః కోరుట్లలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని బంక దీప్తి అనుమానస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల...
ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
గద్వాల రూరల్: బహుజనుల ఆరాధ్యదైవం, గోల్కొండ రాజ్యాన్ని ఎదిరించి సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా ఆబ్కారీ శాఖ కార్యాలయంలో...
మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ
సిటిబ్యూరోః స్వాతంత్ర దినోత్సవం రోజునే ఓ మహిళను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనను అదుపులోకి తీసుకోవడంతో ఎదురు తిరిగిన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయేగించిన ఎల్బి...
పోలీస్ పతకాలు ప్రకటించిన కేంద్రం
తెలంగాణ నుంచి 34 మంది,
ఎపి నుంచి 29 మందికి పోలీస్ సేవా పతకాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన పలువురికి పోలీస్ సేవా పతకాలు లభించాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర...
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
మంథని : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ మధుసూదన్ రావు అన్నారు. శనివారం మంథని బాలికల జూనియర్ కళాశాలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ...
ఆభరణాల కోసమే మహిళ హత్య
మక్తల్ : మక్తల్ పట్టణ శివారు ప్రాంతం కాటన్మిల్ సమీపంలో ఈనెల 4న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కావలి లక్ష్మీ(47) కేసును మక్తల్ పోలీసులు చేధించారు. ఆభరణాల కోసమే నిందితుడు ఆమెను...
విద్యార్థినులు అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలి
ర్యాగింగ్, ఈవీటీజింగ్పై షీటీమ్ సిబ్బంది అవగాహన
దుబ్బాక: విద్యార్థినులు అపరిచిత వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, హుస్నాబాద్ సిఐ కిరణ్ తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనర్ శ్వేత అదేశానుసారం...
సైబరాబాద్ పోలీసులు ఎన్నికలకు సిద్ధం
సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దానికి అగుణంగా వెంటనే అధికారులను బదిలీలు చేయాలని గతంలో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దానికి అనుగుణంగా ఎంసిహెచ్ఆర్డిలో జిల్లాల కలెక్టర్లు,ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లతో...
ఎన్నికలకు సిద్ధం..
సిటిబ్యూరోః తెలంగాణ రాష్ట్రానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దానికి అగుణంగా వెంటనే అధికారులను బదిలీలు చేయాలని గతంలో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దానికి అనుగుణంగా ఎంసిహెచ్ఆర్డిలో జిల్లాల కలెక్టర్లు,ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లతో...
28 పోలీసు శిక్షణ కేంద్రాలను సిద్ధం చేయండి: డిజిపి అంజనీ కుమార్
హైదరాబాద్ : నూతనంగా నియామకం కానున్న 14 ,881 పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ నిచ్చేందుకు రాష్ట్రంలోని 28 పోలీస్ శిక్షణ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని డిజిపి అంజనీ కుమార్...
హత్య కుట్రను భగ్నం చేసిన ఫలక్నుమా పోలీసులు
చాంద్రాయణగుట్ట: తన భార్యకు మంత్రాలు చేయించాడని...ఆమెతో చనువుగా ఉంటున్నాడని...సంతానం లేదంటూ ప్రచారం చేస్తున్నాడని...ఇలా తనను వేధిస్తున్న వరుసకు సోదరుడి (తోడల్లుడు)ని హత్య చేసే నేరపూరిత కుట్రను ఫలక్నుమా పోలీసులు భగ్నం చేశారు. విశ్వసనీయ...
ఆశ్లీల ఫొటోలు, వీడియోలు ఎరా చూపి యువతను మోసం చేస్తున్న సైబర్ నిందితుల అరెస్టు
సిపి శ్వేత
సిద్దిపేట: ఆశ్లీల ఫొటోలు, వీడియోలు ఎరా చూపి యువతను మోసం చేస్తున్న సైబర్ నిందితుల అరెస్టు చేసి రిమాండ్కు తరలించినందుకు సిపి శ్వేత అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...
మైలార్దేవ్పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సిటిబ్యూరోః జిమ్కు వెళ్లే వారికి విక్రయించే డ్రగ్స్ను డ్రగ్ కంట్రోల్ అధికారులు భారీ ఎత్తున పట్టుకున్నారు. డ్రగ్స్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్...
జునాగఢ్ దర్గా ఘర్షణల్లో ఒకరి మృతి
జునాగడ్ ( గుజరాత్) : గుజరాత్ లోని జునాగఢ్లో అక్రమంగా నిర్మించిన దర్గా కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసి శుక్రవారం రాత్రి చెలరేగిన అల్లర్లలో ఓ వ్యక్తి మృతి చెందగా ,...
మహిళా సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం
దామెర: మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దామెర మండలం...
యువత శారీరక ధృడత్వంపై దృష్టి సారించి ఆరోగ్యంగా ఉండాలి
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ తెలంగాణ 2కె రన్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది....
వరంగల్ లో నకిలీ విత్తనాల ముఠా పట్టివేత
వరంగల్ : నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించేందుకు మూడు రాష్ట్రాలకు చెందిన ముఠా నకిలీ విత్తనాలను అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ టాస్క్ఫోర్స్తో వలపన్ని ఆ ముఠా గుట్టును...