Home Search
జూనియర్ పంచాయతీ - search results
If you're not happy with the results, please do another search
మానవీయ కోణంలో సిఎం కెసిఆర్ పాలన
నల్గొండ:మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన చేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జీఎం కన్వెన్షన్...
జెపిఎస్ల క్రమబద్ధీకరణ
70% స్కోర్ సాధించినవారికి నియామక ఉత్తర్వులు 6నెలల పాటు మిగతా వారి పనితీరు పరిశీలన
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం...
అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి : ఈటల
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడటం లేదని బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం ముషీరాబాద్ పోలీస్స్టేషన్లో...
అభివృద్ధి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి, నాగసముద్రాల గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సోమవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల...
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలి
కొడిమ్యాల: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర కోరారు. బుధవారం కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం,...
జెపిఎస్ల క్రమబద్దీకరణకు జిల్లా కమిటీలు
కమిటీ నోడల్ ఆఫీసర్గా అదనపు కలెక్టర్, సభ్యులుగా పోలీసు, అటవీ అధికారులు
హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శు (జెపిఎస్)ల క్రమబద్ధీకరణ మార్గదర్శకాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్ల నిరంతర శిక్షణ కాలం...
పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు
నెన్నెల : మండల కేంద్రంలోని రైతు వేధికలో గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆర్డీవో శ్యామలాదేవిల చేతుల మీదుగా 166 మందికి పోడు రైతులకు 264 ఎకరాల భూమికి పట్టాలు అందజేశారు....
గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె ప్రగతికి అంకురార్పణ
రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా
శంషాబాద్: పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని, పల్లెలు పరిశుభ్రంగా ఉంచి అభివృద్ధి చేసేందుకు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె...
సిఎం చిత్రపటానికి మంత్రి, జెపిఎస్ల పాలాభిషేకం
హైదరాబాద్ : తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు ప్రక్రియ చేపట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్కు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం వరంగల్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎర్రబెల్లిని జెపిఎస్లు...
సిఎం చిత్రపటానికి పాలాభిషేకం
హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జెపిఎస్) సర్వీసు క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇందుకు విధివిధానాలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్...
జెపిఎస్లకు వరం
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును
క్రమబద్ధీకరించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం
విధివిధానాలను ఖరారు చేయాలని
సందీప్ కుమార్ సుల్తానియాకు ఆదేశాలు
జెపిఎస్ల పనితీరును మదింపునకు
జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు
మనతెలంగాణ/హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని...
నేటి నుంచి విధుల్లోకి జెపిఎస్లు
నేటి నుంచి జెపిఎస్లు (జూనియర్ పంచాయతీ కార్యదర్శులు) విధులకు హాజరుకానున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ 16 రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేసిన సమ్మెను శనివారం రాత్రి విరమించారు. ఈ మేరకు...
చర్చలు సఫలం.. సమ్మె విరమణ
మన తెలంగాణ/హైదరాబాద్: గత 16 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు జూనియర్ పంచాయతీ సెక్రటరీల సంఘం వెల్లడించింది. శనివారం రాత్రి పంచాయతీరాజ్...
అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు: బండి సంజయ్
అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : బండి సంజయ్
త్వరలో హైదరాబాద్లో నిరుద్యోగ మిలియన్ మార్చ్
మనతెలంగాణ/ హైదరాబాద్: వందలాది మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు.. కడుపు...
బెదిరింపులతో జెపిఎస్ సమ్మెను నీరుగార్చే ప్రయత్నం : లక్ష్మణ్
హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జెపిఎస్) హక్కుల కోసం పోరాడుతుంటే బెదిరింపులతో సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో...
జెపిఎస్లను చర్చలకు పిలువలేదు: ఎర్రబెల్లి
హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలువలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జెపిఎస్లను ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్న ప్రచారం నిజం కాదన్నారు. నిబంధనలు,...
సిఎం కెసిఆర్కు ఎంపి ఉత్తమ్కుమార్రెడ్డి లేఖ
హైదరాబాద్ : రాష్ట్రంలో గత 13 రోజుల నుంచి పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని, సమ్మె వలన గ్రామాల్లో అభివృద్ధి అడుగంటి పోయిందని నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు....
ఉగ్రవాదులకు షెల్టర్ జోన్గా నగరం: బండి సంజయ్
హైదరాబాద్ : ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు. గతంలో...
సిఎం కెసిఆర్కు ఎంపి ఉత్తమ్ కుమార్ బహిరంగ లేఖ
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శలను రెగ్యులర్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కార్యదర్శులు చేసిన పనికాలాన్ని...
గడువు ముగిసినా… సమ్మె కొనసాగింపు
గడువు ముగిసినా... సమ్మె కొనసాగింపు
ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు సమ్మెను కొనసాగిస్తాం : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు
మనతెలంగాణ/ హైదరాబాద్: సమ్మె విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు ముగిసినప్పటకీ జూనియర్...