Home Search
టిమ్స్ - search results
If you're not happy with the results, please do another search
మూడు రోజులు అసెంబ్లీ
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశంలో మూడురోజుల పాటు అసెం బ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై సభ్యులు చర్చించారు....
మూడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశంలో మూడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై సభ్యులు...
పంద్రాగస్టు నుంచి ఇండ్ల పంపిణీ
హైదరాబాద్/ఎల్బీనగర్ ః రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని సీఎంగా...
ఉపహార్ సినిమాహాల్ని మళ్లీ తెరవాలని ఢిల్లీ కోర్టు ఉత్తర్వు
న్యూఢిల్లీ : 1997లో భారీ అగ్ని ప్రమాదానికి గురై 59 మంది ప్రేక్షకులను బలిగొన్న ఉపహార్ సినిహా హాలు తొలగించి తిరిగి తెరవాలని ఢిల్లీ కోర్టు బుధవారం ఆదేశించింది. సీల్ చేసి ఉంచడం...
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య విస్తరణ
2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి నేటి వరకు ఈ తొమ్మిదేళ్లలో మన రాష్ట్రం లో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సదుపాయాలు విస్తరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అమలు...
ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం తెలిపారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన నిర్మాణ అంశంపై సోమవారం ఆస్పత్రి...
ఎల్బినగర్ రూపురేఖలు మార్చిన ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
హస్తినాపురం: హస్తినాపురంలో బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నందనవనం బస్తీ కూడలిలో డివిజన్ అధ్యక్షులు సత్యంచారి ఆద్వర్యాన జరిగిన కార్యక్రమానికి స్తానిక మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్,...
వైద్యానికి పెద్దపీట
భవిష్యుత్తులో కరోనాను మించిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేలా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం
వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంది
ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం
వైద్యారోగ్య...
వైద్యరంగంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శం
సిటీ బ్యూరో: తెలంగాణ సర్కార్ కృషి తో హైదరాబాద్ మహానగరం వైద్యరంగంలో దేశానికే ఆదర్శంగా మారింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అవిశ్రాంత కృషి ఫలితంగా నిరుపేదలకుసైతం పైసా ఖ ర్చు లేకుండానే అత్యంత మెరుగైన...
స్వరాష్ట్రంలో వైద్యారోగ్య విప్లవం
9 ఏళ్లలోనే దేశానికే ఆదర్శంగా వైద్యారోగ్య రంగం
తొమ్మిదేండ్లలోనే 21 కొత్త మెడికల్ కాలేజీలతో కొత్త చరిత్ర
వరంగల్ హెల్త్ సిటీ, నగరం నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు
హైదరాబాద్ : తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కెసిఆర్...
మహిళ సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శం
కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్
ఆమనగల్లు : మహిళ సంక్షేమంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు చాలా ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఆమనగల్లు...
రూ.32 లక్షలతో నిర్మించే పార్కు నిర్మాణ పనులకు శ్రీకారం
ఎల్బీనగర్ : కాంక్రిట్ జంగిల్గా మారుతున్న నగరంలో పార్క్లతో ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో రూ.32 లక్షలతో నిర్మించే...
వందపడకల ఏరియా ఆసుపత్రి కల నెరవేరింది : హరీశ్రావు
కేపీహెచ్బి: కూకట్పల్లి ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కెసిఆర్ ప్రభుత్వం సాకారం చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం ఉదయం కేపీహెచ్బి...
రెండు నెలల్లో 9,222 పోస్టుల భర్తీ
రెండు నెలల్లో 9,222 పోస్టుల భర్తీ
ఒకేసారి 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పోస్టింగ్లు ఇవ్వడం దేశంలోనే రికార్డ్
ఐదు నెలల్లోనే పారదర్శకంగా నియామకాలు
వైద్యరంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటే యుపి...
స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం
మనం చేసిన పనులే చరిత్రను సృష్టిస్తయి, చరిత్రను తిరగరాస్తయి. మనం చేసే మంచి పనులే మన భవితకు బాట చూపుతయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో చరిత్రను సృష్టించే నిర్మాణాత్మక విధానాలనే ముఖ్యమంత్రి కెసిఆర్...
2వేల పడకలతో నిమ్స్ నూతన భవనం
మన తెలంగాణ/ హైదరాబాద్ : నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ భూమి పూజ చేస్తారని రాష్ట్ర...
దసరా నాటికి హెల్త్సిటీ
మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు....
జిల్లాల్లోనే కీమోథెరపీ
మన క్యా న్సర్ రోగులకు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీమోథెరపీ సదుపా యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వచ్చే నెల నుంచి 8...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: వ్యాపారవేత్త వివేక్ రామస్వామి
న్యూస్డెస్క్: వచ్చే ఏడాది(2024) జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు భారత, అమెరికా వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని బదక్కెన్చేరి నుంచి...
హయత్నగర్కు మెట్రో
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బినగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను పొడిగిస్తామని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మంగళవారం సుమారుగా రూ.55 కో ట్లతో చేపట్టిన నాగోల్...