Saturday, May 18, 2024
Home Search

నందిగామ - search results

If you're not happy with the results, please do another search
Idupulapaya Triple IT Student Suicide

శంషాబాద్ లో బాలుడు అనుమానాస్పద మృతి..

రంగారెడ్డి: శంషాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. శంషాబాద్ లో జరిగిన ఓ పెళ్లికి తన కుమారుడుతో కలిసి నందిగామకు చెందిన దంపతులు హాజరయ్యారు. అయితే,...
cr rao spent all his childhood in andhra pradesh

సిఆర్ రావు బాల్యమంతా ఏపీ లోనే …

వాషింగ్టన్ : భారత్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణాంక , గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు అమెరికాలో అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు గాను స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత...
Renowned Mathematician Dr. CR Rao passed away

ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ సిఆర్ రావు కన్నుమూత

వాషింగ్టన్ : భారత్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణాంక , గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు అమెరికాలో అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు గాను స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత...
Mathematician Dr. CR Rao passes away

ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ సిఆర్ రావు ఇకలేరు

న్యూయార్క్: ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ సిఆర్ రావు(102) కన్నుమూశారు. అమెరికాలో డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణారావు తుదిశ్వాసవిడిచారు. 1968లో పద్మ భూషణ్, 2001లో పద్మవిభూషణ్, ఎస్‌ఎస్ భట్నాగర్ పురస్కారాలను సహితం అందుకున్నారు. 1920లో...

మరోసారి భూముల వేలానికి హెచ్‌ఎండిఏ సిద్ధం

హైదరాబాద్:  మరోసారి భూముల -వేలానికి హెచ్‌ఎండిఏ సిద్ధమైంది. రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డిలోని బైరాగిగూడ, మంచిరేవుల, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్, చందానగర్,...
Heavy traffic jam on Hyderabad-Vijayawada National Highway

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

నందిగామం: ఎన్ టిఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉప్పొంగి...
Second wife cut husband private part in AP

వీడియోలు చూస్తున్నాడని భర్త మర్మాంగం కోసిన భార్య..

అమరావతి: మొదటి భార్య వీడియోలు చూస్తున్నాడని ఓ మహిళ తన భర్త మర్మాంగం కోసిన దరారు ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్...

మూడు గంటల మంటలు

రాష్ట్రంలో ఉచిత విద్యుత్ చుట్ట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చా లన్న పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్, కాంగ్రె స్ నడుమ మాటల యుద్ధంతో పాటు నిరసనలు...

కాంగ్రెస్‌లో చేరిన గిరిజన తండా ప్రజలు

నందిగామ: తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో తమ తాండాలకు ఓరిగిందేమీలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నందిగామ మండల పరిధిలోని మూడు తండాలకు చెందిన గిరిజనులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో...

పిడుగు పాటుతో దుక్కిటెద్దు మృత్యువాత

నల్లబెల్లి: పిడుగు పాటుతో దుక్కిటెద్దు మృత్యువాత చెందిన సంఘటన నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. డూకెర మల్లయ్య అనే రైతు తన వ్యవసాయ పనుల...

ఖమ్మంలో జరిగే భట్టి ముగింపు సభకు భారీగా తరలి వెళ్ళాలి

మధిర : ఖమ్మంలో జులై 2న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ సీఎల్పీ...

షాద్‌నగర్ డివిజన్‌లో ముగ్గురు సిఐలు బదిలీ

షాద్‌నగర్: షాద్‌నగర్ నియోజకవర్గంలో ముగ్గురు సిఐలు బదిలీ అయ్యారు. ఆదివారం సైబరాబాద్ కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు షాద్‌నగర్ పట్టణంతోపాటు నందిగామ, కొత్తూరు సిఐలు బదిలీ అయ్యారు. షాద్‌నగర్ పట్టణ సిఐగా...

సైబరాబాద్‌లో ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

సిటిబ్యూరోః సైబరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 14మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఇందులో పలు పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు ఉన్నారు. చందానగర్, గచ్చిబౌలి, అల్వాల్,...

జిఎంఆర్‌ఎం ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం

భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిఎంఆర్‌ఎం ట్రస్టు జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్‌రెడ్డి ఆదేశానుసారం భూపాలపల్లి మండల కేంద్రంలోని నందిగామ బిఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లింగమల్ల బోస్ ఆధ్వర్యంలో...

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: ముఖ్య మంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మన ఊరు మన...

ఇంటిని ఖాళీ చేయించినందుకు కడతేడ్చాడు..

నందిగామ: జీవనోపాధికోసం బీహార్ నుంచి నందిగామ వలస వచ్చాడు.. అద్దెకు ఇంటిని తీసుకొని పరిశ్రమలో పనికి కుదిరాడు. నిత్యం భార్యతో గొడవ పడుతుండడంతో ఇంటి యజమాని వారించి సముదాయించేది. నిత్యం జరుగుతున్న గొడవకు...

పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు

ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నందిగామ: పల్లె ప్రగతితోనే గ్రామాల రూపురేఖలు మారాయని షాద్‌గనర్ ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం నందిగామ మండల కేంద్రంతో...

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బొడ్రాయి పండగ

షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామ: తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక బొడ్రాయి పండగ అని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం మొదళ్లగూడ గ్రామంలో పాలమూరు జెడ్పీ మాజీ వైస్ చైర్మన్...
Devineni uma comments on 2019 elections

అప్పుడు మా బలుపుతోనే ఓడిపోయాం: దేవినేని ఉమా

అమరావతి: వైఎస్సార్‌సీపీపై టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఉమ.. పాలించే అవకాశం కోసం ఓటర్లకు విజ్ఞప్తి చేయడం ద్వారా వైసీపీ నేతలు...
AP leaders join BRS

ఎపిలో పలువురు బిఆర్‌ఎస్‌లో చేరిక

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితికి నానాటికి ప్రజల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మెండా కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఎపి మంగళగిరి రోడ్డులోని బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో...

Latest News