Home Search
నిహారిక - search results
If you're not happy with the results, please do another search
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సినిమా షురూ..
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్,...
సెలబ్రేషన్స్ మూడ్లో…
విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మక నిర్మిస్తున్నారు. తాజాగా ‘సైంధవ్’ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్...
‘సైంధవ్’ టీజర్ వచ్చేసింది..
విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ వెర్స్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్...
అక్టోబర్ 16న ‘సైంధవ్’ టీజర్ విడుదల
విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ వెర్స్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’ ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా జనవరి 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది....
వరుణ్, లావణ్యల ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్..
మెగా ఇంట్లో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. జూన్ నెలలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీరి...
సంక్రాంతికి ‘సైంధవ్’
విక్టరీ వెంకటేష్ ల్యాండ్మార్క్ 75వ చిత్రం సైంధవ్. వెరీ ట్యాలెంటెడ్ హిట్ వర్స్ ఫేమ్ శైలేష్ కొలను దర్సకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్పై వెంకట్ బోయనపల్లి నిర్మాణం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి...
ఫ్యామిలీ టైమ్లో…
విక్టరీ వెంకటేష్ 75వ మైల్ స్టోన్ మూవీ ‘సైంధవ్’. శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి భారీ కాన్వాస్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ...
శ్రీలంకలో ‘సైంధవ్’ కీలక షెడ్యూల్
విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’ నిర్మాణ పనులు శైలేష్ కొలను దర్శకత్వంలో షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమా...
‘సైంధవ్’ నుంచి మానస్గా ఆర్య పరిచయం
విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్ మూవీ ‘సైంధవ్’ ని మెమరబుల్ గా చేయడానికి భారీ తారాగణం ,అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. హిట్వర్స్ ఫేమ్ శైలేష్ కొలను ఈ చిత్రానికి...
‘సైంధవ్’ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి
నిర్మాత వెంకట్ బోయనపల్లి తన తొలి చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ ని లావిష్ గా నిర్మించి సినిమాపై తనకున్న ప్యాషన్ చూపించారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా, ‘హిట్’వర్స్ ఫేమ్ శైలేష్ కొలను...
పొడిచే పొద్దువై తిరిగిరా..
మన తెలంగాణ /హైదరాబాద్ ః కళామతల్లి ముద్దు బిడ్డ ప్రజా గాయకుడు గద్దర్ ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం...
సారా హార్ట్ ఆఫ్ సైంధవ్
విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్మార్క్ చిత్రంలో ‘సైంధవ్’గా తన ఫెరోషియస్ షేడ్స్ ఇప్పటివరకు చూశాము. ఇప్పుడు అతని లోతైన భావోద్వేగాన్ని పరిచయం చేశారు. బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ అని తెలియజేశారు...
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్షం
కౌటాల: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్షమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం మండలంలోని నాగేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన...
ప్రాణం తీసిన మేక కన్ను
రాయ్పూర్: స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుంగా ఓ వ్యక్తి మేక కన్ను మింగడంతో గొంతులో ఇరుక్కొని అతడు మృతి చెందిన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సూరాజ్పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
మాదక ద్రవ్యాలు లేని తెలంగాణాను నిర్మిద్దాం
నల్గొండ : మాదక ద్రవ్యాలు లేని తెలంగాణను నిర్మిద్దామని అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా చెప్పారు. మహిళా, శిశు ది వ్యాంగుల, వయో వృద్దుల శాఖ ఆద్వర్యంలో నల్గొండ పట్టణంలోని నాగార్జున కళాశాలలో, మిషన్...
దళిత బంధు పథకం బాగుంది
కరీంనగర్: దళిత బంధు పథకం ద్వారా దళితులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించుటకు చక్కని మార్గం అని గూగుల్ టీమ్ లీడర్ గౌరవ్ అగర్వాల్ అన్నారు. గురువారం కరీంనగర్ లో దళిత బంధు...
సినీ ప్రముఖుల శుభాకాంక్షలు…
రామ్చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టిన విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు చిరంజీవి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్ దంపతులు, పవన్కళ్యాణ్, వరుణ్తేజ్, నిహారిక, డి.వి.వి.దానయ్య...
మాతా శిశు సంరక్షణకు పెద్దపీట
రూ.12 కోట్ల ఆరు లక్షలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం
బస్తీ దవఖాన, పల్లె దవఖానాలతో ప్రజలకు చేరువైన వైద్యం
డయాలసిస్ సెంటర్, మోకాలు కీలు ఆపరేషన్ కేంద్రం ఏర్పాటు
రక్తహీనత,...
ఎన్నికలకు సిద్దం కండి: పవన్కల్యాణ్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయబోతోంది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల కు సిద్ధంగా ఉండాల ని తెలంగాణ నేతల కు...
కారు ఢీకొని గర్భిణీ మహిళ మృతి
జ్యోతినగర్: ఎన్టీపీసీ నుంచి మల్యాలపల్లికి స్కూటీపై వెళ్తున్న భార్య భర్తలను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో 8 నెలల గర్భవతిగా ఉన్న కత్తెరమల్ల నిహారిక (22) మృతి చెందింది....