Home Search
పద్మా దేవేందర్రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
అంగరంగ వైభవంగా స్వర్ణకారుల బోనాలు
హాజరై బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్ టౌన్: ప్రతి ఆషాడ మాసంలో అమ్మవార్లకు తీసే బోనాల ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. మెదక్ పట్టణంలో స్వర్ణకార సంఘం ఆద్వర్యంలో శ్రీ కాళికాదేవి అమ్మవారి...
అన్నిరంగాల్లో ఆగ్రస్థానం తెలంగాణనే
ప్రజా సంక్షేమ పాలనకు ప్రతి రూపం బిఆర్ఎస్
నిర్విరామంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్
తాగునీటి గోస తీర్చిన ఘనత సిఎం కెసిఆర్దే
బిఆర్ఎస్లో భారీ చేరికలు
రామాయంపేట...
కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్రెడ్డి ఖబడ్దార్
ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి మాటలపై నిరసనలో నిప్పులు చేరిగిన పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్ టౌన్: తెలంగాణ సిఎం కెసిఆర్ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటలు ఇస్తుంటే మూడు గంటల ఉచిత విద్యుత్...
బంగారు బోనం ఎత్తిన మెదక్ ఎమ్మెల్యే
మెదక్ టౌన్: ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రాంగణంలో బోనాల పండగ అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ సంవత్సరం మంగళవారం తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో బంగారు మైసమ్మ అమ్మవారికి ప్రభుత్వం...
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
మెదక్ టౌన్: ఆషాడమాసంలో అంగరంగ వైభవంగా జరిగే ఉజ్జయిని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని బోనాల సందర్భంగా ఆదివారం మెదక్ నియోజకవర్గం ప్రజల తరపున మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు...
పోడు భూ పట్టాలతో ఆ భూమిపై సర్వ హక్కులు గిరిజనులవే
మెదక్ : ఏళ్ల తరబడి సాగు చేసుకున్నప్పటికి భూమికి హక్కుదారులు కాలేక పోయిన గిరిజనులకు శాశ్వత హక్కు కల్పిస్తూ పోడు భూములకు పట్టాలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్దేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య...
పోడు భూములపై గిరిజనులకు శాశ్వత హక్కు
రాష్ట్రవ్యాప్తంగా 4లక్షల 4వేల ఎకరాలకు పోడు పట్టాల పంపిణీ
అటవీ ప్రాంత విస్తీర్ణంలో 10.71శాతం పంపిణీతో దేశంలోనే నంబర్వన్
కాంగ్రెస్, బిజెపిలు గిరిజనులను కేవలం ఓటుబ్యాంకుగానే గుర్తించారు
తెలంగాణలో అభివృద్ధి లేదంటున్న...
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఘనత సిఎం కెసిఆర్దే
మెదక్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఘనత సిఎం కెసిఆర్దేనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. హవేళిఘనపూర్ మండలం బూర్గుపల్లి గ్రామంలో నూతనంగా రూ.20...
మెదక్ ప్రెస్క్లబ్, భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
మెదక్ టౌన్: మెదక్ పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న ప్రెస్క్లబ్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ప్రెస్క్లబ్ భవన నిర్మాణ పనులు గడువులోపే పూర్తి చేయాలని సంబందిత అధికారులకు సూచించారు....
రామాయంపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే
రామాయంపేట: రామాయంపేట మున్సిపల్ పట్టణంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పర్యటించారు. నియోజకవర్గానికి నూతన రోడ్డు నిర్మాణం కోసం 60 కోట్ల నిధులు మంజూరయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. రామాయంపేట మున్సిపల్ పరిదిలోని...
బిఆర్ఎస్లో చేరికలు
మెదక్: మెదక్ నియోజకవర్గం నిజాంపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన 200 మంది నాయకులు, యువకులు, కార్యకర్తలు వివిధ పార్టీలను విడిచి భారత రాష్ట్ర సమితి పార్టీ...
బిఆర్ఎస్ నాయకుడు మృతికి ఎమ్మెల్యే సంతాపం
చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి మృతిచెంది న విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆయన స్వగ్రామానికి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను శుక్రవారం...
పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే సానుకూలం
మెదక్: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని వారి నివాసంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండో విడత మన ఊరు మన బడి నిధులు అన్ని...
అమరుల త్యాగఫలం తెలంగాణ
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి
చిన్నశంకరంపేట: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే...
అమరుల త్యాగాలు మరువలేనివి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివని, ముఖ్యమంత్రి ప్రతి కార్యక్రమం అమరులను తలచుకునే మొదలుపెడతారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా...
ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
రామాయంపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆటో డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో ఉదయం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన తిరున హరి...
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిఎం కెసిఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి ఆలయాలకు నిధులు కేటాయించి పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రదేశాలు...
ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
వారం క్రితమే భర్త ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న భర్త
మెదక్ రూరల్: ఇద్దరు పిల్లలతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కొంటూరు గ్రామంలో...
మానవ మనుగడకు ప్రాణం పోసేది మొక్కలే
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్ : మానవ మనుగడకు ప్రాణం పోసేది మొక్కలని, మొక్కలు నాటడం కూడా అభివృద్ధిలో భాగమని ప్రగతికి సోపానమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో...
పల్లెలు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది
మెదక్ : గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు అకుంఠిత దీక్షతో పనిచేయడం వల్లే నేడు గ్రామాలు పచ్చదనంతో పరిడవిల్లుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక...