Monday, May 6, 2024
Home Search

భారత్‌ - search results

If you're not happy with the results, please do another search
U19 World Cup 2024: India beat Ireland by 201 runs

ముషీర్ ఖాన్ శతకం.. యువ భారత్‌కు రెండో విజయం

బ్లొయెమ్‌ఫాంటెన్: అండర్19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో టీమిండియా 201 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్...

భారత్‌కు తిరిగి చైనా పెట్టుబడులు!

ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...

ఉప్పల్‌లో భారత్‌దే పైచేయి..

హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు టెస్టుల్లో కళ్లు చెదిరే రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ఐదు టెస్టుల్లో భారత్ ఒక్కదాంట్లో కూడా ఓటమి పాలు కాలేదు. ఐదింటిలో...
Assam Government most corrupt in India Says Rahul Gandhi

భారత్‌లో అత్యంత అవినీతికరమైంది అస్సాం ప్రభుత్వం

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణ అస్సాంలోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు శివసాగర్ (అస్సాం) : ‘భారత్‌లో అత్యంత...

భారత్‌ది అసాధారణ విజయ గాథ: మంత్రి బ్లింకెన్

దావోస్ : భారత్‌ది ‘అసాధారణ విజయ గాథ’ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శ్లాఘించారు. ప్రధాని నరేంద్ర మోడీపై బ్లింకెన్ బుధవారం ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఆయన విధానాలు,...

భారత్‌కు సిరీస్

ఇండోర్ : మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు జైశ్వాల్(68), శివం దూబే(63) భారీ అర్ధ సెంచరీలతో చెలరేగారు. 172 పరుగుల విజయ లక్షాన్ని కేవలం...

భారత్‌కు రాజకీయ రిస్క్..

దావోస్ : ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సు నేపథ్యంలో ప్రపంచ స్థాయి సవాళ్ల ప్రస్తావనతో గ్లోబల్ రిస్క్‌రిపోర్టు (జిబిఆర్)ను సమగ్రరీతిలో వెలువరించింది. సునిశిత విశ్లేషణతో సమకాలీన విషయాలను, అంటువ్యాధుల సమస్యలను ,...
Rahul's Bharat Jodo Naya Yatra begins from Manipur

మణిపూర్‌ నుంచి రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం

మణిపుర్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపుర్ నుంచి ఆదివారం ప్రారంభం అయింది. రాహుల్ న్యాయ యాత్రను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రారంభించారు. రాహుల్‌...

భారత్‌ను ఎవరూ తేలిగ్గా తీసుకోలేరు: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: 2020లో గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణం తర్వాత భారత్ పట్ల చైనా వైఖరిలో మార్పు వచ్చిందని చైనా ప్రభుత్వ అధీనంలోని గ్లోబల్ టైమ్స్ పత్రికలో ప్రపంచ శక్తిగా భారత్...
England team concentrate on Rohith sharma

భారత్‌లో అతడిని ముందుగా ఔట్ చేస్తే టెస్టు సిరీస్ గెలిచినట్టే

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. టీమిండియాతో ఐదు టెస్టులు ఇంగ్లాండ్ జట్టు ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఈ మధ్య బజ్‌బాల్ అంటూ...

భారత్‌తో సిరీస్‌కు అఫ్గాన్ టీమ్ ఎంపిక

కాబూల్: భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్‌ను ఎంపిక చేశారు. అఫ్గాన్ జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది. భారత్‌లో పర్యటించే అఫ్గాన్ టీమ్...

జూన్ 9న భారత్‌-పాక్ పోరు

దుబాయి: ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ ఒకటిన...

ఈ ఏడాది నాలుగు గ్రహణాలు.. ఏ ఒక్కటీ భారత్‌లో కనిపించదు

ఇండోర్ : 2024 సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. కానీ వీటిలో ఏ ఒక్కటినీ మనదేశంలో చూసేవీలు కలుగదని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ నగరంలో ఉన్న జివాజీ అబ్జర్వేటరీ సీనియర్ అధికారి వెల్లడించారు....
World Cup 2023: Sunil Gavaskar praises Maxwell

రెండో టెస్టు భారత్‌దే: సునీల్ గావస్కర్

కేప్‌టౌన్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు 23 వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా 55 పరుగులు చేసి ఆలౌటైంది. సిరాజ్ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికా వెన్నువిరిచాడు. టీమిండియా...
BharatPe Records 182 Percent Growth

భారత్‌పే 182 శాతం వృద్ధి

న్యూఢిల్లీ : ఫిన్‌టెక్ దిగ్గజ సంస్థ భారత్‌పే 2023 ఆర్థిక సంవత్సరంలో తన కార్యకలాపాల ద్వారా 182 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. 2023లో ఆదాయం రూ.904 కోట్లకు పెరిగింది. ఇది...
India Reports 752 New Covid Cases

భారత్‌లో కొత్తగా 752 కరోనా కేసులు.. నిన్నటి కంటే రెట్టింపు

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికంగా కేరళలో 266 కేసులు రికార్డు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 8, ఆంధ్రప్రదేశ్...

నేడు భారత్‌-సౌతాఫ్రికా చివరి వన్డే

పార్ల్: భారత్‌ దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం మూడో, చివరి వన్డే జరుగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 11తో సమంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రెండో...
india vs england today match photos

భారత్‌కు అగ్రస్థానం

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పెర్త్ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాక్ చిత్తు చిత్తుగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆతి థ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు...
Surat Diamond Bourse inaugurated by modi

భారత్‌లో వజ్రాయుధం

సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత భారీ ఆఫీస్ కాంప్లెక్స్‌గా రికార్డు నా ఇన్నింగ్స్‌లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది నవ భారత శక్తి, దృఢ సంకల్పానికి...
Ind vs SA

భారత్‌కు సవాల్

సిరీస్‌పై సౌతాఫ్రికా కన్ను నేడు చివరి టి20 జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో గురువారం జరిగే మూడో, చివరి టి20 టీమిండియాకు సవాల్‌గా మారింది. రెండో టి20లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌ను సమం...

Latest News