Monday, May 20, 2024
Home Search

భారీ దోపిడీ - search results

If you're not happy with the results, please do another search

సన్నబియ్యం టెండర్లలో రూ.1000 కోట్ల కుంభకోణం

రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీలకు అందించే సన్నబియ్యం టెండర్లలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరుగుతోందని బిఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. తమ అనుయాయ సంస్థలకే టెండర్లు దక్కేలా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం...
Huge floods in Several Countries due to Pollution

వరదలతో ఠారెత్తుతున్న ప్రపంచ దేశాలు

ప్రస్తుతం 2024 ఏప్రిల్, మే నెలల్లో దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వేడి వాతావరణం (ఎండలు), వర్షాలు పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. అయినా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు కార్బన్ ఉద్గారాలు...
CM Jagan mohan reddy destroyed soil and property

మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు సిఎం జగన్: చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: తాను సిఎంగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చానని టిడిసి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు సిఎం జగన్ అని విమర్శించారు. ఉండి ప్రజాగళం...

ఈ ప్రభుత్వం కొసముట్టదు

మన తెలంగాణ/వీణవంక/కరీంనగర్ బ్యూరో : ‘తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరు దీవించిండ్రు. పదేళ్ల పరిపాలన చేసిన. తెలంగాణ రాకముందు చెట్టుకొగడు, గుట్టకొగడు అయిన తెలంగాణ ప్రజలు, 20 ఎకరాల భూమి ఉన్నా సాగునీ...
Kishan Reddy Reacts on Revanth Reddy Comments

కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావు

లోక్‌సభ ఎన్నికల్లో పరాభవం తప్పదు బిజెపితో కాదు.. కాంగ్రెస్‌తోనే రేవంత్‌రెడ్డికి ముప్పు రేవంత్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టం రాష్ట్రంలో దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లు ఉంది కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: లోక్‌సభ...
CM Revanth Reddy Slams KCR

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: సిఎం రేవంత్‌రెడ్డి

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగింది రాష్ట్రం వందేళ్లు కోలుకోలేనంత ధ్వంసం అయ్యింది పదేళ్ల తర్వాత మాజీ సిఎం కెసిఆర్ పొలం బాట పట్టడం సంతోషకరం కవిత బెయిల్ కోసం కెసిఆర్ కుటుంబం ప్రధాని మోడీ కాళ్లు పట్టుకుంది కెసిఆర్...
Modi fire on Family parties

కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకున్నాయి: మోడీ

హైదరాబాద్: తెలంగాణలో బిజెపికి మద్దతు పెరుగుతోందని కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌కు తగ్గుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని, బిజెపికి 400పైగా సీట్లు రావడం ఖాయమని, బిజెపికి...
PM Modi addresses public meeting in Nagarkurnool

కాంగ్రెస్ భట్టి విక్రమార్కను అవమానించింది: ప్రధాని మోడీ

నాగర్ కర్నూల్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని నాగర్ కర్నూల్ బిజెపి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గతంలో ఉన్న బిఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్...

కార్పొరేట్ విద్యకు కట్టడి ఎలా?

విద్యా సంస్థల ఫీజులు, డొనేషన్ల దోపిడీకి అంతు లేకుండా పోతున్నది. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల కట్టడిపై ప్రభుత్వం మాట కూడా ఎత్తడం లేదు. దీంతో ఫీజులు మళ్లీ ఎలా పెంచుతారో అంటూ...
Modi Speech at Vijay Sankalp Rally in Jharkhand

మోడీ గ్యారంటీపై దేశానికి విశ్వాసం: ధన్‌బాద్‌లో ప్రధాని మోడీ

లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తాం ‘జల్ జీవన్ మిషన్’కు ఇండియా కూటమి అడ్డంకులు ఆవాస్ యోజనదీ అదే పరిస్థితి ధన్‌బాద్‌లో ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావం బర్వాడ (ఝార్ఖండ్): ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఝార్ఖండ్ ఢన్‌బాద్‌లో...

రైతులు దేశ ద్రోహులా?

రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...

నీటి పొదుపే మేటి పొదుపు

జీవన భద్రతకు నీరు, ఆహారం ఎంతో అవసరం. అయినా దీని గురించి సీరియస్‌గా ఉండడం లేదు. ప్రపంచం మొత్తం మీద వ్యవసాయ దిగుబడిలో 10 శాతం వరకు 600 మిలియన్ రైతులు సమష్టిగా...

రామజపం మాటున కార్పొరేట్లకు దాస్యం

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలతో అధికారాన్ని ఏలుతోంది. ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో ఆటలాడటం అలవాటుగా మారింది. అందుకు మతమే అధికార పరమావధిగా పెట్టుకున్నది. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని...
We won't handover to Krishna Board

కృష్ణాబోర్డుకు అప్పగించం

శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తామని కేంద్రానికి హామీ ఇవ్వలేదు మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానదీ బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. శుక్రవారం...
Telangana ministers educational qualifications

కొలువుదీరిన కొత్త మంత్రులు.. తొలి ప్రాధాన్యతలో సీనియర్లకే కేబినెట్ బెర్త్‌లు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొన్ని కొలువు దీరింది. రేవంత్ మంత్రి వర్గంలో తొలి విడత 11 మందికి చోటు దక్కిది. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న నేతలకే ప్రాధాన్యత...
PM Narendra Modi comments on congress party

మధ్యప్రదేశ్‌లో బీజేపీ సునామీ కూకటివేళ్లతో కాంగ్రెస్‌ను పెకలిస్తుంది : ప్రధాని మోడీ

షాజాపూర్ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ సునామీ కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకలిస్తుందని, మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీపై అద్భుతమైన మద్దతు ప్రకటిస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ నెల 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా...
People protest Against Pakistan Govt in POK

చత్తీస్‌గఢ్‌లో ఇడి దాడులు!

చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ రూ. 508 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, తన పార్టీ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఆ సొమ్మును లంచంగా పొందారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) చేసిన ఆరోపణ మామూలుగా...

పాలస్తీనా విముక్తే శాంతికి మార్గం!

ఆసియా, ఐరోపా, ఆఫ్రికా మూడు ఖండాలకు ముఖ ద్వారంగా వ్యూహాత్మక ప్రాంతాన వున్నది పాలస్తీనా! యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల జన్మస్థానం! మోజెస్ జీసస్ ముహమ్మద్ ప్రవక్తలను ‘టాల్ముజ్ బైబిల్ ఖురాన్ మత...
Annapurna Studios bags Karthi's Japan

‘జపాన్’ తెలుగు హక్కులని సొంతం చేసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ చిత్రం 'జపాన్‌' చేస్తున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్...

బిజెపి పాపాలే బిఆర్‌ఎస్‌కు వరాలు

మన తెలంగాణ/హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) గడచిన పదేళ్లల్లో అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్లు దక్కకుండా చేస్తామని బిఆర్‌ఎస్ పార్టీ నేతలంటున్నారు....

Latest News