Home Search
వాస్తవాధీన రేఖ - search results
If you're not happy with the results, please do another search
చైనాతో చర్చల్లో సుహృద్భావం
భారత చైనా సైనికాధికారుల మధ్య 19వ భేటీ ఈ నెల 13, 14 తేదీల్లో మన దేశం వైపు గల చుషుల్ మోల్డో సరిహద్దు సమావేశ కేంద్రంలో జరిగింది. ఈ సమావేశాలు రెండు...
భారత్ చైనా మధ్య 19 వ దఫా చర్చలు
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆగస్టు 13,14 తేదీల్లో కార్ప్ కమాండర్ స్థాయి చర్చలు చుసుల్మాల్దో సరిహద్దులో జరిగాయి. వాస్తవాధీన రేఖ వద్ద అనేక అంశాల్లో ఇరు...
అటవీ సంరక్షణ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ : అటవీ సంరక్షణ సవరణ బిల్లు బుధవారం లోక్సభలో ఆమోదమైంది. దేశ సరిహద్దుల వద్ద సుమారు వంద కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న అటవీ సంరక్షణ చట్టాల్ని మినహాయించాలని, ఆ ప్రాంతాల్లో...
సైన్యంలో నారీ శక్తికి వందనం
న్యూఢిల్లీ : భారతదేశ సైన్యంలో వీరనారీల శకానికి అంకురార్పణ జరిగింది. మహిళలు దేశ సరిహద్దుల రక్షణలో ఎవరికి తీసిపోరు అనే సత్యాన్ని చాటేందుకు ఇదో అధ్యాయం అయింది. భారతీయ సైన్యంలో చారిత్రక తొలి...
భారత్ తొలిగ్రామం ‘మన’ సైన్బోర్డు ఏర్పాటు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ‘మన’ గ్రామం భారతదేశ తొలిగ్రామంగా రోడ్స్ ఆర్గనైజేషన్ సైన్బోర్డు ఏర్పాటు చేసింది. ‘మన’ గ్రామం వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) ఉంటుంది. ఈనేపథ్యంలో ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్సింగ్ ధామి ట్విట్టర్ వేదికగా...
చైనాతో పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే : జైశంకర్
న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభన పరిష్కారమైతే గానీ, భారత్, చైనా మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాలేవని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు....
కుష్వారాలో చొరబాటుకు యత్నించిన పాక్ ఉగ్రవాది హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని కుష్వారా లో దేశం లోకి అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని భద్రతా బలగాలు అంతమొందించాయి. కుష్వారా లోని సైడ్ పొరా లో వాస్తవాధీన రేఖ వెంబడి...
భారత వాస్తవ ప్రగతి!
సంపాదకీయం: 202324 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులను తెలుసుకోడం అవసరం. వచ్చే...
చైనాతో జాగ్రత్త!
సంపాదకీయం: చైనా నవ్వుతూ మాట్లాడిందంటే లోపల మండుతున్నదని భావించడం మామూలైపోయింది. దాని మాటలకు, చేతలకు పొంతన కుదరదనే అభిప్రాయం స్థిరపడిపోయింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గత ఆదివారం నాడు చేసిన...
‘చైనా’ యుద్ధోన్మాదం
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఆవలివైపున తవాంగ్ ఇతర ప్రాంతాలకు సమీపంలోనే చైనా అత్యధిక సంఖ్యలో డ్రోన్లను, యుద్ధ విమానాలను మొహరించుకుని ఉన్నట్లు ఈ ఇమేజ్లతో స్పష్టం అయింది. వీటిని ప్రధాన టిబెట్...
చైనా కవ్వింపుపై చర్చకు భయమెందుకు!
భద్రతా మండలిలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అసహనంతో ప్రధాని మోడీపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడటంతో వెంటనే భారత ప్రభుత్వం, దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు నిప్పులు కక్కుతున్నారు. నిరసనలకు...
మళ్ళీ ఘర్షణలు!
సంపాదకీయం: భారత చైనాల మధ్య వాస్తవాధీన రేఖ మళ్ళీ ఉద్రిక్తం అయింది. రెండేళ్ళ క్రితం లడఖ్ వద్ద గాల్వాన్ లోయలో సంభవించినంత తీవ్రమైనవి కానప్పటికీ రెండు దేశాల సైన్యాల మధ్య తిరిగి ఘర్షణలు...
చైనా బలగాలను తిప్పికొట్టాం
చైనాను దీటుగా తిప్పికొట్టాం
తవాంగ్ ఘర్షణపై పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రకటన
రాజ్యసభలో వివరణలకు విపక్షాల పట్టు, వాకౌట్
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖను అతిక్రమించి ప్రస్తుత పరిస్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా...
ఇండియా, చైనా పోరు గోల మధ్య లోక్సభ వాయిదా
న్యూఢిల్లీ: లోక్సభలో మంగళవారం ప్రశ్నోత్తర సమయంలో అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద భారత, చైనా బలగాలు ఘర్షణపై ప్రతిపక్షాలు వాదనలకు దిగడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దాంతో స్పీకర్...
భారత-చైనా యుద్ధానికి అరవై ఏళ్లు
1962 అక్టోబరు 20న ప్రారంభమై 1962 నవంబరు 21 న ముగిసిన భారత -చైనా యుద్ధం జరిగి 60 సంవత్సరాలు పూర్తి అయింది. ఆ యుద్ధం గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం అవసరమా? అంటే...
జిన్పింగ్తో భారత్కు ముప్పు!
చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షునిగా జిన్పింగ్ వరుసగా మూడోసారి ఎన్నిక కావడంతో మావో తర్వాత ఆ దేశంలో అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగిన్నట్లయింది. కేవలం చైనాలోనే...
జి జిన్పింగ్
గృహ నిర్బంధంలో పెట్టారని, ఆయన ఆధిపత్యం అంతం కానున్నదని భారీ ఎత్తున ప్రచారం జరిగిన కొద్ది రోజులకే జి జిన్పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడుగా, చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన...
భూభాగంపై బిజెపి వ్యూహాత్మక మౌనం!
‘భారత్ తన ప్రాంతాన్ని కోల్పోయిందనే మాటల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ముగిసిన సేనల ఉపసంహరణ’ అనే శీర్షికతో డెక్కన్ హెరాల్డ్ పత్రిక ఒక వార్తనిచ్చింది. ఇతర పత్రికలు కూడా వేరే శీర్షికలతో...
గోగ్రా -హాట్స్ప్రింగ్ ప్రాంతంనుంచి వెనక్కి వెళ్లిన చైనా బలగాలు
అక్కడ నిర్మించిన భవనాన్ని కూడా కూల్చివేసిన డ్రాగన్
ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యాలు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని అధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాలనుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గాలని ఇటీవల భారత్...
కశ్మీరులో ఎల్ఓసి వద్ద చొరబాటుయత్నం భగ్నం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని ఉరి సెక్టార్కు చెందిన వాస్తవాధీన రేఖ(ఎల్ఓసి) వెంబడి జరిగిన ఒక చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నం చేశారు. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్కు చెందిన కమల్కోట్లో ఎల్ఓసి...