Thursday, May 2, 2024
Home Search

విద్యార్థులు - search results

If you're not happy with the results, please do another search

ఉద్యాన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

వనపర్తి ప్రతినిధి : ఉద్యాన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో పండ్ల తోటల నర్సరీల...

అసంపూర్తి పనులు… అవస్థల్లో విద్యార్థులు

మల్హర్: మల్హర్‌రావు మండలంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రభుత్వపాఠశాలల అధునీకరణ పనులు అసంపూర్తిగా, నాణ్యతలోపంతో నిర్వహించడంతో విద్యార్థులను అవస్థలకు గురి చేస్తుంది. బుధవారం కురిసిన చిన్న వర్షానికి ఇటీవల అధునీకరణ పనులు...

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

లింగాల : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మండల విద్యాధికారి చంద్రుడు అన్నారు. శుక్రవారం లింగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల...
KL University Students won medals in International Championships

అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో సత్తా చాటుతున్న కెఎల్ యూనివర్శిటీ విద్యార్థులు

వివిధ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లలో తమ విద్యార్థులు విశేషమైన విజయాలను సాధిస్తున్నట్టు కె ఎల్ డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం తెలియచేసింది. తమ అసాధారణ ప్రదర్శనలతో యూనివర్సిటీకి మాత్రమే కాకుండా, దేశం గర్వించేలా...

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ మండలంలోని బూరుపూడి వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి కాలవలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయింది....

విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉన్నత విద్య అవకాశాలు

డిఎస్‌పి రమేష్‌కుమార్ సంగారెడ్డి టౌన్: విద్యార్థులు తమ కాలేజీ, పాఠశాలలో రోజుల్లోనే సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఇష్టంగా చదివి ఉన్నత విద్య అవకాశాలు సంపాదించుకోవాలని సంగారెడ్డి డిఎస్‌పి రమేష్ కుమార్ అన్నారు....
Students need not worry about exams

పరీక్షల పట్ల విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదు

సిలబస్ పూర్తి చేసిన తరువాతే పరీక్షలు నిర్వహిస్తాం : విసి రవీందర్‌ యాదవ్ హైదరాబాద్ : పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఉస్మానియా యూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్,...

ఇంజినీరింగ్ విద్యార్థులు నూతన టెక్నాలజీతో ముందుకు సాగాలి

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్: మానవ జన్మ ఎంతో విలువైందని మనిషికి మరో జన్మ ఉందో లేదో కానీ ఈ జన్మలోనే చరిత్ర సృష్టించాలని మంత్రి మల్లారెడ్డి...
Kuakhai river in Odisha

నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి

భువనేశ్వర్: కుఖాయ్ నదిలో మునిగి నలుగురు విద్యార్థులు చనిపోయిన సంఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ పట్టణం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం బాలింటా బ్లాక్‌లోని ధబలాహర్ గ్రామంలోని కుఖాయ్...

మనాలిలో వైద్య విద్యార్థులు సురక్షితం

గోషామహల్: తీర్దయాత్ర నిమిత్తం హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిన ఉస్మానియా బో ధనాసుపత్రికి చెందిన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు గ ల్లంతయ్యారు. వైద్య ఆరోగ్య మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో అధికారులు గల్లంతైన వైద్య విద్యార్థుల...
IMT Hyderabad Batch visit Community Connect

కమ్యూనిటీ కనెక్ట్ ను సందర్శించిన ఐఎంటి హైదరాబాద్ పీజీడీఎం విద్యార్థులు

హైదరాబాద్: ఐఎంటీ హైదరాబాద్ లో 2023-25 విద్యా సంవత్సరానికి గానూ చేరిన పీజీడీఎం విద్యార్థులు తమ మేనేజ్‌మెంట్ ఓరియేంటేషన్ కార్యక్రమం “అభ్యుదయ్”లో భాగంగా పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా...

విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి

ఎమ్మెల్యే మదన్ రెడ్డి హత్నూర: విద్యార్థులు గట్టి పట్టుదల, ఏకాగ్రతతో చదవాలని ఎమ్మెల్యే చిలుముల మధన్ రెడ్డి సూచించారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని సిరిపుర గ్రామ...

విద్యార్థులు పట్టుదలతో చదివి లక్షాన్ని చేరుకోవాలి : జస్టిస్ ఎం.లక్ష్మణ్

చాంద్రాయణగుట్ట : విద్యార్థులు బాల్యం నుండే పట్టుదలతో చదివి లక్షాన్ని చేరుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ సూచించారు. తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు పాతనగర మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో గత 25...

అత్యుత్తమ సంస్థలలో సీట్లు సాధించిన కారేపల్లి జూనియర్ కళాశాల విద్యార్థులు

కారేపల్లి : కారేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు అత్యుత్తమ సంస్థలలో సీట్లు వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపల్ మీటకోటి సింహాచలం తెలిపారు. జూనియర్ కళాశాల వద్ద...
MBBS in Tamil

నీట్ కోచింగ్… ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య

జైపూర్: నీట్ కోచింగ్ తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం కోటాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ జిల్లా సాలుంబర్ ప్రాంతానికి చెందిన...

భవిష్యత్తులో విద్యార్థులు రాజకీయ రంగాన్ని ఎంపిక చేసుకోవాలి

కరీంనగర్:భవిష్యత్తులో ఆసక్తి కలిగిన విద్యార్థులు రాజకీయ రంగంపై ఆలోచన చేసి ప్రజలకు సేవలందించాలని నగర మేయర్ వై సునీల్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కరీంనగర్ నగరపాలకసంస్థలో లక్ష్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు క్షేత్రస్థాయి...

వైద్య విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

గోషామహల్: వైద్య విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట డాక్టర్ బి నాగేందర్ సూచించారు. ఈ మేరకు సోమవారం జాన్సప్ అండ్ జాన్సన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొలైల్...
Struggle for scientific education and equal society: K. Sambahshiv Rao

శాస్త్రీయ విద్యా విధానం కోసం, సమసమాజ స్థాపనకై విద్యార్థులు పోరాడాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హైదరాబాద్ : విద్యార్థులు తమ తరగతి పుస్తకాలతో పాటు, సమాజాన్ని కూడా చదవి, అనేక రుగ్మతలపై పోరాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం...
Research Students should utilise ICSSR services: Professor Ravinder

పరిశోధక విద్యార్థులు ఐసీఎస్‌ఎస్‌ఆర్ సేవలను వినియోగించుకోవాలి : ప్రొఫెసర్ రవీందర్

హైదరాబాద్ ః పరిశోధక విద్యార్థులు నాణ్యమైన పరిశోధనలు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ సూచించారు. ఆ దిశగా పరిశోధక విద్యార్థులు ఐసిఎస్‌ఎస్‌ఆర్ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం ఓయూ...

జాతీయ స్థాయి క్రీడా పోటీలకు నిజాంపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 20 మంది అండర్ - 14, అండర్ - 17 విద్యార్థులు జూలై 1,2వ తేదీలలో...

Latest News

Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!