Wednesday, May 1, 2024
Home Search

విద్యార్థులు - search results

If you're not happy with the results, please do another search
Gurukul Students shown their talent in JEE advanced results

జెఈఈ అడ్వాన్డ్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

హైదరాబాద్ : దేశంలోని అత్యున్నతమైన ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ అడ్వాన్డ్ 2023 ఫలితాల్లో తెలంగాణ గిరిజన, సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. గిరిజన గురుకులాలకు చెందిన...
JEE advanced 2023 result

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), గౌహతి, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ జోన్‌కు చెందిన...
Telangana University students protest

ఆకలితో రోడ్డు ఎక్కిన తెలంగాణ వర్సిటీ విద్యార్థులు

నిజామాబాద్: తెలంగాణ వర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. హాస్టల్ లో భోజనాలు పెట్టకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై ఖాళీ ప్లేట్లతో వర్సిటీ విద్యార్థులు కూర్చున్నారు. జీతాలు రాలేదని హాస్టల్ సిబ్బంది...
Gurukul Students get ranks in NEET

నీట్ ఫలితాల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది నీట్ ఫలితాల్లో సాంఘీక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. గిరిజన గురుకులాలకు చెందిన 96 మంది విద్యార్థులు, సాంఘీక సంక్షేమ గురుకులాలకు చెందిన 233...
Minister Koppula Eashwar congratulated students qualified in Prelims

ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన స్టడీ సర్కిల్ విద్యార్థులు అభినందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ : ప్రిలిమ్స్ 2023 లో తెలంగాణ స్టడీ సర్కిల్ లో చదివిన 14 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో షెడ్యూల్ కులాల కేటగిరికి చెందిన ఆరుగురు, షెడ్యూల్ తెగలకు చెందిన...
CM Jagan Speech at Jagananna Amma Vodi Event

పేద విద్యార్థులు ట్యాబ్‌లు పట్టుకుంటే చంద్రబాబు చూడలేరు: జగన్

అమరావతి: పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియాలో చదువుకుంటే మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు నచ్చదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా క్రోసూరులో సిఎం జగన్ మోహన్...

శ్రీచైతన్య స్కూల్ విద్యార్థులు ప్రభంజనం

కొండాపూర్: అమెరికాలో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్, ఐఎస్‌డిసి కాన్ఫరెన్స్ లో శ్రీ చై తన్య స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కాన్ఫరెన్స్ కు 2250 మంది విద్యార్థులు హజరవ్యగా వారిలో ఇండియా నుండి 105...
Assam engineering students

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

దిస్‌పూర్: అస్సాం రాష్ట్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌహతిలోని జలూక్‌బరీ ప్రాంతంలో కారును ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఏడుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు...
Lorry overturned in canal At bapatla

సిబిఐటి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు విద్యార్థులు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లోని సిబిఐటి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు...
Manipur Clashes:Manipur Clashes:

మణిపూర్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు

మణిపూర్: మణిపూర్‌లో హింసాకాండ కారణంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి) ఇంఫాల్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డెబ్బై మంది విద్యార్థులు, సురక్షిత తరలింపు కోసం ప్రత్యేక విమానాన్ని పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని...

ఇంటర్ విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లిస్తే హాజరు మినహాయింపు

హైదరాబాద్ ః రెగ్యులర్‌గా కళాశాలకు వెళ్లకుండా ఆర్ట్ గ్రూప్‌లో ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అద్భుత అవకాశం కల్పించింది. ఆయా విద్యార్థులు హాజరు నుంచి మినహాయింపు పొందడానికి రూ.500 ఫీజు...
Serbian school shooting

స్కూల్లో బాలుడి కాల్పులు.. 8 మంది విద్యార్థులు, గార్డు మృతి

బెల్‌గ్రేడ్: సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లోగల ఒక పాఠశాలలో బుధవారం ఒక 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పులలో 8 మంది విద్యార్థులు, సెక్యూరిటీ గార్డు మరణించారు. మరో ఆరుగురు పిల్లలు, ఒక టీచర్ కూడా...
Tribal students topping JEE Main results

జెఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటిన గిరిజన విద్యార్థులు

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జెఈఈ మెయిన్ 2023 ఫలితాల్లో గిరిజన విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల...

జేఈఈ మెయిన్ ఫలితాలలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌-2023 సెషన్‌-2 ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన సింగారపు వెంకట్‌ కౌండిన్య 300/300 మార్కులతో మొదటి ర్యాంకు...

ఒకే రోజు రెండు పరీక్షలు..నష్టపోతున్న విద్యార్థులు

కోల్‌సిటీ: ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు నిర్వహిస్తున్న అర్హత పరీక్షలు ఒకే రోజు రెండు పెట్టడం ద్వారా విద్యార్థులు నష్టపోయే అవకాశముంది. ఈ నెల 30న మహాత్మ జ్యోతి రావు పూలే కళాశాలలో ప్రవేశాలకు,...

అమెరికాలో ఈతకు వెళ్లి భారతీయ విద్యార్థులు మృతి

న్యూయార్క్ : అమెరికాలోని ఇండియానాలో ఉన్న ప్రఖ్యాత మాన్‌రోయ్ సరస్సులో పడి ఇద్దరు భారతీయ విద్యార్థులు విషాదరీతిలో మృతి చెందారు. గత వారం కొందరు స్నేహితులతో కలిసి సరస్సులో ఈతకు దూకిన సిద్ధాంత్...
Student knife attack in classroom in AP

తరగతి గదిలో చాకులతో పొడుచుకున్న విద్యార్థులు

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజావరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో గురువారం కలకలం రేగింది. విద్యార్థుల మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది. 9వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో సాయి అనే...
Three students drowning in Nalia river

ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

భువనేశ్వర్ : ఒడిశా భద్రక్ జిల్లా నలియాలో మంగళవారం నలుగురు విద్యార్థులు ఈతకొట్టేందుకు నలియా నదికి వెళ్లి నీట మునిగారు. వీరి కేకలు విని స్థానికులు అక్కడకు చేరుకుని వీరిని రక్షించారు. వీరిని...
5 Girls Allegedly Drowned In Lake In Maharashtra

మొగుళ్లపల్లిలో చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

మొగుళ్లపల్లి: భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికశాలలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కొరికిశాల పెద్దవాగు చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు చెరువులో మునిగి...
700 Indian students cheated in Canada

లక్షలు పోయి.. జీవితం నాశనమై.. కెనడాలో మోసపోయిన 700 మంది భారతీయ విద్యార్థులు

చండీగఢ్: కెనడాలోని విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు సంబంధించి ఇచ్చిన ఆఫర్ లెటర్లు నకిలీవని తేలడంతో 700 మందికి పైగా భారతీయ విద్యార్థులను దేశం విడిచి వెళ్లవలసిందిగా కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సిబిఎస్‌ఎ) డిపోర్టేషన్...

Latest News