Home Search
వ్యవసాయ - search results
If you're not happy with the results, please do another search
అటవీ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యం
ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్
మనతెలంగాణ/హైదరాబాద్: మారుతోన్న వాతావరణ పరిస్థితులలో అటవీ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతోందని, కీలకమైన విభాగంగా ఎదుగుతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. కె...
కొత్త వ్యవసాయ కళాశాలల్లో 90 సీట్లు
రిజిస్ట్రార్ డా.వెంకట రమణ
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కొత్త వ్యవసాయ కళాశాల్లో 90సీట్లు భర్తీ చేయనున్నట్టు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ .డా. ఎం వెంకటరమణ ప్రకటించారు. సిద్దిపేట జిల్లా...
వ్యవసాయరంగంలో డా. స్వామినాధన్ సిఫార్సులు సజీవం
రైతుల ఆదాయం రెట్టింపుతోనే నిజమైన నివాళి
మద్దతు ధరలకు చట్టం అమలు చేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆయన పరిశోధనలు వ్యవసాయరంగానికి దిక్సూచిగా నిలిచాయి.. దేశ ఆర్ధిక ప్రగతికి బాటలు వేశాయి. కోట్లాదిమంది ప్రజలకు ఆహారభద్రత కల్పించాయి. హరిత...
వ్యవసాయ రంగంలో స్వామినాథన్ వినూత్న పద్ధతులు తీసుకొచ్చారు
స్వామినాథన్ కృషి వల్లే ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి: ముఖ్యమంత్రి కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సిఎం కెసిఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ వినూత్న పద్ధతులు చేర్చారని,...
పెద్ద దిక్కును కోల్పోయిన వ్యవసాయ రంగం ..స్వామినాథన్ మృతిపై ప్రముఖుల సంతాపాలు
న్యూఢిల్లీ :ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు సందేశాలు పోస్ట్...
స్వామినాథన్ పరిశోధనలు… వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు నాంది…
హైదరాబాద్: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. స్వామినాథన్ మృతితో దేశ వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయిందని, దేశీయ వ్యవసాయాన్ని స్వామినాథన్ వినూత్న పద్దతిలో...
వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి
అన్నదాతల ఆత్మీయ సత్కారంలో మాజీ సిబిఐ జెడి లక్ష్మినారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ కాలంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లింది రైతులేనని అన్ని రంగాలు వెనక్కి వెళుతుంటే ముందుకు వెళ్లింది వ్యవసాయ రంగం మాత్రమేనని...
వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించాం: పోచంపల్లి
హన్మకొండ: దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించామని ఎంఎల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది....
సుస్థిర వ్యవసాయమే పరిశోధనల లక్ష్యం కావాలి
అగ్రివర్శిటీ వ్యవస్థాపక దినోత్సవ సభలో నల్సార్ విసి
మనతెలంగాణ/హైదరాబాద్ : సుస్థిర వ్యవసాయమే పరిశోధనల లక్ష్యం కావాలని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు శాస్త్రవేత్తలకు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్...
వ్యవసాయంలో రోబోటిక్ టెక్నాలజీ: మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రోబోటిక్ టెక్నాలని ఉపయోగింకుని అధిక దిగుబడుల దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. అమెరికాల పర్యటనలో ఉన్న మంత్రి శనివారం అక్కడ జరిగిన వివిధ కార్యక్రమాల్లో...
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం
హైదరాబాద్: ప్రొ ఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ రెండున వ్యవసాయ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలతో మేదో మదన కార్యక్రమం నిర్వహించనున్నట్టు విశ్వవిద్యాలయం...
వ్యవసాయ రంగంపై ఎఐ ప్రభావం
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం దేశానికి వెన్నెముక వంటిది. అటువంటి వ్యవసాయ రంగం నేడు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కుతున్నది. వ్యవసాయ రంగంలో మొదట నాగలి పోయి ట్రాక్టర్...
వ్యవసాయం పండుగలా మారింది: వేముల
కామారెడ్డి: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంత్రి కెటిఆర్ కామారెడ్డి పర్యటిస్తున్న సందర్భంగా వేముల మీడియాతో మాట్లాడారు....
వ్యవసాయ రంగంలో తెలంగాణ పంచ విప్లవం
దీనివల్ల రైతుల ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది
దేశంలోనే తెలంగాణ అత్యంత విజయవంతమైన రాష్ట్రం
నాయకత్వానికి చిత్తశుద్ధి, విజన్ ఉంటేనే ప్రగతి, పాలనా విజయాలు సాధ్యం
ఐఎస్బి క్యాంపస్లో మంత్రి కెటిఆర్
హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ అత్యంత విజయవంతమైన...
పకడ్బందీగా వ్యవసాయ కమతాల గణన
నిజామాబాద్ బ్యూరో : పదకొండవ వ్యవసాయ కమతాల గణన పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం వ్యవసాయ కమతాల గణనపై నిర్వహించిన...
వ్యవసాయేతర నోటరీ భూముల క్రమబద్దీకరణ…
వ్యవసాయేతర నోటరీ భూముల
క్రమబద్దీకరణకు సద్వినియోగం చేసుకోండి
ఆక్టోబర్ 31 తుది గడువు
మన తెలంగాణ /సిటీ బ్యూరో: పట్టణ ప్రాంతాలలోని వ్యవసాయేతర భూములకు ఉన్న రిజిస్టర్ కానీ నోటరైజ్డ్ పత్రాలను రెగ్యూలరైజేషన్ చేసుకొనుటకు...
వ్యవసాయ గణన సజావుగా నిర్వహించాలి: కలెక్టర్
మనతెలంగాణ/ కామారెడ్డి ప్రతినిధి : వ్యవసాయ గణన సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వ్యవసాయ విస్తీరణ అధికారులు, వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశపు...
వ్యవసాయంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి
హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో యువత అవకాశాలను అందిపుచ్చుకోవలని ఎన్ఐపిహెచ్ఎం డైరెక్టర్ జనరర్ డా.సాగర్ హనుమాన్ సింగ్ అన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన అగ్రి...
ప్రకృతి విపత్తులను అధిగమిస్తేనే ‘వ్యవసాయం’ బతికేది
పంటల సాగును ప్రభావితం చేస్తున్నరుతుపనాలు
వాతావరణ మార్పులపై లోతైన పరిశోధనలు
నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్పై కేంద్రం మీనమేషాలు!
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఆమోద ముద్ర వేస్తారా!
హైదారాబాద్ : కరువులు వరదలతో వ్యవసాయరంగం ప్రగతి పరిస్థితి...
మోడీ హయాంలో సంక్షోభంలోకి వ్యవసాయం
నల్లగొండ:మోడి అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో పడిందని, పంటల సాగు విషయంలో ము ందస్తు ప్రణాళిక చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కమిటీ...