Home Search
ఫ్లిప్కార్ట్ - search results
If you're not happy with the results, please do another search
ఇయర్ 2ను విడుదల చేసిన ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ సెట్..
లండన్ కేంద్రంగా కలిగిన సాంకేతిక బ్రాండ్, నథింగ్ (Nothing), ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ సెట్ ఇయర్ (2) (Ear (2))ను విడుదల చేసింది. Nothing యొక్క ప్రతిష్టాత్మక పారదర్శక డిజైన్ను ఎలైట్ ఇంజినీరింగ్,...
కన్స్యూమర్ నోట్బుక్ శ్రేణిని విస్తరించిన అసుస్..
అసుస్ నేడు తమ కన్స్యూమర్ నోట్బుక్ శ్రేణిని ఏఎండీ రైజెన్ 7000 సిరీస్తో భారతీయ మార్కెట్లో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. యువ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, లైఫ్స్టైల్ ప్రియుల కోసం విడుదల చేసిన ఈ నూతన...
ప్రపంచంలో అతి పెద్ద టాయ్ రిటైలర్ ను తీసుకువచ్చిన ఏస్ టర్టెల్..
హైదరాబాద్: భారతదేశంలో సుప్రసిద్ధ, సాంకేతికాధారిత రిటైల్ కంపెనీ ఏస్ టర్టెల్ నేడు ప్రపంచంలో అతిపెద్ద, ఎక్కువ మంది అభిమానించే టాయ్ స్టోర్ Toys"R"Us ను భారతదేశంలోని వినియోగదారుల కోసం భౌతిక రూపంలో తీసుకువచ్చినట్లు...
అద్బుతమైన ఫీచర్స్ తో ఇన్ఫీనిక్స్ నుంచి మరో 5జి ఫోన్
హైదరాబాద్ : మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫీనిక్స్ మిడ్ రేంజ్లో 5జీ స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇన్ఫీనిక్సి జీరో అల్ట్రా 5జీ మోడల్ను పరిచయం చేసింది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్,...
బిగ్బిలియన్ డేస్ 2022: ట్రావెల్ ఫెస్టివల్స్ను ప్రకటించిన క్లియర్ ట్రిప్
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్స్లో ఒకటైన క్లియర్ ట్రిప్ రాబోతున్న పండుగ సీజన్ను లక్ష్యంగా చేసుకుని ‘ద బిగ్ బిలియన్ డేస్’లో భాగంగా భారతదేశంలో అతిపెద్ద...
మోటో జి62 5జి స్మార్ట్ఫోన్ విడుదల
న్యూఢిల్లీ: మోటరోలా సరికొత్త జి62 5జి స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 16,249లకు అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లో స్నాప్డ్రాగన్ 695 5జి ప్రాసెసర్, 120 హెచ్జెడ్ డిస్ప్లే, 12...
రూ.8,999కే ఇన్ఫినిక్స్ 32వై1
న్యూఢిల్లీ : ట్రాన్సిన్ గ్రూప్ నుంచి ప్రీమియం బ్రాండ్ ఇన్ఫినిక్స్ 32వై1 స్మార్ట్ టీవీని ప్రారంభించినట్టు కంపెనీ సిఇఒ అనిష్ కపూర్ వెల్లడించారు. కేవలం రూ. 8999 రేటుతో 32 అంగుళాల స్మార్ట్...
బౌల్ట్ నుంచి డ్రిఫ్ట్, కాస్మిక్ స్మార్ట్వాచ్లు విడుదల
న్యూఢిల్లీ : ఆడియో కంపెనీ బౌల్ట్ డ్రిఫ్ట్, కాస్మిక్ పేరుతో రెండు స్మార్ట్వాచ్లను భారత్లో లాంఛ్ చేసింది. అందుబాటు ధరలో పలు హెల్త్ ఫీచర్లు, యాక్టివిటీ ట్రాకర్స్తో స్మార్ట్వాచ్లను ప్రవేశపెట్టింది. బౌల్ట్ డ్రిఫ్ట్,...
గ్రావిటీ జెడ్ టీడబ్ల్యుఎస్ బడ్స్ను విడుదల చేసిన డెఫీ..
డెఫీ (ఇమాజిన్ మార్కెటింగ్ లిమిటెడ్ కు సొంతమైన బ్రాండ్) తమ గ్రావిటీ జెడ్ టీడబ్ల్యుఎస్ బడ్స్ను విడుదల చేసింది. ఇవి అత్యుత్తమంగా 50 గంటల బ్యాటరీ జీవితం కలిగి ఉంటాయి. డెఫీ గ్రావిటీ...
కార్డు టోకెనైజేషన్కు గడువు పెంపు
సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చిన ఆర్బిఐ
న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు టోకెనైజేషన్ నిబంధనల అమలుకు గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ప్రకటించింది....
వచ్చే నెల 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డ్ టోకనైజేషన్
న్యూఢిల్లీ: జూలై 1 నుండి క్రెడిట్, డెబిట్ కార్డులతే అన్ని రకాల ఆన్లైన్, పాయింట్ ఆఫ్ సేల్, యాప్ లావాదేవీలకు యూనిక్ టోకెన్లను మార్పు చేయడం ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) తప్పనిసరి...
మార్కెట్లోకి పోకో ఎక్స్4 ప్రో 5జి
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ పోకో ఎక్స్ సిరీస్లో సరికొత్త మోడల్ పోకో ఎక్స్4 ప్రో 5జి విడుదల చేసింది. దీనిలో అద్భుతమైన డిస్ప్లే, ఆల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ...
రియల్ మీ డిజో వాచ్ 2 స్పోర్ట్స్
న్యూఢిల్లీ : రియల్మి టెక్లైఫ్ బ్రాండ్ డిజో దేశంలో స్మార్ట్వాచ్ శ్రేణిని విస్తరిస్తోంది. సరికొత్త డిజో వాచ్ 2 స్పోర్ట్ను ఆవిష్కరించినట్టు కంపెనీ ప్రకటించింది. మార్చి 8 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ...
ఆధునిక భారతీయ జీవనానికి ప్రతీకగా ‘అరియాస్ కలెక్షన్’: లారా దత్తా
ముంబై: నిల్కమల్ లిమిటెడ్కు చెందిన వాణిజ్య విభాగం @హోమ్, సుప్రసిద్ధ బాలీవుడ్ నటి లారాదత్తా కలిసి ప్రత్యేక శ్రేణి హోమ్ డెకార్ కలెక్షన్–అరియాస్ను విడుదల చేశారు. లారా దత్తా డిజైన్ చేసిన అరియాస్లో...
మోటో ట్యాబ్ జి70 ఎల్టిఇ
న్యూఢిల్లీ : మోటరోలా సరికొత్త మోటో ట్యాబ్ జి70 ఎల్టిఇ ట్యాబ్లెట్ను ప్రవేశపెట్టింది. ఈ ట్యాబ్ మోటో ట్యాబ్ జి20కు అనుగుణంగా వస్తోంది. ఈ కొత్త ట్యాబ్ పెద్ద స్క్రీమ్, భారీ బ్యాటరీతో...
అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనుమతులు రద్దు చేయాలి
ఈ సంస్థల కార్యకలాపాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి
స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
న్యూఢిల్లీ: భారత్లో వ్యాపారం చేయడానికి ఇకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిన్కార్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాని, ఎందుకంటే ఈ కంపెనీలు నిబంధనలకు...
హష్ ఆయిల్ కు బానిసలుగా
మత్తు కోసం హష్ ఆయిల్ను తీసుకుంటున్న యువత
అరకు నుంచి హైదరాబాద్కు..
రూ.2 వేల నుంచి రూ.3వేలకు విక్రయం
వరుసగా పట్టుకుంటున్న పోలీసులు
ఈ మధ్యకాలంలోనే కేసులు అధికం
గంజాయి స్మగ్లర్లు తమ రూటును మార్చారు.. గంజాయిని విక్రస్తున్న సమయంలో...
మింత్రా సిఇఓగా నందితా సిన్హా
ముంబయి: ఫ్లిప్కార్ట్ అనుబంధ ఫ్యాషన్ ఇ టైలర్ సంస్థ మింత్రా సిఇఓగా నందితా సిన్హా నియమితులయ్యారు. ఆమె నియామకం వచ్చే జనవరినుంచి అమలులోకి వస్తుంది. ఇంతకు ముందు నందితా సిన్హా ఫ్లిప్కార్ట్ కన్జూమర్...
ఇకామర్స్పై ఎఫ్డిఐపై త్వరలో స్పష్టత
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
న్యూఢ్లిలీ : ఇకామర్స్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డిఐ)పై ప్రభుత్వం త్వరలో స్పష్టతనివ్వనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇకామర్స్ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను...
ఎలక్ట్రానిక్స్ సేల్… స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్
ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరుతో మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ సేల్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ మొబైల్స్పై భారీ డిస్కౌంట్స్...