- Advertisement -
ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరుతో మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ సేల్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ మొబైల్స్పై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ సేల్ మే 21 వరకు అందుబాటులో ఉండనుంది. రియల్మీ ఫోన్లు, మోటోరోలా, శాంసంగ్, రియల్మీ ఎక్స్7 ప్రొ 5జి, రియల్మీ ఎక్స్7 5జి, మోటో జి10 పవర్, రియల్మీ ఎక్స్50 ప్రొ 5జి, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62, మోటో రేజర్ 5జి, అసుస్ రోగ్ ఫోన్ 3 మోడల్ ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. కస్టమర్లు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ పేర్కొంది.
flipkart electronics sale 2021
- Advertisement -