Home Search
రోడ్ మ్యాప్ - search results
If you're not happy with the results, please do another search
జమిలి ఎన్నికలపై ఈ నెల 25న కోవింద్ కమిటీతో లాకమిషన్ చర్చ
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల నిర్వహణపై తన రోడ్మ్యాప్ను లా కమిషన్ వచ్చేవారం ఇందుకోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీతో పంచుకొంటుంది. దేశంలో జమిలి ఎన్నికలు ఎలా...
క్రియా విశ్వవిద్యాలయంలో జెఎస్ డబ్ల్యూ అకడమిక్ భవనం
భారతదేశం దాని వృద్ధి కథలో కీలకమైన దశలో ఉంది. దేశ ఆర్థిక , సామాజిక అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్ళటంలో విద్య అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని, క్రియా...
నేడు జమిలి ఎన్నికల కమిటీ తొలి సమావేశం
పరిశీలన అంశాలపై చర్చించనున్న సభ్యులు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ పరిచయ సమావేశం శనివారం ఇక్క డ జరగనుంది. ఈ విషయంలో రోడ్మ్యాప్పైన, ఇందుకు...
నేడు జమిలి ఎన్నికలపై కమిటీ పరిచయ సమావేశం
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ పరిచయ సమావేశం శనివారం ఇక్కడ జరగనుంది. ఈ విషయంలో రోడ్మ్యాప్పైన, ఇందుకు సంబంధించిన భాగస్వాములతో ఎలా చర్చించాలనే దానిపై...
రాజకీయ సుస్థిరత వల్లే సంస్కరణలు సుసాధ్యం
న్యూఢిల్లీ: దేశంలో గత తొమ్మిదేళ్లుగా నెలకొన్న రాజకీయ సుస్థిరత్వంతోనే వివిధ రంగాల్లో పలు సంస్కరణలు సాధ్యమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2014కు ముందు మూడు దశాబ్దాల కాలంలో ప్రభుత్వాలు అస్థిరంగా ఉండేవని,...
భారత్లో అవినీతి, మతతత్వానికి చోటుండదు : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : 2047 నాటికి భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశంలోఅవినీతి, కులమత తత్వాలకు స్థానం ఉండదని వెల్లడించారు. ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ తో ఆయన...
సరిహద్దు సమీపంలో చైనా బంకర్లు, సొరంగాలు
న్యూఢిల్లీ : ఉత్తర లద్దాఖ్ లోని సరిహద్దు సమీపం లో చైనా అనేక సొరంగాలు, బంకర్లు , రోడ్లు నిర్మిస్తున్నట్టు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వైరల్గా మారాయి. ఇది తమ...
రిలయన్స్ ఎజిఎంపైనే అందరి దృష్టి
ఈ నెల 28న 46వ వార్షిక సర్వసభ్య సమావేశం
టెల్కో, రిటైల్ వ్యాపారాల ఐపిఒల తేదీ
5జి నుంచి క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులపై ప్రకటన చేయొచ్చు
న్యూఢిల్లీ : ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎజిఎం...
రేపు అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే....
ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన సర్వీస్నౌ..
హైదరాబాద్: ప్రముఖ డిజిటల్ వర్క్ఫ్లో కంపెనీ, సర్వీస్నౌ ఈరోజు సర్వీస్నౌ యొక్క కొత్త ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది భారతీయ సంస్థలకు డిజిటల్ ఇంక్యుబేషన్ హబ్ గా డిజిటల్ రోడ్మ్యాప్లైన GenAI,...
సర్కిల్ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది
భూపాలపల్లి కలెక్టరేట్: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ సర్కిల్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా...
తెలంగాణలో ‘హస్క్’
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కె.తారకరామారావు ఇంగ్లాండ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం లండన్లో మంత్రి కెటిఆర్తో ఇన్క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ ప్రతినిధులు సమావేశమయ్యారు....
త్వరలో హైదరాబాద్లోనే ఐఫోన్లు,
హైదరాబాద్ : రాష్ట్రంలోతైవాన్కు చెందిన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఫాక్స్కాన్ ప్రతినిధులతో కలిసి కంపెనీ...
హైదరాబాద్లోనే ఐఫోన్లు
త్వరలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ
మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా నేడు ఫాక్స్కాన్ కంపెనీ నిర్మాణానికి భూమిపూజ
కంపెనీ ఏర్పాటు కోసం ఫాక్స్కాన్ సంస్థకు 196 ఎకరాల భూమి కేటాయింపు
నిర్మాణం పూర్తయితే 35 వేల...
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, జెడి(ఎస్): ప్రధాని మోడీ
చిత్రదుర్గ: ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను కనికరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రధాని మోడీ మంగళవారం ఆరోపించారు. ఉగ్రవాదులను లక్షంగా చేసుకుని నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్, వైమానికదాడుల సమయంలో దేశ భద్రతా బలగాలను కాంగ్రెస్...
గ్రీన్ స్టెప్స్ తో కెయిర్న్ ఆయిల్-గ్యాస్ భాగస్వామ్యం..
న్యూఢిల్లీ: కెయిర్న్ ఆయిల్ & గ్యాస్ (“ది కంపెనీ”) భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి సంస్థ, వేదాంత గ్రూప్ యొక్క యూనిట్, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో...
పీజీ మెడికల్ ఆశావహుల కోసం సూపర్ యాప్ విడుదల చేసిన అలెన్..
న్యూఢిల్లీ: భారతదేశవ్యాప్తంగా మెడికల్ కోచింగ్లో అగ్రగామి సంస్ధలలో ఒకటైన ALLEN, తమ ALLEN NExT App ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. NEET-PG, INI-CET, FMGE పరీక్షల ప్రిపరేషన్ కోసం సమగ్రమైన పరిష్కారంగా...
సూపర్ఫుడ్ బ్రాండ్ నరిష్ యులో పెట్టుబడులు పెట్టిన సమంత
క్వినోవా, చియాను భారతదేశానికి తీసుకువచ్చిన తొలిబ్రాండ్ కావడంతో పాటుగా దేశీయంగా అభివృద్ధి చెందిన సూపర్ఫుడ్ స్టార్టప్, నరిష్ యు (nourishyou) నేడు తమ కంపెనీలో సుప్రసిద్ధ నటి సమంత రుత్ ప్రభు పెట్టుబడులు...
జమిలి ఎన్నికల వైపే ప్రభుత్వం మొగ్గు
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలనేదే తమ ఉద్దేశమని కేంద్రప్రభుత్వం శుక్రవారం మరోసారి స్పష్టం చేస్తూ, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు ఆదా అవుతాయని పేర్కొంది. అయితే జమిలి...
ఆర్ఎస్ఎస్ ర్యాలీని అనుమతించబోము: తమిళనాడు ప్రభుత్వం
న్యూఢిల్లీ: సున్నిత ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు అనుమతించబోమని తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా మార్చి 5న తమిళనాడులో ఎలాంటి రూట్ మార్చిని నిర్వహించబోవడంలేదని ఆర్ఎస్ఎస్ సైతం సుప్రీంకోర్టుకు...