Friday, May 3, 2024
Home Search

ఎన్నికల నిర్వహణ - search results

If you're not happy with the results, please do another search
Voting EVMs should be secured in strong room

స్ట్రాంగ్ రూమ్‌లో ఓటింగ్ ఇవిఎంలే భద్రపర్చాలి !

20లోగా ఓటరు కార్డులను ముద్రించాలి కేంద్ర ప్రత్యేక పరిశీలకుడు అజయ్ వి. నాయక్ ప్రలోభాల కట్టడికి ఇసి ప్రత్యేక ఏర్పాట్లు వ్యయ పరిశీలకుడి ఫోన్ నంబరు 76708 39762 మనతెలంగాణ/ హైదరాబాద్ : పోలింగ్ ముగిసిన తరువాత...

ప్రథమ సవరణతోనే ఆంక్షలు

దేశ ప్రజల ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావప్రకటనా స్వేచ్ఛ (పత్రికా స్వేచ్ఛ)పై దాడులు పెరిగిపోయాయి. జర్నలిస్టులపైనా, మీడియా సంస్థలపైనా ప్రభుత్వాలే దాడులు జరుపుతున్నాయి. తమకు నచ్చని వార్తలు రావటాన్ని ప్రభుత్వాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ...
GRAT

తెలంగాణలో అభివృద్ది, సుస్థిర పాలనకే మద్దతు

సెటిలర్లం కాదు ..తెలంగాణీయులమే ఆంధ్రావేరు, రాయలసీమ వేరు గ్రాట్ అధ్యక్షుడు హనుమంతరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సుస్థిరతలకు కట్టుబడి ఉన్న పార్టీకే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓటు వేస్తామని గ్రేటర్ రాయలసీమ...

జర్నలిస్టులకు రక్షణ కరువు

ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహిస్తుంటారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా వారు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియ చెప్పనిదే నిరంకుశ రాజ్యంగా మారే ప్రమాదం ఉంది. అయితే అనేక వత్తిడుల...

పాలకుల ఉల్లంఘనలపై ఉదాసీనత!

ప్రజాప్రతినిధులైన పాలకులు ఏనాడో వాణిజ్యవేత్తల వస్తువులుగా మారారు. ఈనాడు సరుకులు అయ్యారు. విలువలను, విధులను మరిచారు. యథా రాజా తథా ప్రజా. చైతన్య శక్తులు బలహీనపడ్డాయి. ప్రజాఉదాసీనత పెరిగింది. పాలితుల విధులు, బాధ్యతలు,...
70% polling is peaceful

70% పోలింగ్ ప్రశాంతం

పల్లెల్లో ఓట్ల జోరు అత్యధికం 91.51%, అత్యల్పం యాకుత్‌పుర 39% పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక ఓటింగ్ అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మొరాయించిన ఇవిఎంలు.. ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్  సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4...

రాజస్థాన్ సిఎం కుమారుడికి ఇడి సమన్లు

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) సమన్లు జారీచేసింది. విదేశీ మారకం నిర్వహణ చట్టం(ఫెమా)...
If the party fund is given....the ticket is final

పార్టీ ఫండ్ ఇస్తే….టికెట్ ఖరారు

ఉచితంగా ఇవ్వడం కుదరదని ఆశావాహులకు ఆదేశాలు పార్టీ కార్యక్రమాలు నిర్వహణ ఫండ్‌తో ముందుకు ముందుగా చెల్లించిన వారికే ఎంపికలో ప్రాధాన్యత పార్టీ నిబంధనలతో పలువురు అభ్యర్థులు వెనకడుగు బిఎస్పీలో కూడా పార్టీ ఫండ్ రాగం వినిపిస్తుందని విమర్శలు మన తెలంగాణ/...

మానవ హక్కుల రక్షణ మార్గం

ప్రతి దేశం శతాబ్దాల నుండి సొంత చరిత్రతో, సంస్థలతో, సంప్రదాయాలతో, జీవన మార్గాలతో, తాత్వికతలతో పరిణామం చెందింది. ప్రపంచ దేశాల మధ్యజ్ఞాన మార్పిడి వంటి నిరంతర పద్ధతుల ద్వారా ఈ పరిణామం సాధ్యపడింది....
Krishna Board to Vishaka

విశాఖకు కృష్ణా బోర్డు!

మనతెలంగాణ/హైదరాబాద్: అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం కావటాన్ని గమనించిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం అదను చూసి తెలంగాణను దెబ్బతీసేప్రయత్నం చేసింది. తెలుగురాష్ట్రాలకు సంబంధించిన...

డిఎస్‌సి పరీక్ష వాయిదా..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డిఎస్‌సి) వాయిదా పడింది. నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి...
EC retains 2014 food rate card for Telangana polls

అభ్యర్థులు ఖర్చు పెట్టాల్సింది రూ.40 లక్షలే..

ప్రచార ఖర్చులపైనా కచ్చితత్వం కోసం ఇసి పలు చర్యలు హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులను కచ్చితంగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది....

బిఆర్‌ఎస్‌కే బ్రహ్మరథం

భారత రాష్ట్ర సమితి గురువారం అ సెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీల తొలి విడత జాబితాను విడుదల చేసింది. 54 నియోజకవర్గాలకు గాను పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులను ఆయా అసెంబ్లీల ఇన్‌చార్జీలుగా పార్టీ...

అభ్యర్థులకు వ్యయ పరిమితి రూ.40 లక్షలే..

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులను కచ్చితంగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సభలు, సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చులు, కార్యకర్తలకు కాఫీ,...
Postponement of Group-2 Exam

గ్రూప్-2 పరీక్ష వాయిదా

నవంబర్ 3,4 తేదీలలో జరగాల్సిన పరీక్షలను 2024 జనవరి 6,7 తేదీలకు వాయిదా వేస్తూ టిఎస్‌పిఎస్‌సి కీలక నిర్ణయం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నవంబర్3,4తేదీలలో జరగాల్సిన గ్రూప్...

కల్లుగీత కార్మికుల కష్టాలు తీరవా?

మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రివర్యులు కెటిఆర్ గీతన్నలపై వరాల జల్లు కురిపించారు. వృత్తిలో ప్రమాదాలు నివారించే చర్యలు తీసుకుంటామని, గీత...
Suresh Kondeti to produce a straight Telugu film

ఈసారి ప్రేక్షకులకు అందించేది స్ట్రెయిట్ సినిమానే : సురేష్ కొండేటి

పాత్రికేయుడుగా కెరియర్ ప్రారంభించిన సురేష్ కొండేటి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 85 కు పైగా చిత్రాలను పంపిణీ చేసి 'ప్రేమిస్తే' చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సురేష్ కొండేటి ఆ తర్వాత...
Narendra Modi on the way to Turkey!

టర్కీ దారిలో నరేంద్ర మోడీ!

దేశమంతా ఒకే ఎన్నికలు, నేర శిక్షాస్మృతిని కాషాయీకరించడం, రాజ్యాంగ మౌలికసూత్రాలను తిరస్కరించడం, నూతన రాజ్యాంగం గురించి మాట్లాడడం, రహస్యంగా పార్లమెంటు ఎజెండా భారత దేశంలో అసలు ఏం జరుగుతోంది? టర్కీ అధ్యక్షుడిగా తయ్యీప్...
Materialism- Bhagavatam

భౌతికవాదం- భగవద్భావం

వైద్యుల్లో అత్యధికులు ఆధ్యాత్మికులే. రోగనిర్ధారణ, చికిత్స, శస్త్రచికిత్సలకు ముందు ఇష్ట దైవా న్ని ప్రార్థించవచ్చు. కాని మీ దేవున్ని నమ్ముకొమ్మని, ఆయనే మిమ్మలను రక్షిస్తాడని చెప్పరు. అలా చెపితే వృత్తికి నష్టం కలగవచ్చు....

గెలిస్తే 75 శాతం ప్రభుత్వ ఉద్యోగులపై వేటు..ఆసామి వివేక్ రామస్వామి

వాషింగ్టన్ : వచ్చే ఏడాదిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే 75 శాతం వరకూ ప్రభుత్వ ఉద్యోగులను తీసివేస్తాను. అధికారిక దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐని మూసివేయిస్తానని రిపబ్లికన్ అభ్యర్థి, ఇండో అమెరికన్...

Latest News