Home Search
ఎన్నికల నిర్వహణ - search results
If you're not happy with the results, please do another search
మత్స్యరంగాన్ని బలోపేతం చేయాలి!
గడచిన పది సంవత్సరాల టిఆర్ఎస్/ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనా కాలంలో తెలంగాణ మత్స్యరంగం గతం లో ఎన్నడూ లేని విధంగా పురోభివృద్ధిలో ప్రయాణించడం ప్రారంభించింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ...
వ్యవస్థల్ని పని చేయనివ్వండి
ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీని సాధించిన తర్వాత రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా...
రాజస్థాన్ సిఎం పీఠంపై ఉత్కంఠ
జైపూర్ : బిజెపి ఘన విజయం సాధించిన రాజస్థాన్లో ముఖ్యమంత్రి పదవిపై ఇప్పటికీ ఉత్కంఠ సాగుతోంది. ఆదివారం దాదాపు పది మంది బిజెపి ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను సివిల్ లైన్స్లోని...
నేటి నుంచే ఉచితం
బస్సు ఛార్జీల్లేకుండా మహిళలకు ప్రయాణ సౌకర్యం
నేడు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి
త్వరలో మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీ
మార్గదర్శకాలు వెల్లడించిన ఆర్టిసి ఎండి సజ్జనార్
సోనియా సందర్భంగా ప్రభుత్వం...
“నోటా”ను వినియోగించుకున్న ఓటర్లు తక్కువ మందే
న్యూఢిల్లీ : ఆదివారం నాలుగు రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల లెక్కింపులో “నోటా” ( నన్ ఆఫ్ ది ఎబోవ్) అవకాశాన్ని ఒకశాతం కంటే తక్కువ మంది ఓటర్లు వినియోగించుకున్నట్టు బయటపడింది....
సగం నగరమే ఓటు వేసింది
ఓటు వేయాలంటే క్యూలో నిలబడాలి. క్యూలో నిలబడడం సామాన్యుని లక్షణం, అవసరం. విత్తనాలు, ఎరువుల బస్తాలు దొరకవేమోనని రైతు చెప్పులు, సంచులు క్యూలో పెడతాడు. అయిదు రూపాయల భోజనానికి నిరుద్యోగి వరుసలో నిలబడతాడు....
కేంద్రం వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు..నాగార్జున సాగర్ జలవివాద నేపథ్యంలో దశరథరామిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు....
రెండు నియోజకవర్గాల్లో ఓటు లెక్కింపు నిలిపివేయాలి: కాంగ్రెస్
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో మజ్లిస్ పార్టీ బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ వంటి అవకతవకల పరిశీలన పూర్తయ్యే వరకు చాంద్రాయణగుట్ట, చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపును నిలిపి వేయాలని భారత ప్రధాన ఎన్నికల...
పేదలకు ఉచిత ధాన్యం మరో ఐదేళ్లు..
న్యూఢిల్లీ : పేదలకు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించిందిం. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో...
ప్రచారంలోకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్ఘడ్ కాంగ్రెస్ నాయకులు …
స్టార్ క్యాంపెయిన్లతో కాంగ్రెస్ జోరుగా ప్రచారం
మొత్తం 200 పైచిలుకు వివిధ రాష్ట్రాల సీనియర్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి...
దేశంలో ధనేశం ఏకేశం శనీశం
దేశ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. కార్పొరేట్లకు కోట్లప్పగించిన నేతలు ఏకచ్ఛత్రాధిపత్య నిరంకుశత్వానికి పాల్పడ్డారు. మరోమారు గద్దెనెక్కితే నియంతృత్వమే. శనీశ్వరాన్ని వదిలించుకోవాలని జనేశ్వరం కోరుకుంటున్నది. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యతిరేక సంపన్న పాలకవర్గ, మతాధిపతుల, బహుళ...
వడ్డీలేని గృహ రుణాలు
‘హౌజింగ్ ఫర్ ఆల్’ అనేది తమ నినాదం
ఇళ్లు కొనే మధ్య తరగతి ప్రజల కోసం
వడ్డీ లేని ఇళ్ల రుణాలను ఇవ్వాలన్నదే సిఎం కెసిఆర్ ఆలోచన
తెలంగాణపై అహంకారం కాదు, చచ్చేంత మమకారం ఉంది
మనతెలంగాణ/హైదరాబాద్:...
అన్నీ తానే.. అంతటా తానే…
(ఎం.భుజేందర్/మనతెలంగాణ)
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. వినూత్న పద్ధతుల్లో కెటిఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వీలైనంత ఎక్కువగా జనంలోకి...
బిజెపితో సైద్ధాంతిక సమరం
మన తెలంగాణ/హైదరాబాద్: ఏరోజు కూడా తాము బిజెపితో పొత్తు పెట్టుకోలేదు, భవిష్యత్తులో కూడా బిజెపి వంటి పార్టీతో తాము ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు....
ఓటర్లకు కానుకల పంట!
ప్రతి ఆడపడుచుకు ఒక పట్టుచీర, సర్పంచ్లు, ఎంపిటిసి సభ్యులకు బంగారం, కొన్ని గ్రామాల్లో ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ, అడిగినోళ్లకు, అడగనోళ్లకు అందరికీ తాయిలాలు...?
మన తెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర...
కెటిఆర్ రోడ్ షోలకు విశేష స్పందన
క్షణం తీరిక లేకుండా లేకుండా
బిజి బిజీగా కెటిఆర్ ఎన్నికల ప్రచారం
ఆలోచింపజేస్తున్న కెటిఆర్ ప్రసంగాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మూడోసారి గెలిపించడమే లక్ష్యంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...
25న పరేడ్ గ్రౌండ్లో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ
సిటీ బ్యూరో ః నగరంలోని బిఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో బిఆర్స్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ను...
తెలంగాణలో ఉమ్మడి పౌరస్మృతి
బిజెపి మేనిఫెస్టోలో హామీ
ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ధరణి స్థానంలో ‘మీ భూమి’ వ్యవస్థ ఏర్పాటు
డబుల్ ఇంజిన్ సర్కార్తో సమర్థవంత పాలన అందిస్తామని...
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహణపర్వం బుధవారంతో ముగిసింది. దాంతో గురువారం నుంచి ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగనుంది. ప్రచార రథాలు, కార్యకర్తల నినాదాలు, నేతల ఉపన్యాసాలు, ఇంటింటి...
వృద్ధులకు కేంద్రం ఏం చేసింది?
మన దేశంలో 70 ఏళ్ల తర్వాత బీమా సౌకర్యం లేదు. బ్యాంకు లోన్ వసతి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఎలాంటి పని దొరకదు. కేవలం ఇతరులపై ఆధారపడి బతకమంటారు. 60- 65...