Home Search
సిఎం కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
ఎర్రవల్లిలో ప్రశాంత్కిశోర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పికె) బృందం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ...
నదుల పునరుద్ధరణ
అదే లక్షంగా పనిచేస్తున్న సిఎం కెసిఆర్ మూసీ నీళ్లు తాగించి చూపుతాం
మూసీ పునరుద్ధరణ పనులకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసిన సిఎం కెసిఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ సాగునీరు ప్రాజెక్టు...
పెండింగ్ సమస్యలతో పాటు పలు తీర్మానాలను
ఆమోదించిన టిఎన్జీఓ రాష్ట్ర, కేంద్ర కార్యవర్గం
డిఏలను, పిఆర్సి బకాయిలను విడుదల చేసినందుకు
సిఎం కెసిఆర్ టిఎన్జీఓ నాయకుల కృతజ్ఞతలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్లోని నాంపల్లిలో టిఎన్జీఓ...
మంచి మనసున్న మనిషి పవన్ కళ్యాణ్: కెటిఆర్
పవర్స్టార్ పవన్కళ్యాణ్, రానా కాంబినేషన్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, సంభాషణలను అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ...
మంచి పనిని చెడగొట్టేందుకు కుట్ర
మనతెలంగాణ/హైదరాబాద్ : టిఆర్ఎస్ నుంచి నటుడు ప్రకాష్రాజ్ను రాజ్యసభకు పంపిస్తారని జోరుగా ప్రచారం నడుస్తోన్న నేపథ్యంలో దానిపై ఆయన తీవ్రంగా స్పందించారు. తెలంగాణ నుం చి రాజ్యసభకు పంపిస్తారనే విషయం తనకు తెలియదన్నారు....
ప్రభుత్వ ఆస్పత్రిలో జడ్పి చైర్పర్సన్ ప్రసవం
పండంటి మగబిడ్డ జననం
ఆదర్శంగా నిలిచిన చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి
కెసిఆర్ కిట్ అందజేసిన వైద్యులు
మనతెలంగాణ/ జయశంకర్ భూపాలపల్లి : సర్కారీ వైద్యంపై ప్రజలకు నమ్మకం క లగాలంటే.. అందుకు తాను ఒకడుగు ముందుండాలని భావించారు...
తుక్కాపూర్ నుంచి నీటి తరలింపు
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : లక్షలాది ఎకరాలకు సాగునీరును అందించే అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్ను నేడు సిఎం కెసిఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక...
సాగునీటి చరిత్రలో మరపురాని రోజు
మన తెలంగాణ/హైదరాబాద్ : సాగునీటి చరిత్రలో నేడు ఒక చిర్మస్మరణీయమైన రోజు అని మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం మల్లన్నసాగర్ను ముఖ్యమంత్రి కెసిఆర్ జాతికి అంకితం చేయనున్నారు. ఈ 50 టిఎంసి రిజర్వాయర్...
మల్లన్నకు జలబోనం
11 జిల్లాల పరిధిలో 11.5లక్షల ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథ కింద 7 జిల్లాల్లోని 9 నియోజకవర్గాల దాహం తీర్చనున్న జలప్రదాయిని.
జంటనగరాలకు, పరిశ్రమలకు జలధారలు
నదికి నడక నేర్పిన అపరభగీరథుడు కెసిఆర్
దేశంలోనే నదిలేని...
విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదు: నామా
హైదరాబాద్: ఇన్నేళ్లుగా విభజన హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయలేదని ఎంపి నామా నాగేశ్వర్ రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన హామీలు నెరవేర్చాలని సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్ర...
‘బంగారు భారత్’ నిర్మిస్తా… దీవించండి
దేశాన్ని అమెరికా కంటే గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు. అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ పాలనే ఆ దిశగా సాగడం లేదు. అందుకే సమూల మార్పు కోసం ఢిల్లీ బయల్దేరుతున్నా. మీ అందరి ఆశీస్సులు...
మల్లన్న సాగర్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: మల్లన్న సాగర్ జలాశయం వద్ద ప్రారంభోత్సవ పనులు పూర్తి కావచ్చాయి.రాష్ట్ర ఆర్ధిక ,వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్ రావు సోమవారం ముఖ్యమంత్రి కెసిర్ పాల్గొన్న నారాయణఖేడ్ సభను ముంగించుకుని నేరుగా అక్కడినుంచి...
పోరుశంఖం
కేంద్రంపై ఐక్య పోరాటంలో తొలి అడుగు
సమూల మార్పు లక్షంగా విపక్షాల ఐక్యత ఆ ఇదే తొలి అడుగు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసివచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకు
సాగుతాం అందరి...
నేడు ముంబైకి…
మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్థాక్రే ఆహ్వానంపై
ఆదివారం ముంబై వెళ్లనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న సిఎం మధ్యాహ్నం
ఉద్ధవ్థాక్రేతో భోజనం జాతీయ రాజకీయాలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయనతో చర్చ...
ఉద్యోగుల పరస్పర బదిలీల్లో నష్టపోకుండా జిఒ సవరణ
నూతన జోనల్ కేటాయింపుల్లోని సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరస్పర బదిలీలకు జిఒ నెం.21ని జారీ చేసిన ప్రభుత్వం
ఇందులోని 7,8 పేరాల వల్ల ఉద్యోగులు సీనియార్టీ నష్టపోవాల్సి వస్తుందని వ్యక్తమైన ఆందోళన దీనిని సవరిస్తూ...
నిజామాబాద్ ఎంపి పనికిమాలిన వాడు…. ప్రధాని మోడీ అబద్ధాల పుట్ట
బిజెపి నేతలు ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు
ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపణ
మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి పనికిమాలిన వాడని, ప్రధాని మోడీ అబద్ధాల పుట్ట అని బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసి చైర్మన్...
కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న కవిత
తిరుపతి: తెలంగాణ సిఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత దంపతులు శుక్రవారం ఉదయం తిరుపతిలోని కపిల తీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్...
తిరుపతికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
తిరుపతి: ఎమ్మెల్సీ కవిత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష రెడ్డి ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సిఎం కెసిఆర్ అభిమానులు ఆమెకు ఘన స్వాగతం...
నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటా: మంత్రి కెటిఆర్ ఎమోషనల్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ''అసాధ్యాన్ని సుసాధ్యం...
నగరం గులాబీమయం
సిఎం కెసిఆర్ జన్మదినం పురస్కరించుకుని భారీ కటౌట్లు
పలు కూడళ్లను గులాబీ తోరణాలతో ఆలకరించిన నాయకులు
మెట్రో పిల్లర్లకు సిఎంకు శుబాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యేల ప్లెక్సీలు
రక్త శిభిరం, పేదలకు అన్నదానం, బట్టలు, పండ్లు పంపిణీ చేసిన...