Home Search
మృతదేహం - search results
If you're not happy with the results, please do another search
జమ్మూలో సొరంగం శిథిలాలలో మరో 3 మృతదేహాలు లభ్యం
బనిహాల్(జమ్మూ): జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల కూలిపోయిన నిర్మాణంలో ఉన్న సొరంగం శిథిలాల నుంచి మరో మూడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు శనివారం తెలిపారు. దీంతో ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య...
ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హత్య
ఈటానగర్: ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హత్య చేసిన సంఘటన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం బిఎఫ్సి ప్రాంతంలోని సియాంగ్ నది సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిక్ తాకి అనే వ్యక్తి ట్యాక్స్...
కల్లోల ‘లంక’
శ్రీలంకలో మరింత క్షీణస్థితి
రణరంగమైన ప్రధాని నివాస ప్రాంతం
జనంపై మహీందా మద్దతుదార్ల దాడి
కాల్పులు జరిపిన ఎంపి శవమయ్యారు
ఘటనల తరువాత పిఎం రాజీనామా
నిరవధిక కర్య్ఫూ... భగ్గుమన్న ఉద్రిక్తత
ఆల్పార్టీ...
ఇంటర్నెట్ టీనేజ్ స్టార్ పోసీ ఆత్మహత్య
ఓ అందమైన నవ్వు రాలిన పువ్వైంది
ఇంటర్నెట్ టీనేజ్ స్టార్ పోసీ ఆత్మహత్య
కెనడా సరిహద్దులలో పార్క్లో మృతదేహం
వాషింగ్టన్ : ఇంటర్నెట్లో పేరు మోసిన టీనేజ్ స్టార్ కైలియా పోసీ అనుమానాస్పద స్థితిలో మృతి...
అశ్లీల వీడియోలతో ప్రొఫెసర్ బెదిరింపు…. విద్యార్థి ఆత్మహత్య
ఛండీగఢ్: అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రొఫెసర్ బెదిరించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హర్యానాలోని ఫతేబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జతీన్ కుమార్ అనే...
మెట్రో ట్రైన్ డ్రైవర్ ఆత్మహత్య
హైదరాబాద్ : మెట్రో ట్రైన్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అప్పులబాధ భరించలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గోల్నాకలో నివసించే తుంకి ప్రేమ్ రాజ్ కుమారుడు సందీప్...
యుపిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఇంట్లో లభించిన మృతదేహాలు
ప్రయాగ్రాజ్/లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తుల మృతదేహాలు వారి ఇంట్లో లభించాయి. మృతులలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. నవాబ్గంజ్ పోలీసు...
ఎవరెస్ట్ శిఖరంపై నేపాలీ షెర్పా మృతి
కట్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్పైన ఈ సంవత్సరం పర్వతారోహణ సీజన్లో తొలి మరణం చోటుచేసుకుంది. గతంలో అనేకసార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన 38 ఏళ్ల నేపాలీ పర్వతారోహకుడు గిమి టెంజి షెర్పా...
ఏనుగుల దాడికి ముగ్గురు బలి
ధంతరి (చత్తీస్గఢ్) : చత్తీస్గఢ్ ధంతరి జిల్లా లో శనివారం వేర్వేరు సంఘటనల్లో ఏనుగుల దాడికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. రాయిపూర్కు 150 కిమీ దూరంలో ఉదంతిసీతానది...
ఛత్తీస్గఢ్ లో ఓ వ్యక్తి కూతురి మృతదేహాన్ని 10 కి.మీ మోసుకెళ్ళాడు
అంబికాపూర్(ఛత్తీస్గఢ్): ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో ఒక వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తె మృతదేహాన్ని భుజాలపై మోస్తున్న వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. దీంతో ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్...
పూజారి హత్య….
అమరావతి: శివాలయంలో పూజారిని హత్య చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొతలంక శివ నాగేశ్వరరావు అనే పూజారి శివాలయంలో పూజారిగా ఉన్నాడు....
రాజన్న సిరిసిల్లలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకిన తల్లి..
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావు పేటలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం మండలంలోని కొత్తపల్లిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి...
చెట్టుకు వేలాడుతూ కనిపించిన మహిళ పుర్రె
అమరావతి: అటవీ ప్రాంతంలో మహిళ పుర్రె చెట్టుకు వెలాడుతూ కనిపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నగరి ప్రాంతం డివిఆర్ కండ్రిగ గామ్ర శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
తిరుపతిలో హృదయ విదారక ఘటన..
చిత్తూరు: తిరుపతిలోని విద్యానగర్ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తల్లి మృతదేహంతోనే కుమారుడు నాలుగు రోజులు ఉండడం అక్కడి స్థానికుల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొంత కాలంగా రాజ్యలక్ష్మి తన...
కన్న కూతురిని చంపి… అత్యాచారం…
భోపాల్: కూతురును చంపి అనంతరం ఆమెపై కన్న తండ్రి అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గునా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కన్న కూతురును (14) తండ్రి హత్య...
‘ అమ్మ’ అస్తమయం
హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జెఎసిలో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు....
హైటెక్ సిటీలో మహిళ అనుమానాస్పద మృతి..
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ పక్కన ఓ మహిళ మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి...
దిశా సాలియన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ లను చంపేశారు
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఆరోపణ ...
సిబిఐకి వివరాలు ఇవ్వడానికి సిద్ధం
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఆయన మేనేజర్ దిశా సాలియన్ హత్యకావింపబడ్డారని, ఈ రెండు సంఘటనలకు...
జహీరాబాద్ లో మైనర్ బాలిక దారుణ హత్య..
సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్ మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని హుగెల్లి గ్రామ శివారులో ఓ మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. హుగెల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్...
యోగి ఆదిత్యనాధ్కు ప్రియాంక గాంధీ ఘాటు ప్రశ్న
లక్నో : మహిళలు హింసాత్మక సంఘటనలకు బాధితులవుతుండగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని , కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రసంగాల్లో శాంతిభద్రతల గురించి ప్రస్తావించడం...