Home Search
రవాణా శాఖ మంత్రి - search results
If you're not happy with the results, please do another search
యాదాద్రి అంతటా ఆధ్యాత్మిక శోభ
ఆలయ అనుబంధ నిర్మాణాలన్నీ
భక్తి భావాన్ని పెంచాలి
వంద ఎకరాల అడవి నృసింహ
అభయారణ్యంగా అభివృద్ధి
స్వామివారి పూజలకు
అవసరమైన పూలు, పత్రి ఇక్కడి
నుంచే అమ్మవారి పేరుమీద
50 ఎకరాల్లో కల్యాణ మండపం
వైటిడిఎకు 2157...
టర్కీ పోర్ట్లో మునిగిపోయిన భారీ ఓడ
అంకారా: ఈజిప్టు కార్గో నౌక టర్కీలో బోల్తా పడింది. అనేక కంటైనర్లను సముద్రంలో పడిపోయాయి. ‘సీ ఈగిల్’ అనే ఓడ పక్కకు ఒరిగి మునిగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది....
విమోచన దినోత్సవం మోడీ ఘనత
మన తెలంగాణ/హైదరాబాద్ : నిజాం పాలనలో మహిళలపై లెక్కలేనన్ని ఆగడాలు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రజాకార్లు అనేక గ్రామాల్లో హత్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని తెలిపారు. సర్దార్...
ఆర్టిఒ కార్యాలయానికి వెళ్లే పనిలేదు..
58 సేవలు ఇక ఆన్ లైన్ లోనే...
మన తెలంగాణ/హైదరాబాద్ : వాహనాలకు సంబంధించిన సేవలు సులభతరం కానున్నాయి. వాహన రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలు ఇకపై ఆన్లైన్ వేదికగానే...
నేడు వజ్రోత్సవ సభ
పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ పతాకావిష్కరణ
ఆదివాసీ, బంజారా భవనాలకు ప్రారంభోత్సవం
నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టిఆర్ స్టేడియం వరకు సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శన
శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ...
ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్: ప్రధాని మోడీ
సమర్కండ్(ఉజ్బెకిస్థాన్): ప్రపంచంలో షాంఘై సహకార సంఘం(ఎస్సిఓ) పాత్ర ప్రాధాన్యం పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం చెప్పారు. దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత దేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
ప్రైవేటుకు మరో ‘బంగారు బాతు’
సంపాదకీయం: ‘అమ్మకానికి భారత దేశం’ అనే భారతీయ జనతా పార్టీ పాలకుల ప్రియాతిప్రియమైన విధానంలో భాగంగా రైల్వే భూములను లీజు పద్ధతిలో ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు తెర లేచింది. రైల్వేలకు మరింత ఆదాయాన్ని...
హైవేల నిర్మాణంతో కొత్త చెరువుల సృష్టి
కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి
బెంగళూరు: దేశంలోని కొన్ని ప్రాంతాలు ఎదుర్కొంటున్న నీటి కొరతను తన మంత్రిత్వశాఖ తీర్చగలదని కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం భారత్...
భిన్న వైవిధ్యాలతో లిజ్ ట్రస్ కేబినెట్
భారతీయ సంతతి మహిళకు హోం శాఖ
మైనార్టీ వర్గాలకే కీలక పదవులు
తొలి కేబినెట్లో ఇంధన సమస్యలపై దృష్టి
సునాక్ మద్దతుదార్లందరికీ షాక్
లండన్ : బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ బుధవారం...
సైబర్ నేరాల కట్టడిలో మనమే ‘టాప్’
ఆన్లైన్ ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా
నమోదు చేయడంలో అగ్రస్థానం
నేరస్థులబారిన పడకుండా
రూ.26 కోట్లకు రక్షణ :డిజిపి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై కేసులు నమోదు చేసి సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టడంలో రాష్ట్ర పోలీసు...
మోడీ ఇంకెన్నాళ్లీ దోపిడీ
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో రేట్లు తగ్గించరా?
రూ.26లక్షల కోట్లు జనం నుంచి పిండుకున్నారు ఆ మొత్తాన్ని
బడాబాబుల రుణమాఫీకి ఉపయోగించారు ప్రధాని ప్రేమంత కార్పొరేట్
సంస్థలపైనే సవరించి మరీ ఎక్సైజ్...
రేపిస్టులకు క్షమాభిక్ష!
కాకరకాయ విత్తనాలు చల్లి వంకాయలు కాయలేదనడంలో ఏమైనా అర్ధం ఉందా? మోడీత్వ మతతత్వ శక్తులను ఎన్నుకొని మతోన్మాద రేపిస్టులను జైలు నుంచి విడుదల చేశారంటూ ఆక్షేపించడం, అభ్యంతరం చెప్పడం, వారిపై విమర్శలు గుప్పించడం...
9 నుంచి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు
హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుంచి 22వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య,...
తైవాన్పై చైనా ఆంక్షలు.. దిగుమతుల నిలిపివేత
బీజింగ్ : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్లో పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చైనా అన్నంత పనిచేసింది. తైవాన్ నుంచి పండ్లు, చేపల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు చైనా...
తైవాన్పై చైనా ఆంక్షలు.. దిగుమతుల నిలిపివేత
బీజింగ్ : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్లో పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన చైనా అన్నంత పనిచేసింది. తైవాన్ నుంచి పండ్లు, చేపల దిగుమతులను నిలిపివేస్తున్నట్టు చైనా...
‘ఉపాధిహామీపై’ కుట్రలు
కేంద్రంపై భగ్గుమన్న మంత్రి హరీశ్రావు
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి ఘాటు లేఖ
పేదల నోట్లో మట్టి
కొడుతున్నారని ఆగ్రహం
ఇచ్చేదే తక్కువ కూలీ, దానికి
సవాలక్ష నిబంధనాలా?
కూలీలతో అకౌంట్లు
తెరిపించాలనడం దారుణం
ఎర్రటెండలో ఎనిమిది గంటల
పని...
ఎట్టకేలకు కదిలిన ఉక్రెయిన్ ధాన్యం నౌక
కీవ్ : ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ఆహార ధాన్యాల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఆహార ధాన్యాల ఎగుమతుల పునః ప్రారంభానికి ఇటీవల కుదిరిన ఒప్పందం మేరకు మొదటి రవాణానౌక సోమవారం...
ఇమ్రోజ్ తొలి సంపాదకుడెవరు?
యథాతథ ఒప్పందం ప్రకారం హైదరాబాద్లో భారత ప్రభుత్వం ఏజెంట్గా నియమించబడిన వ్యక్తి కె.ఎం మున్షీ.
ఇతనికి బ్రిటీష్ ప్రతినిదితో సమాన హోదా ఉంటుంది.
కె.ఎం మున్షీ అధికార నివాసం గతంలో బ్రిటీష్ ప్రతినిధి నివాసం ఉన్న...
సింగపూర్ నుంచి రాజపక్స తిరిగొస్తారు
శ్రీలంక మంత్రి ఆశాభావం
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారీలో లేరని, ఆయన సింగపూర్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చే అవకాశం ఉందని క్యాబినెట్ ప్రతినిధి బందుల గుణవర్దెన మంగళవారం వెల్లడించారు. దేశ...