Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
వ్యాపారంలో వినియోగదారుడే కీలకం
వరల్డ్ మెట్రాలజీ డేలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఒక్కరి లాభం కోసం వేలాది మంది వినియోగదారులకు అన్యాయం చేసే వ్యాపారుల ఆలోచనలు సమాజానికి శ్రేయస్కరం...
దిల్సుఖ్నగర్ లో తనిష్క్ జ్యువెలరీ షోరూం ప్రారంభం
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ లో తనిష్క్ జ్యువెలరీ షోరూంను టైటాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సి.కె వెంకటరమన్ ప్రారంభించారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు, నాణ్యమైన సేవలను అందిస్తూ, విభిన్న రకాల బంగారు ఆభరణాలు అందుబాటులో ఉంచామని...
రూ. 1,000 దాటిన ఎల్ పిజి సిలిండర్ ధర!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నెలలో రెండోసారి దేశీయంగా ఎల్పిజి సిలిండర్పై గురువారం రూ.3.50 చొప్పున పెంచారు. దీంతో, ఇప్పుడు సిలిండర్ ధర రూ. 1,000 మార్క్ను...
నీతి ఆయోగ్ కోసం నేషనల్ డాటా-ఎనలిటిక్స్ ప్లాట్ఫామ్ అభివృద్ధి..
హైదరాబాద్: ఐటీ, కన్సల్టింగ్ సేవలలో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్ధ ఆబ్జెక్ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఓటీఎస్ఐ) ఇప్పుడు నీతిఆయోగ్ యొక్క ప్రతిష్టాత్మక నేషనల్ డాటా, ఎనలిటిక్స్ ప్లాట్ఫామ్ (ఎన్డీఏపీ)ను అభివృద్ధి...
తెలంగాణలో కరెంటు బిల్లు షాక్!
హైదరాబాద్: తెలంగాణలో కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. కరెంటు చార్జీలను 5శాతం మాత్రమే పెంచామని డిస్కమ్లు చెబుతుండగా... వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. 100 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించే వాడేవారికి...
పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ‘ఫ్రీ చాట్’..
భారతదేశపు ప్రముఖ మ్యాట్రిమోనీ ప్లాట్ఫారమ్, Jeevansathi.com భారతీయ వినియోగదారుల 'ఫ్రీ చాట్' ఫీచర్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కేటగిరీ-మొదటి ఫీచర్ లక్షలాది మంది భారతీయులు వారికి సరిపోలిన ప్రొఫైల్లతో వెంటనే కనెక్ట్ అయ్యేలా చేస్తుంది,...
75 డిజిటల్ బ్యాంకులను ప్రధాని మోడీ ఆగస్టు 15న ప్రారంభించనున్నారు
ఈ యూనిట్లు పూర్తిగా కాగిత రహితంగా ఉంటాయి, డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలుగా ఉపయోగించబడతాయి.
న్యూఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15న 75 జిల్లాల్లో 75 డిజిటల్...
గ్యాస్ సిలిండర్లలో నీరు నింపుతున్న నిందితుల అరెస్ట్
పోలీసుల అదుపులో ముగ్గురు డెలివరీ బాయ్స్
వివరాలు వెల్లడించిన డిసిపి రక్షితమూర్తి
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్లలో నీటిని నింపి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి...
’24×7′ కరెంటు తీగలు ఖాళీగా లేవు
కరెంటు తీగలు ఖాళీగా లేవు
బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కోతలరాయుళ్లే.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం
గుజరాత్లోనూ, ఎపి నుంచి యుపి వరకు చీకట్లే
బొగ్గు కొరత పీడిస్తున్నా.. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. అన్నింటినీ...
బంగినపల్లి మామిడి పళ్లు మీ ఇంటి వద్దకే…
మ్యాంగో ఎక్స్ప్రెస్ సేవలను ప్రారంభించిన టిఎస్ ఆర్టీసి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు, వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది. అందులో భాగంగా వినూత్న ప్రణాళికలతో ముందుకెళుతూ ప్రజల ఆదరణను చూరగొంటోంది....
‘రావణ’ దేశంలో 89, ‘రామ’ రాజ్యంలో 120!
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజెల్పై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా...
కేంద్రం తెలంగాణ గొంతు నొక్కుతుంది: మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: విద్యుత్ సరఫరా అంశంలో తెలంగాణ గొంతు నొక్కేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వ కుట్రలు పరాకాష్టకు చేరాయి అనడానికి తెలంగాణకు...
మెట్రో ఫేజ్2లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో సేవలు
రూ.5వేల కోట్లతో నిర్మాణానికి మెట్రో ప్రణాళికలు సిద్దం
అదనపు పెట్టుబడి కోసం ఈప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు....
ఎవరైనా ముందుకు రావొచ్చు ః మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి
పరేడ్గ్రౌండ్ మెట్రోస్టేషన్ వద్ద ఎలక్ట్రికల్ ఆటోలు ప్రారంభం
మన తెలంగాణ,సిటీబ్యూరో: మహానగరానికి మణిహారంగా...
29వ తేదీ నుంచి మే 01వ తేదీ వరకు క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో
ఈనెల 29వ తేదీ నుంచి మే 01వ తేదీ వరకు
క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో
మనతెలంగాణ/హైదరాబాద్: క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో ఈనెలాఖరులో మూడురోజుల పాటు నిర్వహించనున్నట్టు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణా రావు,...
ప్రపంచంలోనే మొదటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ కూ..
వినియోగదారులందరి కోసం స్వచ్ఛంద స్వీయ-ధృవీకరణను ప్రారంభించిన ప్రపంచంలోనే మొదటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్గా కూ అవతరించింది
యూజర్ ప్రొఫైల్లో ఆకుపచ్చ టిక్ రూపంలో వాలంటరీ స్వీయ-ధృవీకరణ అందించబడుతుంది
ఈ ఫీచర్ ప్రతి యూజర్ని ధృవీకరించడానికి మరియు...
ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ యాప్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఆరోగ్య సంరక్షణ విభాగంలోకి ప్రవేశించింది. ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ పేరిట యాప్ను ప్రారంభించింది. దీని ద్వారా దేశ వ్యాప్తం గా లక్షలాది మంది వినియోగదారులకు ఔషధాలు,...
ఎలక్ట్రిక్ ఎస్యువి కాన్సెప్ట్ను ప్రారంభించిన టాటా
న్యూఢిల్లీ : వచ్చే రెండు సంవత్సరాల్లో డ్రైవింగ్ శ్రేణి, టెక్నాలజీని పెంచేందుకు గాను దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యువి కాన్సెప్ట్ ‘కర్వ్’ను ప్రారంభించింది. బుధవారం నాడు ఎలక్ట్రిక్...
హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతి అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: హాష్ ఆయిల్ కేసులో కీలక నిందితుడు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీపతి హైదరాబాద్ నార్కోటిక్ నియంత్రణ విభాగం పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో హాష్...
జూన్ 1 నుంచి ఢిల్లీ వాసులకు ఈవిల ఉచిత ఛార్జింగ్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాన్ని కలిగి ఉన్న ఢిల్లీ వాసులు ఇప్పుడు ఓ శుభవార్త, జూన్ 1 నుండి వారు తమ విద్యుత్ వాహనాల(ఈవీ)ను మధ్యాహ్నం 12- 3 గంటల మధ్య దేశ రాజధాని...
అక్రమ దందాలకు నెలవు డార్క్వెబ్..!
నిఘాకు చిక్కకుండా..దర్జాగా మత్తుపదార్థాలు,
తదితరాలు క్రయ, విక్రయాల జోరు...!!
మన తెలంగాణ/హైదరాబాద్: టెక్నాలజీ నానాటికి విస్తృతమవుతోన్న వేళ.. ఈ టెక్నాలజీని కొందరు మంచికి వినియోగిస్తే ఇంకొందరు మాత్రం చెడుకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మత్తు పదార్థల అమ్మకాల...