Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ను అభినందించిన అమూల్ గర్ల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఆదివారం ముగిసింది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారిగా హార్దిక్ పాండ్యా సారథ్యంలో మైదానంలోకి దిగిన గుజరాత్ జట్టు...
సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం…
తెరపైకి మరో గ్యాంగ్స్టర్
చండీగఢ్ : ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో పంజాబ్లో మరోసారి ముఠా కక్షలు తెరపైకి వచ్చాయి. సిద్ధూ హత్య తన పనేనని గోల్డీబ్రార్ అనే గ్యాంగ్స్టర్...
బిజెపి రాజ్యసభ అభ్యర్థుల జాబితా
న్యూఢిల్లీ: సీనియర్ నేతలు, కేంద్ర మంత్రి, మాజీ మంత్రులకు బిజెపి అధిష్టానం షాక్ ఇచ్చింది. తాజాగా బిజెపి రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడదల చేసిన విషయం తెలిసిందే. 18 మంది అభ్యర్థులతో తొలి...
ఛాంపియన్ గుజరాత్
ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్పై
7వికెట్ల తేడాతో విజయం
ఆల్రౌండ్ ప్రతిభతో అరంగేట్రంలోనే
ఐపిఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న
జట్టు రాణించిన శుభ్మన్,
హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్
అహ్మదాబాద్: ఐపిఎల్ 15వ సీజన్ ఫైనల్లో...
కర్నాటకనుంచి నిర్మలా సీతారామన్, మహారాష్ట్రనుంచి పీయూష్ గోయల్
16 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
న్యూఢిల్లీ: రాజ్యసభ స్థానాలకు భారతీయ జనతా పార్టీ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. 8 రాష్ట్రాలనుంచి 16మందికి రాజ్యసభ సీట్లు కేటాయించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు...
ట్రోఫీ కొట్టెదెవరో?
ట్రోఫీ కొట్టెదెవరో?
ఆత్మవిశ్వాసంతో గుజరాత్, సమరోత్సాహంతో రాజస్థాన్
నేడు ఐపిఎల్ ఫైనల్ సమరం
అహ్మదాబాద్: దాదాపు రెండు నెలలుగా అభిమానులను కనువిందు చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తుది దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్...
ఫైనల్ బెర్త్ ఎవరిదో?
రాజస్థాన్తో బెంగళూరు ఢీ
నేడు క్వాలిఫయర్2 సమరం
అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్15 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరుకోగా మరో బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ...
వెళ్లే వారి కన్నా చేరే వారే ఎక్కువ: కాంగ్రెస్
కోచ్చి: మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తేలికగా తీసుకుంది. జాతీయ రాజకీయ క్షేత్రంలో తమ పార్టీకి అత్యధిక ఆదరణ ఉందని,...
ఫైనల్లో గుజరాత్ టైటాన్స్
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన క్వాలీఫైయర్-1 మ్యాచ్లో రాజస్థాన్ను చిత్తు చేసి ఫైనల్లో అడుగు పెట్టింది గుజరాత్ టైటాన్స్. శుభ్మన్ గిల్(35), మాథ్యువేడ్(35), కెప్టెన్ హార్ధిక్ పాండ్య(40 నాటౌట్), డెవిడ్ మిల్లర్(68...
ఫైనల్కు చేరేదెవరో?
గుజరాత్తో రాజస్థాన్ ఢీ
నేడు క్వాలిఫయర్1 సమరం
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్15 నాకౌట్ పోరుకు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరిగే క్వాలిఫయర్-1లో రాజస్థాన్ రాయల్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఇందులో గెలిచే...
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం
భారత వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్: ఎండలతో అట్టుడుకుతున్న పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండి) చల్లటి కబురు చెప్పింది. రానున్న...
పూర్నియాలో ట్రక్కు బోల్తా… 8 మంది కూలీలు మృతి
బీహార్: పూర్నియాలోని జలల్గఢ్ పోలీస్ స్టేషన్ ఏరియాలో సోమవారం పైపులతో కూడిన ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కూలీలందరూ...
కేంద్రం- రాష్ట్రాల వ్యాటు ఘాటు
పెట్రోడీజిల్ రేట్లపై ప్రకంపనలు
తగ్గించిన మహారాష్ట్ర , రాజస్థాన్, కేరళ
సమయం కావాలన్న కర్నాటక
కుదరదన్న తమిళనాడు
బకాయిలు చెల్లిస్తే వీలు : బెంగాల్
న్యూఢిల్లీ/ ముంబై : పెట్రోలు డీజిల్లపై వ్యాట్ను ఇప్పుడు...
గోధుమల ఎగుమతులపై నిషేధాజ్ఞల సడలింపు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నిషేధాజ్జల్లో కాస్త సడలింపునిచ్చింది. గోధుమల కన్సైన్మెంట్లను పరీక్ష కోసం, సిస్టమ్స్లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్కు మే 13న లేదా అంతకు ముందు అప్పగించినట్టయితే అటువంటి...
ఢిల్లీ-జైపూర్ హైవేపై రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
రేవారి: ఢిల్లీ-జైపూర్ హైవేపై ఔదీ గ్రామ సమీపంలో ఆగిఉన్న ట్రక్కును క్రూజర్ వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారని...
ఆర్థిక వ్యవస్థను బిజెపి ప్రభుత్వం నాశనం చేసింది: రాహుల్
జైపూర్: మాజీ యూపిఏ ప్రభుత్వం బలపరిచిన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ నాశనం చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ఆరోపించారు. రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాలో జరిగిన ర్యాలీలో...
జిఎస్టి పరిహారం కాలపరిమితి మరో మూడేళ్లు పొడిగించాలి
కాంగ్రెస్ డిమాండ్
ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం
ఉదయ్పూర్: రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మున్నెడూ లేనంతగా బలహీనపడిందని, దీనికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్...
గోధుమ ఎగుమతులపై నిషేధం
కేంద్రం తక్షణ చర్య
గోధుమ ఎగుమతులపై నిషేధం
దేశంలో ధరలు దించేందుకు నిర్ణయం
పరిమిత రీతిలో కొన్ని దేశాలకు సరఫరా
న్యూఢిల్లీ : దేశం నుంచి గోధుమల ఎగుమతిని తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్రం శనివారం తెలిపింది. దేశంలో గోధుమల...
కాంగ్రెస్కు సునీల్ జాఖఢ్ గుడ్బై
చండీగఢ్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ పదవులన్నిటి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తొలగించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిపిసిసి) మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖఢ్ శనివారం పార్టీకి...
కాంగ్రెస్కు బైబై చెప్పిన సునీల్ జాఖర్
న్యూఢిల్లీ: ఫేస్బుక్ లైవ్ పోస్ట్లో శనివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ - సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని 'మంచి వ్యక్తి' అని ప్రశంసించారు....