Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
వాయువ్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న వడగాడ్పులు !
జైపూర్: వాయువ్య భారత రాష్ట్రాల్లో మంగళవారం కూడా వడగాడ్పులు కొనసాగనున్నాయి. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. అక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉంది.
గుజ్జర్ ఉద్యమనేత కిరోరి భైస్లా మృతి
జైపూర్ : రాజస్థాన్లో ప్రాబల్యపు గుజ్జర్ల ఉద్యమానికి ఆద్యుడు అయిన కిరోరి సింగ్ బైస్లాగురువారం మృతి చెందారు. 84 సంవత్సరాల బైస్లా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రిటైర్డ్ కల్నల్ అయిన కిరోరిని...
ఆ రెండు రాష్ట్రాల్లోనూ జరిగాయి… బీర్భూమ్ ఘటనపై మమతాబెనర్జీ వ్యాఖ్య
గుజరాత్, రాజస్థాన్ల్లోనూ ఇలాంటివే జరిగాయి
బీర్భూమ్ ఘటనపై మమతాబెనర్జీ వ్యాఖ్య
కోల్కతా : బీర్భూమ్ జిల్లాలో జరిగిన సజీవ దహనం విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇలాంటి సంఘటనలు గుజరాత్, రాజస్థాన్లో కూడా...
గుట్కా రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: నిషేధిత గుట్కా రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన రూ.5,36,930 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం...
రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న వడగాల్పులు
రెండురోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు పెరగతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ వడగాల్పులు తెలంగాణ సహా పలు...
కాంగ్రెస్ పగ్గాలు సోనియాకే
సంస్థాగత ఎన్నికలు జరిగే కొనసాగింపు, కమిటీలో నిర్ణయం
రాహుల్ నాయకత్వానికి
మద్దతు అసమ్మతి గళంపై
అస్పష్టత 2024 ఎన్నికలపై
దృష్టి సారించాలని సంకల్పం
మన్మోహన్ దూరం
న్యూఢిల్లీ : సోనియా గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా...
పొగాకు వస్తువులు విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్
రూ.6,75,000 విలువైన వస్తువులు స్వాధీనం
హైదరాబాద్: నిషేధిత పొగాకు వస్తువులు విక్రయిస్తున్న నలుగురు నిందితులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.6,75,000 విలువైన వివిధ రకాల బ్రాండ్లకు...
హైదరాబాద్ టూ వరంగల్.. గంటలోగా జర్నీ పూర్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల పరిధిలో త్వరలోనే అందుబాటులోకి రానున్న రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టిఎస్) త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు...
ఉపాధి హామీకి బిజెపి ఉరి!
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎ)వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మందికి మేలు జరుగుతోందని నివేదికలు చెబుతున్నా గత తొమ్మిదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దాదాపు...
ప్రైవేట్ ఉద్యోగాల్లో 75శాతం రిజర్వేషన్కు బ్రేక్..
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించేలా హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్టు హర్యానా, పంజాబ్ ఉమ్మడి...
సమతామూర్తి స్ఫూర్తి సార్వజనీనం
ఫిబ్రవరి 2 నుంచి 14వరకు ముచ్చింతల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం
5వేల మంది రుత్విక్కులతో మహాక్రతువు
10కోట్ల అష్టాక్షరి మహామంత్ర పారాయణం
216 అడుగుల శ్రీమద్రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సమారోహం...
దేశంలో గాడిదల సంఖ్య 61 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ: దేశంలో 2012 నుంచి 2019 మధ్యలో గాడిదల సంఖ్య 61 శాతం తగ్గిపోయినట్లు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. గాడిదల ఉపయోగం తగ్గిపోవడం, వాటిని విదేశాలకు అక్రమంగా తరలించడం, వధించడం, గ్రాస...
సైబరాబాద్ పోలీసుల అదుపులో చైన్స్నాచర్
వరుసగా చైన్స్నాచింగ్ చేసిన నిందితుడు
రాజస్థాన్కు చెందిన ఇరానీ గ్యాంగ్ సభ్యుడు
అహ్మదాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు
మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులకు వాంటెడ్
హైదరాబాద్: ఒకే రోజు ఐదు చోట్ల చైన్స్నాచింగ్ చేసిన ఇరానీ గ్యాంగ్ యువకుడిని...
పోలీసులను వెంటాడుతున్న కరోనా
రాష్ట్రవ్యాప్తంగా 900 మంది... గ్రేటర్ పరిధిలో 72మంది పోలీసుల ఐసోలేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులను కరోనా వైరస్ వెంటాడుతోంది. రాష్ట్రంలో థార్డ్వేవ్లో దాదాపు 900మంది పోలీసులు...
సకల సంతోషాల సంక్రాంతి
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ. రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి...
4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. ఇప్పటివరకు మొత్తంగా 4,033 మంది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1216 ఒమిక్రాన్...
దేశంలో మళ్లీ కరోనా సునామీ
ఒక్క రోజే 90 వేలకు పైగా పాజిటివ్లు
తొమ్మిది రోజులోల్లనే 10 రెట్లు పెరిగిన కేసులు
2,630కి చేరిన ఒమిక్రాన్ బాధితులు
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10...
సన్నగిల్లుతున్న సమాఖ్య స్ఫూర్తి!
భారత రాజ్యాంగంలో మన దేశం ప్రస్తావన, రాష్ట్రాల సమాఖ్యగా ఉంటుంది. అందుకే మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థకు పెద్ద పీట వేసింది. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర -రాష్ట్ర సంబంధాలు దేశ పరిపాలనలో...
దేశంలో 1892 కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ దేశం లోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించడంతో ఒమిక్రాన్ మొత్తం కేసుల సంఖ్య 1892 కి చేరింది. ఇప్పటివరకు 766 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ...
భారత్లో థర్డ్ వేవ్ మొదలైనట్టే..
భారత్లో థర్డ్ వేవ్ మొదలైనట్టే
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోఢా
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా ప్రధాన నగరాల్లో బయటపడుతోన్న పాజిటివ్ కేసులను విశ్లేషిస్తే వాటిలో ఎక్కువగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్వే...