Saturday, May 18, 2024
Home Search

రాజస్థాన్‌ - search results

If you're not happy with the results, please do another search
murder

స్నేహితురాలు, ఆమె తల్లిని హత్య చేసిన బాయ్ ఫ్రెండ్

  ఢిల్లీ: స్నేహితురాలు మరోక వ్యక్తితో చనువుగా ఉంటుందని ఆమెతోపాటు తల్లిని కూడా బాయ్ ఫ్రెండ్ హత్య చేసిన సంఘటన తూర్పు ఢిల్లీలో వసుంధర ఎన్‌క్లేవ్‌లో జరిగింది. దీంతో బాయ్ ఫ్రెండ్‌ను రాజస్థాన్‌లోని జైపూర్‌లో...
Corona Virus

విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

  ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల్లో ఆరు లక్షల ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజ్యసభలో మాట్లాడారు. ఢిల్లీ,...

రాష్ట్రంలో కరోనా

  హైదరాబాద్‌లో బయటపడిన తొలి కేసు దుబాయ్‌లో 4రోజులు పనిచేసి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలో వ్యాధి లక్షణాలు, గాంధీ ఆసుపత్రిలోనూ, పుణేలోనూ జరిపిన టెస్టుల్లో పాజిటివ్ ఢిల్లీ, రాజస్థాన్‌లలో మరి రెండు కేసులు నమోదు బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా...
accident

నదిలో పడిన పెళ్లిబృందం బస్సు.. 24 మంది మృతి

జైపూర్: రాజస్థాన్‌లోని బుండి జిల్లా లఖేరీ ప్రాంతంలోని మేజ్ నదిలో పెళ్లిబృందంతో వెళుతున్న ఒక మినీ బస్సు పడి 24 మంది మరణించారు. బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. జైపూర్‌కు 250...
beating of Dalit in Rajasthan

దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...
Peacocks

విషపు ఆహారం తిని 29 నెమళ్లు మృతి

జైపూర్: రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా మిత్‌దియా గ్రామంలో 29 నెమళ్లు విషపు ఆహారం తిని చనిపోయాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మిత్ దియా గ్రామ శివారుల్లో 26 నెమళ్ల...
Rape

పదేళ్ల బాలికపై అత్యాచారం…. బతికి వుండగానే పూడ్చి పెట్టబోయాడు…

  జైపూర్: పదేళ్ల బాలికపై దాడి, అత్యాచారం చేసి బతికుండగానే పాతి పెట్టిన సంఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మూడో తరగతి చదువుతున్న బాలిక సోమవారం రాత్రి...

సంపాదకీయం:  ‘నరేగా’ నిధుల్లో కోత!

  సంపాదకీయం:  భూమిలేని గ్రామీణ వ్యవసాయ కార్మికులకు ఆత్మబంధువుగా ఆత్మాభిమాన పరిరక్షకురాలుగా నిరూపించుకుంటున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ నరేగా) ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపు 13 శాతం...

నోటిఫికేషన్ ఇవ్వండి

  ‘గ్రామ న్యాయాలయాల’పై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ‘గ్రామ న్యాయాలయాల’ ఏర్పాటుకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉన్న రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా ఆపని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ ప్రక్రియ వేగంగా...
Jagan

ఎపి శాసన మండలి రద్దుకు పార్లమెంట్‌లో అవరోధాలు?

న్యూఢిల్లీ: శాసనమండలిని రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించిన తీర్మానానికి పార్లమెంట్‌లో అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో శాసన మండలుల ఏర్పాటు...

హైదరాబాద్ 171 ఆలౌట్

  హైదరాబాద్: రంజీ సీజన్‌లో హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్‌తో సోమవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచుల్లో...
Sloth Bear Chases Away 2 Tigers

అడవి రాజులనే అదరగొట్టింది..

రాజస్థాన్‌లోని రణతంబోర్ పార్క్‌లో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అడవికి రారాజులైన రెండు పులులు ఓ ఎలుగబంటి బెదిరింపులకు తోకముడిచాయి. నిమిషన్నరం పాటు ఈ మూడు అటవీ క్రూరమృగాల నడుమ సాగిన సన్నివేశం ఇప్పుడు...
Sarpanch

అత్యధిక వయసు… అత్యల్ప వయసు గల సర్పంచులు వీరే

  జైపూర్: దేశంలో అత్యధిక వయస్కురాలు విద్యాదేవి, అత్యల్ప వయస్కురాలుగా అస్రుణీ ఖాన్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ ప్రాంతం చుల్‌హేరా గ్రామ పంచాయతీ నుంచి అస్రుణీ అనే యువతి 21...

పిహెచ్‌ఎల్ చైర్మన్‌గా జగన్ మోహన్ రావు

  హైదరాబాద్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పిహెచ్‌ఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా జగన్ మోహన్ రావును ఎంపిక చేశారు. జగన్ మోహన్ రావు భారత హ్యాండ్‌బాల్ సమాఖ్యకు అసోసియేట్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తాజాగా...

ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్‌కు.. 138 కేంద్రాలు

  హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మరమ్మతులు, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో...
Road accident

వ్యాన్-బస్సు ఢీ: 8 మంది మృతి

  జైపూర్: రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చురు జిల్లా పరశ్నేను వద్ద జాతీయ రహదారి 11పై వ్యాన్, బస్సు ఢీకొని ఎనిమిది...

సుమంత్ అద్భుత సెంచరీ

  పట్టు బిగించిన హైదరాబాద్ హైదరాబాద్: ఇక్కడి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మూడో రోజు హైదరాబాద్ ప్రత్యర్థిపై గట్టి పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేరళను 164...

Latest News