Tuesday, April 30, 2024
Home Search

రాజస్థాన్‌ - search results

If you're not happy with the results, please do another search
Irfan khan

ఇర్ఫాన్‌ఖాన్ (53) కన్నుమూత

  ముంబయి: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ (53) కన్నుమూశారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల వెల్లడించారు. ఇర్ఫాన్‌ఖాన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు...

ప్లాస్మాథెరపీ ప్రమాదకరం

  నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...
corona

80% కేసుల్లో లక్షణాలే లేవు!

  ముంబయి/జైపూర్: దేశమంతా కంటికి కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాడుతుంటే ఇప్పుడది కంటికే కాదు వైద్యులకు కూడా అంతుపట్టనిదిగా మారిపెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడేలా చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా బారిన పడిన...
rape

క్వారంటైన్ లో ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం….

  జైపూర్: క్వారంటైన్‌లో ఉన్న 40 ఏళ్ల మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్‌లోని సవాయి మదోపూర్ ప్రాంతం బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు...

కోటలో తెలు‘గోడు‘

  బిస్కెట్లు తిని బతుకుతున్నాం సార్... మమ్మల్ని తీసుకెళ్లండి రాజస్థాన్‌లోని కోట పట్టణంలో కోచింగ్ సెంటర్లలో మగ్గుతున్న మన విద్యార్థుల ఆక్రందన తెలుగు రాష్ట్రాల సిఎంలకు కన్నీటి విజ్ఞప్తులు హాస్టళ్లు మూసివేశారు... తిండి...
India

తనయుడి కోసం తల్లి… 2700 కిలో మీటర్లు ప్రయాణించి…

  తిరువనంతపురం: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తనయుడి కోసం ఓ తల్లి 2700 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన కేరళలోని కొట్టాయమ్ జిల్లాలో జరిగింది. శీలమ్మ వాసన్ కు అరుణ్ కుమార్...

కరోనా హాట్‌స్పాట్‌లో 170 జిల్లాలు

  హాట్‌స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్‌జోన్‌లో దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు 24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా...

మర్కజ్ పాయె.. దేవ్‌బంద్ వచ్చె!

  నిజాముద్దీన్ తరహాలో యుపిలోని ప్రార్థనా స్థలికి రాష్ట్రం నుంచి 100 మంది? వెళ్లి వచ్చిన నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నలుగురికి కరోనా మిగతా వారి ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు మనతెలంగాణ/హైదరాబాద్ :...

కరోనా ప్రతాపం

  ఒక్క రోజే దేశంలో 909 కొత్త కేసులు, 34 మరణాలు ముంబయి, ఢిల్లీలో భారీగా పెరిగిన మరణాలు తమిళనాడులో వెయ్యి దాటిన బాధితులు రాజస్థాన్‌లోనూ పెరుగుతున్న బాధితులు 11 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి అభివృద్ధి దశలో 40 వ్యాక్సిన్లు :...

30 దాకా కఠినంగా లాక్‌డౌన్

  ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేస్తాం 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆటోమేటిక్ ప్రమోషన్ వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలకు మినహాయింపు ఏప్రిల్ 15 వరకూ పంట పొలాలకు నీళ్లు విచిత్ర, విపత్కర సంక్షోభాన్ని అధిగమించడానికి సహకరించండి క్యూఈ విధానంలో...

లాక్‌డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు

  పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ 24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...

ఆగని కరోనా తీవ్రత

  దేశంలో 24 గంటల్లో 508 కొత్త కేసులు 4,789కు చేరిన బాధితుల సంఖ్య మృతులు 124మంది కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...
Corona

కరోనా రోగులు 724.. మృతులు 17

  న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి....

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...

ఉరివేసుకుని సిఆర్‌పిఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య..

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యక్తిగత కారణాలతో సిఆర్‌పిఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని గాయత్రి హిల్స్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని గాయత్రిహిల్స్‌కు చెందిన భవానీశంకర్(30) సిఆర్‌పిఎఫ్ ఎస్ఐగా రాజస్థాన్‌లో పనిచేస్తున్నాడు. ఆరు...
Garland

వివాహేతర సంబంధం.. గుండు కొట్టించి.. చెప్పుల దండ మెడలో వేసి.. ఊరేగింపు

  జైపూర్:  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి చేసి.. గుండు కొట్టించి... సగం మీసాలు తీసేసి.. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించిన సంఘటన రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్రాంతం రాజ్‌సమంద్...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...

ఆ రోజు నేను ఢిల్లీలో లేను

 రాజస్థాన్‌లో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు  నిర్భయ దోషి ముఖేష్ తాజా పిటిషన్, కొట్టివేసిన ఢిల్లీ కోర్టు  క్షమాభిక్ష కోరుతూ రెండోసారి అక్షయ్ పిటిషన్  దోషులకు సమీపిస్తున్న ఉరిశిక్ష అమలు తేదీ న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు...

సెల్‌ఫోన్ దొంగతనం చేశాడని దళిత వృద్ధుడిని కొట్టి చంపారు….

  జైపూర్: సెల్‌ఫోన్ దొంగతనం చేశాడని దళిత వృద్ధుడిని(75) అగ్ర కులస్థులు కొట్టడంతో అతడు చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటన రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి...
sachin pilot

గాంధీలైనా ఆపి ఉండాల్సింది

  సింధియా రాజీనామాపై కాంగ్రెస్‌లో అంతర్గత చర్చ న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...

Latest News