Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
విషం తాగి ఒకే కుటుంబంలో 11 మంది మృతి
జైపూర్: రాజస్థాన్ లో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కుటుంబంలోని 12 మంది ఒకేసారి విషం తాగారు. వీరిలో 11 మంది మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని చికిత్స...
39 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
24 గంటల్లో 857 మంది మృతి
కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశంలో...
కాంగ్రెస్ అంతర్గత విభేదాలు
కాంగ్రెస్ పార్టీకేమైంది? ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం వరుసగా ఘోర వైఫల్యాలను దేశానికి చవిచూపిస్తున్నా, వాటిని మరిపిస్తూ దేశ భక్తి, మత పిచ్చి మిశ్రమాన్ని మెజారిటీ ప్రజలకు తాపించి భారతీయ...
రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం
జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా...
హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తాం: సిఎస్
ఐపిఎల్ తరహాలో కరోనా సమాచారమివ్వండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని న్యూస్ ఏజెన్సీ ద్వారా ప్రజలకు అందించాలని మంగళవారం హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఈక్రమంలో రాష్ట్రంలో కరోనా పరీక్షలు,...
నేడు రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ ఆందోళన
హైదరాబాద్ : రాజస్థాన్లో ప్రజల చేత ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు చేస్తోందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. బిజెపి అనుసరిస్తున్న వైఖరిని ఉత్తమ్ ఖండించారు. ఎఐసిసి ఆదేశాల మేరకు...
విద్యార్థినిపై టీచర్ల అత్యాచారం…..
జైపూర్: స్కూల్ టీచర్లు విద్యార్థిని (13)పై పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత సంవత్సరం ఓ విద్యార్థినిపై పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర...
అవసరమైతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తా..
న్యూఢిల్లీ: రాజస్థాన్లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. బలపరీక్ష నిరూపణకు వీలు కల్పించడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ఎంఎల్ఎలతో రాజ్భవన్ బయట శుక్రవారం ధర్నా నిర్వహించిన...
రాజస్థాన్ సిఎం సోదరుడిపై ఇడి నజర్
వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు
దేశంలోని 13 చోట్ల
ఎరువుల కుంభకోణం కేసులో దర్యాప్తు
మోడీది ‘రెయిడ్ రాజ్ ’ పాలన : కాంగ్రెస్ నేత సూర్జేవాలా
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసెయిన్...
కాంగ్రెస్ రెబెల్స్కు గుణపాఠం
సచిన్ పైలట్ కొద్ది మంది మద్దతుదారులైన ఎంఎల్ఎలతో హర్యానాలోని ఒక హోటల్లో బైటాయింపు జరిపి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని పక్షంలో బిజెపితో చేతులు కలిపి ఆ పదవి దక్కించుకొంటాననే బలమైన సందేశం...
బిజెపిలో చేరడం లేదు: సచిన్ పైలట్
న్యూఢిల్లీ: తాను బిజెపిలో చేరడం లేదని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ బుధవారం ప్రకటించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తాను బిజెపిలో చేరుతున్నట్లు రాజస్థాన్లోని కొందరు నాయకులు వదంతులు పుట్టిస్తున్నారని ఆయన స్పష్టం...
ఎవరిది పైచేయి?
డిప్యూటీ సిఎం, పిసిసి చీఫ్ పదవులనుంచి తొలగింపు
ఆయన వర్గీయులకూ పదవులనుంచి ఉద్వాసన
ప్రకటించిన కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా
గవర్నర్ను కలిసిన గెహ్లోట్
రెండో రోజూ సిఎల్పికి డుమ్మాకొట్టిన సచిన్ పైలట్
జైపూర్: రాజస్థాన్లో రాజకీయాలు మంగళవారం మరింత రసవత్తరంగా...
7 ఏళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం….
జైపూర్: టెంపులో ఏడేళ్ల బాలికపై మద్యం మత్తులో కన్న తండ్రి అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోవర్ధన్ విలాస్లో 36 ఏళ్ల వ్యక్తి...
సంపాదకీయం: రాజస్థాన్ రాజకీయం!
అడ్డంగా తినమరిగిన వారికి అందుకు తాము అనుసరిస్తున్న విధానం మంచిదా, చెడ్డదా అనే విచక్షణ ఉండదు. రుచికి అలవాటు పడిన తర్వాత పాప భీతి, ప్రజాస్వామ్య నీతిభయం బొత్తిగా కలగవు. కేంద్రంలో తనకున్న...
రాజీ’స్థాన్’?
రాజస్థాన్లో రాజకీయ వేడి
రిసార్టులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గెహ్లోత్కు సిఎల్పి మద్దతు
రెబెల్స్పై వేటుకు తీర్మానం
సచిన్తో రాజీకి బేరాలు
మంత్రివర్గ విస్తరణ పావులు?
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్థాన్లో కాంగ్రెస్ చిచ్చుఇప్పుడు రిసార్టుల స్థాయికి చేరుకుంది....
సచిన్ సంక్షోభం
8 నుంచి 20 మంది ఎంఎల్ఎలతో కొత్త కుంపటి
ఎస్ఒజి విచారణతో పైలట్ కినుక
గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబావుటా.. గురుగ్రామ్లోని ఓ హోటల్లో మద్దతుదారులతో బస
ఇది బిజెపి కుట్ర: కాంగ్రెస్ ఆరోపణ
కొట్టిపారేసిన కమలనాథులు, అది కాంగ్రెస్...
సకాల వర్షాలు
ఇప్పటికనేక సంవత్సరాలుగా మండుటెండల మే నెల ముగియగానే తొలకరి పలకరింపు జాడలేక రెండో వేసవిని చవిచూస్తూ వచ్చిన చేదు అనుభవాన్ని మరిపింప చేస్తూ ఈ నెల జూన్ 1వ తేదీనే ఆగ్నేయ రుతు...
కూతురిపై అత్యాచారం…. తండ్రి ఆత్మహత్య
జైపూర్: రాజస్థాన్లోని అల్వార్ జిల్లా రామ్గఢ్ ప్రాంతంలో ఓ అమ్మాయిపై అత్యాచారం చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తరువాత బాధితురాలి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు...
రెండు వారాలు ముందే దేశమంతా విస్తరించిన రుతుపవనాలు : ఐఎండి
న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనాకన్నా రెండు వారాల ముందే యావత్ దేశాన్ని తాకాయని భారత వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు 45 రోజుల...
భార్యను కాటువేసిన పామును చంపి….
జైపూర్: భార్యను కరిచిన పామును చంపి అనంతరం పాము కళేబరాన్ని ఆస్పత్రి తీసుకొచ్చిన సంఘటన రాజస్థాన్లో ఉదయ్ పూర్ జిల్లాలోని గోగుండా ప్రాంతంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... ఉండిథాల్ గ్రామానికి...