Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
ఒమిక్రాన్ @ 215
కొత్తగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో 4 కేసులు
వార్రూమ్లు యాక్టివేట్ చేయండి
అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూలు
జనసమూహాల నియంత్రణ
ప్రజారవాణాపై ఆంక్షలు
డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ 3రెట్లు అధికంగా వ్యాప్తి
రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ...
దేశంలో 145 కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : తాజాగా గుజరాత్లో ఇద్దరికి ఒమిక్రాన్ సోకడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145 కు చేరింది. బ్రిటన్ నుంచి ఆదివారం గుజరాత్కు వచ్చిన 45 ఏళ్ల వ్యక్తితోపాటు బాలుడిలో...
20 నెలల కనిష్ఠానికి క్రియాశీలక కేసులు
న్యూఢిల్లీ : మనదేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య ఆదివారం కొంతమేర తగ్గింది. గత 24 గంటల్లో 7,081కొత్త కేసులు వెలుగు చూడగా, 264 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు...
కత్రినా, విక్కీల రిసెప్షన్కు బాలీవుడ్ ప్రముఖులు..
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఇటీవల రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ జంట రిసెప్షన్ను ఈనెల 20న నిర్వహించనున్నట్టు తెలిసింది. బాలీవుడ్ సెలెబ్రిలందరినీ...
11 రాష్ట్రాల్లో 100కు పైగా ఒమిక్రాన్ కేసులు
అనవసర ప్రయాణాలు వద్దని కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: యావత్ ప్రపంచాన్ని కలవరపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోను శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు పాకగా, మొత్తం 101 కేసులు నమోదైనట్లు...
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ
ఇతర రాష్ట్రాలతో పోల్చితే
ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా సంస్థలకు నష్టాలు
200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఏటా రూ.1,253 కోట్ల సబ్సిడీ, వ్యవసాయ తదితర సబ్సిడీలకు రూ.10,000 కోట్లు, బిజెపి, కాంగ్రెస్,...
అమేథిలో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ‘జన్ జాగరణ్ అభియాన్’లో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పాత నియోజకవర్గం అయిన అమేథిలో డిసెంబర్ 18న పాదయాత్ర చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ...
32కు చేరిన ఒమిక్రాన్ కేసులు
స్వల్ప లక్షణాలే, ఆందోళన ఏమీలేదు
జాగ్రత్తలు పాటించాల్సిందే: కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో ఒమిక్రాన్ కేసులు 25 నమోదయ్యాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రకటన తర్వాత మహారాష్ట్రలో మరో...
రాజస్థాన్ పాఠశాలలో బాలికలపై గ్యాంగ్రేప్
రాజస్థాన్ పాఠశాలలో బాలికలపై
గ్యాంగ్రేప్, 15మంది టీచర్లపై పోక్సో కేసు
జైపూర్: రాజస్థాన్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలికలపై ఉపాధ్యాయులే సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది. అల్వార్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ...
మద్యం ప్రియుల్లో అరుణాచల్ టాప్
తెలంగాణకు రెండోస్థానం, మూడోస్థానంలో సిక్కిం, చివరి స్థానంలో నిలిచిన లక్షద్వీప్
జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ సర్వేలో వెల్లడి
హైదరాబాద్ : జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో మద్యపానానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన...
కాంగ్రెస్ పై మమత శివతాండవం
గత మేలో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ స్థానంలో...
రోడ్లు కత్రినా కైఫ్ చెక్కిల్లలా నున్నగా ఉన్నాయి!: రాజస్థాన్ మంత్రి వీడియో వైరల్
ఉదయ్పుర్వతి(రాజస్థాన్): తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా కైఫ్ చెక్కిల్లలా నున్నగా ఉన్నాయని రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుఢా అన్న వీడియో తీవ్ర విమర్శలకు గురైంది. అది ఇప్పుడు వైరల్గా మారింది. రాజస్థాన్లో ఇటీవల...
ఓం బిర్లాకు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. పార్లమెంటరీ సాంప్రదాయాల పరిరక్షణలో ఓం బిర్లా విశేష కృషి చేస్తున్నారని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు....
రాజస్థాన్ క్యాబినెట్ పునర్వవస్థీకరణ
15 మంత్రుల పదవీ ప్రమాణం
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది: గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న రాజ్భవన్లో ఆదివారం మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరిగింది. మొత్తం 15 మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వారిలో 12 మంది...
ఈ రద్దు రైతుల పట్ల గౌరవంతోనేనా!
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా ఆందోళన చేస్తున్న రైతులను బిజెపి నాయకులు ‘జాతి వ్యతిరేక శక్తులు’గా అభివర్ణించాయి. ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయించినట్టు శుక్రవారం ప్రధాని...
ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్ధుల మొగ్గు
యుపిలో అత్యధికంగా 13.2 శాతం, ఆంధ్రలో 8.4శాతం, తెలంగాణలో 3.7 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో గత కొంతకాలంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు తాజా...
తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు అదనపు రుణ సదుపాయం
అర్హత సాధించలేకపోయిన ఆంధ్రప్రదేశ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎంకు అదనంగా రూ. 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర...
నటి కత్రినా కైఫ్ పెళ్లి???
ముంబయి: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ పెళ్లి చేసుకోనున్నారని చాలా రోజులుగా గుసగుసలయితే వినిపించాయి. కానీ నిజమెంతో అబద్ధమెంతోగానీ ఆ మాట కాస్త ఆచరణ రూపం దాల్చేలాగానే ఉంది....
పలు రాష్ట్రాల్లోనూ తగ్గిన పెట్రో ధరలు
పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించిన 22 బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దొరకని ఊరట
న్యూఢిల్లీ: దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు...
జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు
హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...