Home Search
ఎన్నికల కమీషన్ - search results
If you're not happy with the results, please do another search
బైనరీ సిస్టంపై… చర్యలు శూన్యం
హైదరాబాద్: గత ఎన్నికల్లో పాతబస్తీకి కేంద్రంగా బైనరీ సిస్టం ఓట్లు దందా నడిచింది. కొందరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులు నకిలీ ఓట్లను జాబితాలో నమోదు చేశారు. ఇలా నమోదు చేసిన ఓట్లను...
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: బండి
హైదరాబాద్: బిజెపి అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని బిజెపి ఎంపి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బండి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్కు దమ్ముంటే బిసిని సిఎం చేయాలని...
ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య పోటీ: కెటిఆర్
ఆమనగల్లు : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో కడకు తెలంగాణ ప్రజలే విజయం సాధిస్తారని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి...
ఏమైపోయిందిరో.. నా తెలంగాణ..
ఎక్స్ వేదికగా కిషన్రెడ్డి పోస్టు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఏమైపోయిందిరో.. నా తెలంగాణ.. అంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పోస్టు చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రాజెక్టులు...
కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడేందుకు సిద్దమయ్యారు: ఎంఎల్ సి కవిత
నిజామాబాద్ : ఈసారి ఎన్నికలు తెలంగాణ ద్రోహులు.. తెలంగాణ ప్రేమికుల మధ్య జరుగుతున్నావని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సకల జనులు అంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణ గురించి...
రాజకీయ పార్టీలకు రైతు సంఘాల డిమాండ్..
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో సమగ్ర వ్యవసాయ ప్రణాళికను పొందుపరచాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నదని ఆవేదన...
కెసిఆర్ పై పోటీ అంటే…పోశమ్మ గుడి ముందు పొట్టెలును కట్టేశినట్టే
గెలుపు మాట అటుంచితే ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావు
మన తెలంగాణ/ కామారెడ్డి ప్రతినిధి: సిఎం కెసిఆర్పై పో టీ అంటే పోశమ్మ గుడి ముందు పోట్టేలును కట్టేసినట్టేనని కెసిఆర్పై పోటీ చేసిన వారికి...
కెసిఆర్ రాకతో కామారెడ్డి కి కలిసొచ్చింది: కెటిఆర్
కామారెడ్డి : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్న సాధారణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో కామారెడ్డికి కలిసొచ్చిందని దీంతో అందరి దృష్టి కామారెడ్డి పైనే ఉందని, ప్రజలు ఇచ్చే...
వ్యవసాయరంగంలో డా. స్వామినాధన్ సిఫార్సులు సజీవం
రైతుల ఆదాయం రెట్టింపుతోనే నిజమైన నివాళి
మద్దతు ధరలకు చట్టం అమలు చేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆయన పరిశోధనలు వ్యవసాయరంగానికి దిక్సూచిగా నిలిచాయి.. దేశ ఆర్ధిక ప్రగతికి బాటలు వేశాయి. కోట్లాదిమంది ప్రజలకు ఆహారభద్రత కల్పించాయి. హరిత...
బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం గల బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటు...
స్టేషన్ ఘన్పూర్ టికెట్పై సర్వత్రా ఆసక్తి..
జఫర్గడ్ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్ధి ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డా తాటికొండ రాజయ్య కు...
కొత్తసాగు విధానం ప్రకటించాలి
ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నాగిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అనువైన కొత్త సాగు విధానం ప్రకటించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. ఆదివారం...
ఉద్యమిస్తేనే ఉషోదయం..
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పేరుకు మాత్రమే పార్టీ అని, భారతదేశ పరివర్తనే దీని అసలు లక్ష్యమని, యావత్ భారతదేశం పరివర్తన చెందాల్సిన అవసరముందని, భారతదేశం ఎందుకు పరివర్తనం చెందాల్సిన అవసరముందో మీకు సులభంగా అర్థమయ్యేలా...
అధికారం అడ్డుపెట్టుకుని నేతల భూ కబ్జాలు
అక్రమార్కులకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపు
హైదరాబాద్ : రాష్ట్రంలో కొంతమంది నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు,ఇసుక అక్రమ రవాణ,కాంట్రాక్టుల్లో కమీషన్లకు పాల్పడుతున్న నేతలను...
సమాజ సేవలో వీరశైవ సమాజం ముందుండాలి
ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
తాండూరు: సమాజ సేవలో వీరశైవ సమాజం ముందుండాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని వీరశైవ సమాజ్ పంక్షన్ హాల్లో...
మధ్యప్రదేశ్ సిఎంపై పోస్టర్లు..
భోపాల్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోస్టల్ వార్ ప్రారంభమైంది. అయితే బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ వెలువరించిన పోస్టర్లపై డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్ పే...
రాజకీయ లబ్ధి కోసమే మంత్రిపై అసత్య ఆరోపణలు
మెండోరా : రాజకీయ లబ్ధి కోసమే మంత్రి ప్రశాంత్రెడ్డి పై కాంగ్రెస్, బిజెపి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో...
మద్దతు ధరల పేరిట మోసం
ఖరీఫ్ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు తోడ్పడుతా యని ఆర్థిక వేత్తలు స్పందించారు. ఎన్నికల సంవత్సరంలో ధరలు పెరగకుండా, తద్వారా బిజెపికి జనం దూరం కాకుం డా...
2024కు గుదిబండ కానున్నాడా!
నేడు దేశంలో ఎన్నికలను ఎదుర్కోవడంలో అసామాన్యమైన సాధన సంపత్తులను సమీకరించుకొని, ప్రచారం జరపడంతో పాటు వ్యవస్థలను అనుకూలంగా మలచు కోవడంలో బిజెపికి సాటిరాగల రాజకీయ పక్షం గాని, కూటమి గాని లేదని అందరూ...
303 పైచిలుకు ఎంపి స్థానాలు మావే : డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 303 పై చిలుకు స్థానాల్లో బిజెపి విజయం సాధిస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో...