Home Search
జితేందర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
14 కమిటీలను ప్రకటించిన బిజెపి
మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా వివేక్ వెంకటస్వామి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న ఎన్నికలే లక్ష్యంగా 14 కమిటీలను బిజెపి ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు చైర్మన్, కన్వీనర్లను నియమించింది. ఎన్నికల మేనిఫెస్టో,...
డైనమిక్ పాత్రలో…
బాహుబలి, ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాలతో ప్రేక్షకులకి సుపరిచితులైన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నారు. తాజాగా అతను హీరోగా చేస్తున్న విభిన్న కథా చిత్రం జితేందర్ రెడ్డి. తాజాగా విడుదల చేసిన...
కళలు, సంస్కృతి, నైపుణ్యాలకు తెలంగాణ నిలయం
పాలమూరు బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్నగర్ బ్యూరో : వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం...
మహబూబ్ నగర్ కు ప్రధాని నరేంద్ర మోడీ..
మహబూబ్ నగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంద్ర కుమార్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డిలు ప్రధాని...
పోటెత్తిన ఆశావహులు
బిజెపి టికెట్ కోసం చివరిరోజు 2,781మంది దరఖాస్తు
119 నియోజకవర్గాలకు 6,003 అప్లికేషన్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు భారతీయ జనతా పార్టీ టికెట్ల కోసం భారీగా...
టికెట్ వేటలో… బడానేతలు
పోటీపై మౌనం
క్రిందిస్థాయి నేతలు పోటాపోటీగా దరఖాస్తులు
కమలం టికెట్ కోసం జోరుగా దరఖాస్తులు
నేడు దరఖాస్తులకు చివరిరోజు
మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనసభకు పోటి చేయడానికి కమలదళంలో పోటాపోటిగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది....
షాద్నగర్ బిజెపిలో చతుర్ముఖ పోటీ
ఎమెల్యే టికెట్పై ఆశావహుల ఆపసోపాలు, అధిష్ఠాన వర్గాల మల్లగుల్లాలు
సేవా కార్యక్రమాలతో జనాల్లో పాలమూరు, మరో అవకాశం అంటూ శ్రీవర్థన్రెడ్డి
ఈటల మద్దతుతో అందె బాబయ్య, తనయుడు మిథున్రెడ్డికోసం తండ్రి జితేందర్రెడ్డి యత్నాలు
షాద్నగర్...
అరెస్టులు అప్రజాస్వామికం : బిజెపి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా బిజెపి పోరాటం కొనసాగుతుందని, సెప్టెంబరు 7వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల...
తెలంగాణ, ఎపిలో 10 మంది పోలీసులకు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్ మెడల్స్
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 140 మంది పోలీసులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్స్ సాధించిన...
దళిత, గిరిజన స్థానాలే లక్ష్యం : బిజెపి
హైదరాబాద్ : రాష్ట్ర శాసససభలో షెడ్యూల్ తెగలు,కులాలకు కేటాయించిన రిజర్వ్ నియోజకవర్గాలపై బిజెపి ప్రత్యేక దృష్టి సారించింది. అధికారంలోకి రావాలంటే ఈ నియోజకవర్గాల్లో సింహభాగం గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. శుక్రవారం బిజెపి...
నేడు అన్ని జిల్లాల్లో ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ ప్రారంభం
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఎరువుల దుకాణాలను.. రైతులకు అన్నిరకాల సహాయాన్ని, సూచనలను అందించే ‘వన్ స్టాప్ మోడల్ ఫర్టిలైజర్ షాపులు’గా.. మారుస్తూ ‘ప్రధానమంత్రి కృషి సమృద్ధి కేంద్రాల’ పేరుతో ప్రజలకు...
మన్నెంపల్లిని అందంగా తీర్చిదిద్దుతాం
తిమ్మాపూర్: దాదాపు అరకోటి రూపాయలతో మండలంలోని మన్నెంపల్లి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దనున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవారం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో సర్పంచ్ మేడి అంజయ్య,...
నర్సంపేటలో తన్నుకున్నారు..
నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై సొంత పార్టీ నాయకులు గురువారం దాడి చేశారు. పార్టీ ఇంచార్జీ, మాజీ ఎంపి జితేందర్ రెడ్డితో వాగ్వాదానికి దిగి ఫర్నిచర్ను ధ్వంసం...
నల్ల బ్యాడ్జీలతో ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన
హైదరాబాద్ ః తమ ను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్ కళాశాల ముందు సోమవారం కాంట్రాక్టు అసిస్టెంట్...
మోడీకి బంధువు రాహుల్ గాంధీ: నామా
హైదరాబాద్: బిఆర్ఎస్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని ఎంపి నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. రాహుల్ గాంధీకి నామా రీకౌంటర్ ఇచ్చారు. బిజెపిపై పోరాటంలో బిఆర్ఎస్ వెనకడుగు వేయదన్నారు....
కాళేశ్వరంలో లక్ష కోట్ల స్కామ్: పొంగులేటి
హైదరాబాద్: ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ విజయవంతం అయ్యిందని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనగర్జన సభతో బిఆర్ఎస్ వెన్నులో వణుకు పుడుతోందని విమర్శించారు. జనగర్జన సభను ఫెయిల్ చేయడానికి...
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ బ్లాక్ అయ్యింది
టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్
హైదరాబాద్: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ బ్లాక్ -అయ్యిందని, ఆయనేమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఆరోపించారు. ఆయన శుక్రవారం...
పేదల సంక్షేమానికి కెసిఆర్ నిరంతర కృషి
ఆత్మకూర్ : పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల...
కమలంలో తిరుగుబాట్లు..
హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపిలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. గత ఏడాది నుంచి తెలంగాణలో బలం పుంజుకుందని ఆశల్లో ఉన్న కమలం పార్టీకి కర్నాటక ఎన్నికల తరువాత...
బిజెపిలో అడుగడుగునా అన్యాయం: రఘనందన్రావు
హైదరాబాద్ ః బీజేపీలో తనకు అడుగడుగునా అన్యాయం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. తనను రాష్ట్ర కమిటీతో పాటు కేంద్ర కమిటీ కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ...