Home Search
జితేందర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తెగిపడిన కరెంట్ వైర్…. 6 బర్రెలు మృతి
రోడ్డుపై వెళ్తున్న పశువులపై తెగిపడ్డ విద్యుత్ వైర్లు
6 బర్రెలు మృతి
సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
లైన్మెన్ రవి సస్పెన్షన్
మనతెలంగాణ/ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లిలో గురువారం ఉదయం...
ట్రిపుల్ టితో అదుపులో కరోనా
తెలంగాణ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది : కేంద్ర కేబినెట్ కార్యదర్శితో వీడియోకాన్ఫరెన్స్లో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్
త్వరలో టీకా : రాజీవ్ గౌబా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాక్సిన్...
దుబ్బాక ఎంఎల్ఎగా రఘునందన్ రావు ప్రమాణం
హైదరాబాద్: దుబ్బాక ఎంఎల్ఎగా రఘునందన్రావు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్,...
రాష్ట్రవ్యాప్తంగా 209 ఉత్తమ పోలీసులకు డిజిపి ప్రశంసలు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 209 మంది ఫంక్షనల్ వర్టికల్ పోలీస్ అధికారులకు మంగళవారం నాడు డిజిపి డాక్టర్ మహేందర్రెడ్డి ప్రశంస పత్రాలను బహుకరించారు. నగరంలోని డిజిపి కార్యాలయం నుంచి...
కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించనున్న కెటిఆర్
హైదరాబాద్: సేఫ్ అండ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యాధునికంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, హోంమంత్రి మహమూద్...
కీరవాణి స్వరపరచిన పాటను ఆవిష్కరించిన డిజిపి
మనతెలంగాణ/హైదరాబాద్ : గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించిన, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్ అనే పాటను డిజిపి ఎం. మహేందర్ రెడ్డి...
‘క్యూ’లీలు
సొంతూళ్లు వెళ్లడానికి నాంపల్లి స్టేషన్
వద్ద వరుస కట్టిన వలస కార్మికులు
40 రైళ్లలో స్వస్థలాలకు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటి వరకు 88 ప్రతేక రైళ్లలో 1.22లక్షల మందిని వారి స్వరాష్ట్రాలకు తరలించాం
- చీఫ్...
ఆటో మొబైల్ షాపులు షురూ
లాక్డౌన్ యథాతథం
ఎసిలు అమ్మే దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్లో కరోనా యాక్టివ్ కేసులు ఎల్బి నగర్, మలక్పేట, చార్మినార్, కార్వాన్లకే పరిమితం
కోలుకుంటున్న వారే ఎక్కువ
వైరస్పై అంతగా భయపడవలసిన పని...
రోజూ 40 రైళ్లు
నేటి నుంచి వలస కూలీల తరలింపునకు వారంపాటు ప్రత్యేక ఏర్పాట్లు
హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల ప్రాంతాల నుంచి రైళ్లు : సిఎం కెసిఆర్ ్రప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో...
తాలు పేరుతో మోసం.. సెల్టవర్ ఎక్కిన రైతులు
మనతెలంగాణ/ఇల్లంతకుంట : ఆరుగాలం కష్టించి పండించిన వరిధాన్యాన్ని అమ్ముకుందామంటే తాలు పేరుతో రైస్ మిల్లర్లు మోసం చేస్తున్నారని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో రైతులు సెల్ టవర్...
రాష్ట్ర పోలీసు శాఖ పనితీరు భేష్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్ సందర్భంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు, వస్తువుల పంపిణీ, కం టైన్మెంట్ ప్రాంతాల్లో కట్టడి, కరోనా ఆస్పత్రులు, ఐసొలేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు, మెడికల్ సిబ్బంది భద్రత,...
బైటికొస్తే ప్రూఫ్ తప్పనిసరి
ఇయ్యాల్టి నుంచి లాక్డౌన్ ఇంకా కఠినం
పాస్లపై పునఃసమీక్ష జరుపుతాం
వివిధ రంగాల ఉద్యోగులకు ప్రత్యేక రంగుల్లో పాసుల జారీకి ప్రతిపాదిస్తున్నాం
ఇప్పటికే 1.20లక్షల వాహనాలు సీజ్
జిహెచ్ఎంసిలోని ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండాలి
ఇంటి...
లాక్డౌన్ ఉల్లంఘిస్తే ఊరుకోం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
రథసారథి ఎంపికపై మల్లగుల్లాలు
రంగంలోకి దిగిన అధిష్ఠానం దూతలు
సన్నాహక సమావేశాల నిర్వహణ
ప్రజాబలం గల నేత ఎవరనే దానిపైనే ప్రధాన ఆరా..!
మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణాదిన బలపడాలన్న బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. నేటి...
అహర్నిశలు శ్రమిస్తున్నారు
పోలీసు ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం
అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు
రాష్ట్ర హోం మంత్రి మహుమూద్ ఆలీ
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల శాంతిభద్రతల, మానప్రాణాల రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర...
సిఎం కెసిఆర్కు హరితహారతులిచ్చి మొక్కలు తీర్చుకున్న రాష్ట్రం
వాడవాడలా ఘనంగా జన్మదిన ఉత్సవాలు
విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా పాల్గొన్న అరుదైన సందర్భం
పొలాల్లో వేడుకలు జరుపుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రైతులు పొలం గట్ల...
జనసాగరం నడుమ సారలమ్మ ఆగమనం
భక్తులతో కిటకిటలాడిన ఐదు కిలోమీటర్ల పొడవు జంపన్న వాగు, మొదటి రోజు మధ్యాహ్నానికే
గద్దెలను సందర్శించుకున్న 50లక్షల మంది, వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు
మేడారం చుట్టూ 20కిలోమీటర్ల మేర భక్తుల...
మహిళా పోలీసుల కోసం మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ సదుపాయం
హైదరాబాద్ ః మహిళా పోలీసుల సౌకర్యార్థం దేశంలోనే మొట్టమొదటి సారిగా మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ వాహనాల సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నగరంలోని డిజిపి...
నేడే పుర బ్యాలట్ ఫైట్
ఉదయం 7గం. నుంచి మున్సిపోలింగ్
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మొత్తం ఓటర్లు 53,50,255 మంది
మున్సిపాలిటీలలో 2647 వార్డులు, కార్పొరేషన్లలో 382 వార్డుల్లో, జిహెచ్ఎంసి పరిధిలోని దబీర్పురా డివిజన్లో పోలింగ్
మున్సిపాలిటీల్లో 6188, కార్పొరేషన్లలో 1773...
సకల సౌకర్యాలు
మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
భక్తులకు ఇబ్బందిలేకుండా చూడాలి : అధికారులకు సిఎస్ ఆదేశాలు
హైదరాబాద్ : వచ్చే నెలలో మేడారంలో జరిగే సమ్మక్క, సారాలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు...