Home Search
పేలుళ్లు - search results
If you're not happy with the results, please do another search
సిఎం, డిప్యూటీ సిఎంలకు బాంబు బెదిరింపు మెయిల్
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్లను లక్షంగా చేసుకుని ప్రభుత్వానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలవరం రేపుతోంది. 2.5 మిలియన్ డాలర్లు చెల్లించకపోతే అనేక చోట్ల...
1993 రైలు బాంబు పేలుళ్ల కేసు.. ఉగ్రవాది తుండా నిర్దోషి
న్యూఢిల్లీ : లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ లోని ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 1993 లో దేశంలో జరిగిన వరుసరైలు బాంబు పేలుళ్ల కేసులో ఈ తీర్పు...
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది సజీవదహనం
లక్నో: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కౌశాంబిలో జరిగింది. కోఖ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ పట్టణంలో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు...
ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్న కాంగ్రెస్
హైదరాబాద్ : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో...
పోలింగ్ వేళ పాక్లో మళ్లీ ఉగ్రదాడి… నలుగురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. బాంబులు విసిరి, కాల్పులకు పాల్పడడంతో నలుగురు పోలీస్లు ప్రాణాలు కోల్పోయారు....
పాకిస్తాన్లో నేడు ఎన్నికలు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పాకిస్తానీలు గురువారం వోటు వేయనున్నారు. ఎన్నికలకు ముందు ఘోరమైన విస్ఫోటాలతో సహా హింసాత్మక సంఘటనల పరంపర, నగదు కొరతతో అల్లలాడుతున్న దేశంలో పాకిస్తాన్ ఎన్నికల...
పాకిస్థాన్లో జంట పేలుళ్లలో 26 మంది మృతి
ఇస్లామాబాద్: ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం పాకిస్థాన్లో జంట పేలుళ్లు సంభవించి 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల కార్యాలయాల వద్ద ఈ పేలుళ్లు సంభవించాయని...
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
11మంది దుర్మరణం
వంద మందికిపైగా గాయాలు
మధ్యప్రదేశ్లో ఘటన
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
భోపాల్: మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లా బైరాగఢ్ గ్రామం లో మంగళవారం ఒక బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 11...
క్షిపణి దాడి లో 25 మంది మృతి
కీవ్ : రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లోని డొనెట్స్ శివారు మార్కెట్పై ఆదివారం ఉదయం జరిగిన క్షిపణి దాడిలో 25 మంది మృతి చెందారని స్థానిక అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో టెక్స్టిల్ష్చిక్...
ఇరాన్పై పాక్ ప్రతీకార దాడులు
టెహ్రాన్ ః సమీపంలోని పొరుగు దేశం ఇరాన్పై పాకిస్థాన్ బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్లోని టెర్రరిస్టు స్థావరాలపై అత్యంత నిర్థిష్ట కీలక సైనిక దాడులను నిర్వహించింది. ఈ...
భగ్గుమన్న ఎర్ర సముద్రం
వాషింగ్టన్/లండన్: గత కొన్ని నెలలుగా ఎర్రసముద్రం ప్రాంతంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరస దాడులు చేస్తున్న విష యం తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్కు చెందిన నౌకలు, ఆక్రమిత పాలస్తీనా వైపు వెళుతున్న...
భగ్గుమన్న ఎర్రసముద్రం
లండన్: గత కొన్ని నెలలుగా ఎర్రసముద్రం ప్రాంతంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్కు చెందిన నౌకలు, ఆక్రమిత పాలస్తీనా వైపు వెళుతున్న నౌకలను...
ఫరీదాబాద్ థర్మాకోల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం…
ఫరీదాబాద్ : ఫరీదాబాద్ సెక్టార్ 24 ప్రాంతంలోని బహుళ అంతస్తుల థర్మాకోల్ ఫ్యాక్టరీలో ఆదివారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక మహిళతో సహా ముగ్గురు గాయాలపాలయ్యారు. నరేంద్ర పాలిమర్ ప్రైవేట్...
ముంబయిలో హై అలర్ట్
పేలుళ్లకు కాలర్ బెదరింపులు
కొత్త సంవత్సర వేడుకలకు ముందు హెచ్చరిక
ముంబయి : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ముంబయి నగరంలో పెక్కు చోట్ల బాంబు దాడులు జరగగలనవి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బెదరించిన...
మళ్లీ అణు పరీక్షలకు సిద్ధమవుతున్న చైనా!
న్యూఢిల్లీ: చైనా మరోసారి అణు పరీక్షలకు సిద్ధమవుతోందా? అమెరికా ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్లో వివరంగా ప్రచురించిన కథనాన్ని బట్టి చూస్తే అది నిజమేనని ధ్రువపడుతోంది. వాయువ్య చైనాలోని మారుమూల జింజియాన్ అటానమస్...
ఆ దేశాలకు శ్రీలంక ఉచిత టూరిస్ట్ వీసాలు
కొలంబో : పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి వీలుగా భారత్తోపాటు ఆరు దేశాలకు శ్రీలంక టూరిస్ట్ వీసాలు ఉచితంగా మంజూరు చేయడానికి నిర్ణయించింది. ముఖ్యంగా భారత్ నుంచి...
అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తాం
సామాజిక న్యాయం మాతోనే సాధ్యం
బిజెపి రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మాకే పట్టం ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ
మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో/మహబూబాబాద్:...
పాక్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి..
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని మియన్వాలీలో గల వైమానిక స్థావరంపై సాయుధులైన తొమ్మిది మంది ఉగ్రవాదులు శనివారం తెల్లవారు జామున దాడి చేశారు. సైన్యం వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపి...
కేరళ పేలుళ్లపై వ్యాఖ్యలు .. కేంద్రమంత్రిపై కేసు నమోదు
న్యూఢిల్లీ : ప్రశాంతంగా ఉండే కేరళలో ఆదివారం చోటు చేసుకున్న పేలుళ్లు ఉలిక్కిపాటుకు గురి చేశాయి. ఈ ఘటనను ఉద్దేశించి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ‘వివిధ...
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై కేరళలో ఎఫ్ఐఆర్
కోచ్చి: వివిధ మతాల మధ్య విద్వేషాన్ని పెంపొందించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.
కోచ్చిలో ఇటీవల జరిగిన పేలుళ్లు, మలప్పురం జిల్లాలో ఒక...