Monday, May 6, 2024
Home Search

మావో - search results

If you're not happy with the results, please do another search

బీజాపూర్ లో ఎన్ కౌంటర్…. మావోయిస్టు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బందెపరా అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఎకె 47...

నలుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్

వాజేడు: మావోయిస్టులకు సహకరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వాజేడు, వెంకటాపురం మండలాల సిఐ బండారు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం......

జార్ఖండ్‌లో మావోయిస్టుల దుశ్చర్య: నాలుగు వాహనాలు దగ్ధం

లతేహర్: జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో మేడె భారీ వాహనాలను, ఒక కారును దగ్ధం చేసిన మావోయిస్టులు ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ఉద్యోగులపై దాడి చేశారు. చంద్వాలోని చట్టి నద వంతెన సమీపంలో...

ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు నూగూరు వెంకటాపురం, వాజేడు మండలాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బండారు రవి ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ నిషేధిత...
Maoist Central Committee member Sanjay Deepak Rao arrested

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్‌ రావు అరెస్టు

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్‌రావు అరెస్టయ్యారు. హైదరాబాద్‌లో పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ దీపక్‌రావు అరెస్ట్‌కు సంబంధించిన వి వరాలను డిజిపి అంజనీ...
Maoist killed jawan in Chattishgarh

జవాన్ కిడ్నాప్… హత్య చేసిన మావోలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దువాలేపార గ్రామంలో జవాన్ హత్యకు గురయ్యాడు. బుధరామ్ అనే జవాన్‌ను మావోయిస్టులు హత్య చేశారు. రాఖీ పండుగ సందర్భంగా తన సొంతూరుకు వెళ్తుండగా బుధరామ్ ను...

జార్ఖండ్ బొగ్గు గనిలో మావోయిస్టుల దుశ్చర్య

రాంచి: జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో సోమవారం ఉదయం డివిసి బొగ్గు గనులకు చెందిన వెయింగ్ బ్రిడ్జిని తగలబెట్టిన మావోయిస్టులు ఐదుగురు భద్రతా గార్డులను చితకబాదారు. రాంచికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న లతేహర్ పోలీసు...

మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి మృతిపై అనుమానాలు

మంథని: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి పట్ల వచ్చిన వార్తలపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. చనిపోయింది రాజిరెడ్డి కాదని,...

మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి కన్నుమూత

మంథని/మంథని రూరల్: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, అలియాస్ సాయన్న, అలియాస్ మీసాలన్న, అలియాస్ అలోక్, అలియాస్ దేశ్ పాండే అలియాస్ గోపన్న అనారోగ్యంతో మృతి చెందాడు. మండలంలోని ఎగ్లాస్‌పూర్...
Maoist top leader Raji Reddy passed away

మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

హైదరాబాద్: మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి(70) అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి దండకారణ్యంలో మరణించారు. ఆయన మృతి చెందిన వీడియోను సోషల్ మీడియా ద్వారా మావోయిస్టులు విడుదల...
Chhattisgarh Bijapur

మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భం జిల్లాలో సోమవారం రాత్రి మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో రాష్ట్ర పోలీసు శాఖలోని జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి...

జార్ఖండ్‌లో మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భం జిల్లాలో సోమవారం రాత్రి మావోయిస్టులతో జరిగిన కార్పుల పోరులో రాష్ట్ర పోలీసు శాఖలోని జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఒక సీనియర్ పోలీసు...

ఇద్దరు మావోయిస్టులు హతం..

మేదినీనగర్ (ఝార్ఖండ్ ): ఝార్ఖండ్ పాలము జిల్లాలో నిషేధిత ఝార్ఖండ్ జనముక్తి పరిషద్ కి చెందిన రెండు గ్రూపుల మధ్య తలెత్తిన అంతర్గత పోరులో కాల్పులకు ఇద్దరు హతమయ్యారని పోలీస్‌లు శనివారం వెల్లడించారు....

నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్

భద్రాచలం: నలుగురు మావోయిస్టు పార్టీ కొరియర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పేలుడు పదార్థ్ధాలతో పాటు రూ.20లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా. వినీత్ తెలిపారు....
Gaddar's death upset: Maoist party

గద్దర్ మృతి కలచివేసింది : మావోయిస్టు పార్టీ

హైదరాబాద్ : ప్రజా యుద్దనౌక గద్దర్ మృతి తీవ్రంగా కలిచివేసిందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అనారోగ్యం తో గద్దర్ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ సోమవారం మీడియాకు ప్రకటనను...
Maoist leader RK wife Shirisha

మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే భార్య శిరీష అరెస్టు

మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే భార్య శిరీష అరెస్టు అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ మనతెలంగాణ, సిటిబ్యూరో: మావోయిస్టు అగ్రనేత ఆర్‌కె భార్య శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ ఓ ప్రకటన...
Maoist leader RK wife Sirisha arrested

మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే భార్య శిరీష అరెస్ట్

హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆర్‌కె భార్య శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్‌ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. గుంటూరులో ఉంటున్న శిరీష అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స...

ఎన్ఐఎ అదుపులో దివంగత మావోయిస్టు భార్య ఆర్కే శిరీష

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను శుక్రవారం ఎపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూర పాడుకు పోలీసులు మఫ్టీలో వచ్చారు. పోలీసులు, ప్రత్యేక బలగాలు...
NIA arrested Maoist leader RK's wife Sirisha

మావోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష ను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఎ

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో శిరీష తన నివాసంలో ఉండగా ఎన్‌ఐఏ అధికారులు...

ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్

బీజపూర్ : ఛత్తీస్‌గఢ్ బీజపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేసి వారి నుంచి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతాబలగాలు పుసనూర్ గ్రామం వద్ద...

Latest News