Home Search
ముగ్గురు పోలీసులు - search results
If you're not happy with the results, please do another search
ఐఐటి క్యాంపస్లో విద్యార్థినిపై ముగ్గురు యువకుల లైంగికదాడి
వారణాసి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బనారస్ హిందూ యూనివర్సిటీ(ఐఐటి-బిహెచ్యు)కు చెందిన ఒక విద్యార్థినిని బలవంతంగా ముద్దు పెట్టుకున్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను వివస్త్రను చేసి వీడియోను షూట్ చేశారు. యూనివర్సిటీ...
రైలు ఢీకొని ముగ్గురు దివ్యాంగ బాలలు మృతి
చెన్నై: నగర శివార్లలోని ఉరపక్కం సమీపంలో లోకల్ రైలు ఢీకొని దివ్యాంగులైన ముగ్గురు పిల్లలు మరణించారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఘోర ఘటన మంగళవారం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
11,...
మంజీరా నదిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: ముగ్గురు మృతి
సదాశివపేట : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. మంజీరా నదిలోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను గోపాల్(30), రమణ(45),...
ఎసిబి కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు
సిటిబ్యూరోః డబ్బులు ఇవ్వాలని పబ్ యజమానిని వేధించిన కేసులో ఎసిబి అధికారులు బంజారాహిల్స్ ఇన్స్స్పెక్టర్, ఎస్సై, హోంగార్డు పై ఎసిబి అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ఇన్స్స్పెక్టర్ నరేందర్, ఎస్సై...
ముగ్గురు అక్కచెల్లెళ్లు.. ట్రంకుపెట్టెలో శవాలై
చండీగఢ్ : వలస కూలీల కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు శవాలుగా ఓ ట్రంకుపెట్టెలో ఉండగా కనుగొన్నారు. 4 ఏండ్ల కంచన్, 7 ఏండ్ల శక్తి, 9 ఏండ్ల అమృతలు ప్రాణాలు కోల్పోయిన...
పల్నాడులో ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం
అమరావతి: ఎపిలోని పల్నాడులో ఘోర ప్రమాదం జరిగింది. వినుకొండ పసుపులేరు బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం వేగంగా దసూకొచ్చిన ఓ లారీ, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు...
ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి తండ్రి ఆత్మహత్య
తిరువనంతపురం: ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి అనంతరం కనతండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని పాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామాపురంలో జోమెన్(40) అనే వ్యక్తి...
కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి… ముగ్గురు మహిళలపై గ్యాంగ్ రేప్?
ఛండీగఢ్: నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి అనంతరం ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం చేసినట్టు ఆరోపణలు రావడంతో పాటు అదే గ్రామంలో మరో ఇంట్లో దంపతులపై దాడి...
విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి..
అమరావతి: కాకినాడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జగ్గంపేట మండలంలోని రాజపూడిలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. పామాయిల్ తోటలో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయారు....
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు ఆదిలాబాద్ వాసులు మృతి
ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి దగ్గర లోయలో కారు పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి...
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
సిద్దిపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామ శివారు రాజీవ్ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ వాహనం అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు...
హోంగార్డు కుటుంబానికి రాచకొండ పోలీసులు ఆర్థిక సహాయం
మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవల నగరంలో బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన హోంగార్డు కుటుంబానికి రాచకొండ పోలీసులు ఆర్థికం సహాయం అందించారు. మల్కాజిగిరి ఏసిపి సబ్ డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్ల అధికారులు,...
బండ్లగూడలో తీవ్ర విషాదం.. అనాథలైన ముగ్గురు పిల్లలు
హైదరాబాద్: ఇంట్లో నీటి పంపు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైన దంపతులు మృతి చెందిన విషాద సంఘన బండ్లగూడలో శనివారం చోటుచేసుకుంది. మృతులు తన్వీర్ (36), అతని భార్య షకీరా బేగం గుర్తించారు....
మైనర్ బాలికను బెదిరించిన ముగ్గురు అరెస్టు..
కరీంనగర్ : హన్మకొండకి చెందిన మైనర్ విద్యార్థిని (16)ను ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు గురి చేసి అమ్మాయిని ట్రాప్ చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు...
బెంగళూరులో చిక్కిన ముగ్గురు శ్రీలంక క్రిమినల్స్
బెంగళూరు: శ్రీలంకలో దాదాపు 12 హత్యలతో సంబంధమున్న ముగ్గురు శ్రీలంక జాతీయులను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సిసిబి) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ఫిషింగ్ బోట్ ద్వారా భారత్లోకి అక్రమంగా చొరబడిన ఈ...
కాలిఫోర్నియాలో కాల్పులు: ముగ్గురు మృతి
న్యూయార్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆరెంజ్ కౌంటీలోని బైకర్స్ బార్ వద్ద మాజీ పోలీస్ అధికారి జరపడంతో ఐదుగురు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు అక్కడికి...
ఉధమ్పూర్లో లోయలో పడిన టిప్పర్: ముగ్గురు మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని ఉధమ్పూర్ జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. దూడూ ప్రాంతంలో ఓ టిప్పర్ లోయలో పడడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒక వ్యక్తి లారీ కింద ఇరుక్కుపోవడంతో...
మహిళపై థర్డ్ డిగ్రీ…. ఇద్దరు పోలీసులు సస్పెండ్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్బినగర్ చౌరస్తాలో సాధారణ ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులను కలుగజేసిన ముగ్గురు మహిళలను 16వ తేదీ తెల్లవారుజామున ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ కు పెట్రోలింగ్ పోలీసులు తీసుకెళ్లారు. వారిపై ఐపిసి...
ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ మండలంలోని బూరుపూడి వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి కాలవలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయింది....
ఇంటి గోడ కూలి ముగ్గురు మృతి
నాగారం : ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల...