Home Search
ఘోర ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు అదుప్పతప్పి బ్రిడ్జి నుంచి రైల్వే ట్రాక్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో...
పటాన్ చెరులో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దురు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియన ఓ వాహనం, కారును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం తెల్లవారజామున మండంలోని కర్థనూరులో ఈ ప్రమాదం...
ఘోర రైలు ప్రమాదం..
విజయనగరం : ఆంధ్రప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్టణం నుంచి రాయ్గఢ్కు వెళ్లే ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లాలో ఆగి ఉన్నప్పుడు పలాస్ ఎక్స్ప్రెస్ వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు...
ఎపిలో ఘోర రైలు ప్రమాదం..
అమరావతి: విజయనగరంలోని కంటకానిపల్లి జంక్షన్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ ఫెయిల్ కావడంతో రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృతి...
మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై ఘోర ప్రమాదం: 12మంది మృతి
ముంబయి: మహారాష్ట్రలోని సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఔరంగాబాద్ జిల్లా వైజాపూర్ సమీపంలో ఎక్స్ప్రెస్ వేపై వేగంగా దూసుకువచ్చిన టెంపో ట్రావెలర్ మినీ బస్సు...
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న లారీ చెంగం వద్ద కారును ఢీ కొట్టింది....
ఇందల్వాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ : రోడ్డు ప్రమాదం చూడడానికి బస్సులోంచి కిందికి దిగిన ప్రయాణీకుల మీదకి వెనుక నుంచి ఒక వాహనం దూసుకువచ్చిన ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదాకార ఘటన నిజామాబాద్...
ఇందల్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా యూపీకి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. 44వ నంబరు జాతీయ...
బిహార్లో ఘోర రైలు ప్రమాదం..
బక్సర్ : బిహార్ లోని బక్సర్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామాఖ్య నార్త్ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో...
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది వలసవాదులు మృతి
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ మెక్సికోలోని చియాపస్ లో జాతీయ రహదారిపై నిన్న(ఆదివారం) ఓ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మంది వలసవాదులు ప్రాణాలు కోల్పోయారు. మరో 25మందికి...
పల్నాడులో ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం
అమరావతి: ఎపిలోని పల్నాడులో ఘోర ప్రమాదం జరిగింది. వినుకొండ పసుపులేరు బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం వేగంగా దసూకొచ్చిన ఓ లారీ, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు...
పెళ్లి వేడుకలో ఘోర అగ్నిప్రమాదం.. వధూవరులతో పాటు 100మందికి పైగా మృతి
ఇరాక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇరాక్ - అల్-హమదనియాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పెళ్లి వేడుకల్లో మంటలు అలుముకుని వేగంగా వ్యాపించడంతో వధూవరులతో పాటు...
నాసిక్-ముంబై హైవేపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి
మహారాష్ట్ర: నాసిక్-ముంబై మార్గంలో ఇగత్పురి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకు బారికేడ్లను బద్దలుకొట్టి నేరుగా ముందున్న ట్రాక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మోటార్సైకిల్పై వెళ్తున్న...
సౌదీలో ఘోర అగ్నిప్రమాదం…
హైదరాబాద్ : సౌదీ అరేబియాలో తాజాగా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. వీరిలో తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిల్వార్ పూర్ మండలానికి చెందిన 39యేళ్ల మహమ్మద్...
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
అమరావతి: ఎపిలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కేవిపల్లి మండలం మఠంపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహనం, లారీ రెండు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ...
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న పాల వ్యాన్ ను అంబులెన్స్ ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జిల్లాలోని తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి వద్ద...
కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.
హైదరాబాద్: భద్రాద్రి కోత్తగూడెం లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగూడెం పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం..
జైపూర్ : రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. మృతులు గుజరాత్కు చెందిన వారు. గుజరాత్ నుంచి బస్సులో ప్రయాణికులు...
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది దుర్మరణం
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భరత్ పూర్ జిల్లాలోని హంత్రా సమీపంలోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును వేంగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
సిద్దిపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామ శివారు రాజీవ్ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన క్వాలిస్ వాహనం అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు...