Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి తీరుతాం
మన తెలంగాణ/ హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో అమెరికాలో రేవంత్ రెడ్డి చే సిన వ్యాఖ్యలు తెలంగాణలో భగ్గుమన్నాయి. రైతులకు 8 గంటల ఉచిత విద్యుత్తు సరిపోతుందని, 24 గంటల ఉచిత...
ఆరేళ్లలో బిజెపికి రూ.10,122 కోట్ల విరాళాలు
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలోని పలు జాతీయ పార్టీల కంటే గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో బిజెపికి మూడు రెట్లు అధికంగా విరాళాలు వచ్చాయి. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ నివేదిక...
అర్థాంతరంగా ముగిసిన రేవంత్రెడ్డి అమెరికా పర్యటన
మన తెలంగాణ/హైదరాబాద్: తానా సభలకు హాజరయ్యేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన టిపిసిసి చీప్ రేవంత్రెడ్డి అర్థాంతరంగా తన పర్యటన ముగించిన స్వరాష్ట్రానికి బయలు దేరారు. నిజానికి ఈనెల 15 వరకు అమెరికా పర్యటలోనే...
జగిత్యాల పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి
జగిత్యాల: జగిత్యాల పట్టణంలో మౌళిక వసతులు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృషి సారించినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. మన వార్డు... మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బుధవారం...
రైతు వ్యతిరేక ద్రోహి రేవంత్ రెడ్డి
ధర్మపురి: అధికార దాహంతో బ్లాక్ మెయిలర్ అయినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులపై కక్షకట్టి రైతుద్రోహిగా తేలిపోయాడని పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగానికి మూడు గంటల...
24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్
యాదాద్రి భువనగిరి:24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో...
దేశ చరిత్రను మార్చేందుకు బిఆర్ఎస్ ఆవిర్భావం
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల: తెలంగాణ రాష్ట్ర సం క్షేమ పథకాలను అభివృద్ది కార్యక్రమాలను దేశంలోని ప్రతి రాష్ట్రంలో అమలు చేసి ప్రపంచ దేశానికి భారతదేశం దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్...
టిఆర్నగర్ అభివృద్ధికి ప్రత్యేక కృషి
జగిత్యాల: నిరుపేద వర్గాలు ఎక్కువగా ఉన్న జగిత్యాల పట్టణ టిఆర్నగర్ అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. టిఆర్నగర్లో రూ.55 లక్షలతో చేపట్టిన సిసి రోడ్లు, మురికి...
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
జహీరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలంలోని దనసిరి గ్రామ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి...
అభివృద్ధితోనే బీఆర్ఎస్ బలోపేతం
పెద్దపల్లి: పట్టణాల గ్రామాల అభివృద్ధితోనే బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అయ్యిందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన...
రైతే రాజు నినాదాన్ని సార్థకత చేసింది కెసిఆర్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర అవిర్భావం అనంతరం అనేక సంక్షేమ పథకాలను రైతే రాజు అనే నినాదాన్ని సార్థకత చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే నని కరీంనగర్ నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్...
రేవంత్రెడ్డిపై ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఫైర్
నల్లగొండ : తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రై తులకు ఉచితంగా 24గంటలు ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో యన్ఆర్ఐ మీట్ అండ్ గ్రీట్లో టీపిసిసి చీఫ్...
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
కంటోన్మెంట్ : రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.రేవంత్రెడ్డి రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఉదయం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని...
బెంగాల్ స్థానిక విజయం టిఎంసిదే
కోల్కతా : హింసాకాండ, పలువురు మరణంతో అట్టుడికిన పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దిశలో ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ఇప్పటివరకూ ఎన్నికల సంఘం...
తెలంగాణలో సెటిలర్స్పై క్రాంగ్రెస్ ఫోకస్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన సెటిలర్స్ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది....
ఉచితాలు వద్దంటున్న రేవంత్కి రైతులే తగిన బుద్ది చెప్పాలి
నల్లగొండ: వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పిసిసి ఛీప్ రేవంతర్రెడ్డి వ్యాఖ్యలపై నిరసనగా రైతులు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు ఆయన...
24 గంటల విద్యుత్ సిఎం కెసిఆర్కే సాధ్యం
రఘునాథపాలెం : 24 గంటల విద్యుత్ ముఖ్యమంత్రి కెసిఆర్కే సాధ్యం అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు...
ఈవిఎం, వివిప్యాట్ గోదాం వద్ద పటిష్ట నిఘా కొనసాగించాలి
భద్రాద్రి కొత్తగూడెం : వివిప్యాట్ గోదాం వద్ద పటిష్ట నిఘా కొనసాగించాలని జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు. బుధవారం కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలోని వివిపాట్, ఈవియం, గోదాంను తనిఖీ చేశారు.అనంతరం గోదాం...
రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ ర్యాలీ, దిష్టిబొమ్మ దహనం
బోనకల్ : రాష్ట్రంలో చిన్న రైతులకు మూడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలకు నిరసనగా బోనకల్ మండల కేంద్రంలో ఖమ్మం జడ్పీచైర్మన్ కమలరాజు...
హనుమంతరావుకు ఘన సత్కారం
మహబూబాబాద్ : మానుకోటకు బుధవారం విచ్చేసిన మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు....