Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
9 ఏళ్ల పాలనలో 4 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత బీఆర్ఎస్దే
సుల్తానాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం కోసం రైతన్నలకు 24 గంటల విద్యుత్ను అందించి మూడు పంటలు పండించాలన్న సంకల్పమే బీఆర్ఎస్ లక్షమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుద్దాల...
అభివృద్ధితో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
పెద్దపల్లి: నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పలువురు నాయకులు, యువత బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాల్వశ్రీరాంపూర్ మండలం...
రాహుల్ గాంధీ పిటిషన్పై జులై 21న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ : మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై జులై 21న విచారణ...
బిఆర్ఎస్లో చేరికలు
మద్నూర్: మండలంలోని ఆవల్గాం గ్రామానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ వార్డు మెంబర్లు, కార్యకర్తలు, యువకులు మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో బిఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ...
మోడీ-ఇండియా కూటమి మధ్యే పోటీ: రాహుల్ గాంధీ
బెంగళూరు: బిజెపి భావజలంపైనే తమ పోరాటం ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం బిజెపి చేస్తోందని, కొద్దిమంది చేతుల్లోకి దేశం పోతుందని దుయ్యబట్టారు. బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల...
కెసిఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటుంది
ఎమ్మెల్యే క్రాంతికిరణ్
జోగిపేట: సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటుందని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం అందోల్ మండలంలోని నేరెడిగుంట గ్రామానికి...
పారిశుద్ధ కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్
సిద్దిపేట: దేశంలో ఎక్కడ లేని విధంగా పారిశుద్ద కార్మికుల వేతనాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవా రం మంత్రి క్యాంపు...
కెసిఆర్ నాయకత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్
అచ్చంపేట :సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పులిజాల గ్రామంలో కాంగ్రెస్కి...
ప్రతిపక్ష కూటమికి ఇండియా(INDIA)గా నామకరణం?
బెంగళూరు: ప్రతిపక్ష కూటమికి ఇండియా(ఇండియన్, నేషనల్, డెమోక్రటిక్, ఇన్క్లూసివ్, అలయన్స్) అని పేరు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశంలో ఈ విషయమై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం....
రేవంత్ చరిత్ర హీనుడు: శ్రవణ్
హైదరాబాద్: సిఎం కెసిఆర్ పాలనలో అన్ని వర్గాలు గౌరవంగా బతుకుతున్నాయని బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. కెసిఆర్ పాలన చూసి కాంగ్రెస్ పెద్దలు నేర్చుకోవాలన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి రేవంత్...
ఏ సమావేశానికీ ఆహ్వానం రాలేదు: కుమారస్వామి
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ సారథ్యంలోని జనతా దళ్(సెక్యులర్)కు బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం నుంచి కాని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న ఎన్డిఎ సమావేశం నుంచి ఎటువంటి...
కాపీ కొడుతూ దొరకడంతో భవనం పైనుంచి దూకిన బిటెక్ విద్యార్థి
బెంగళూరు: పరీక్ష హాలులో కాపీకొడుతూ దొరకడంతో బిటెక్ విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం మంగళూరులోని హోశాకరెహళ్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఆదిత్య...
బెంగళూరులో రెండో రోజు విపక్షపార్టీల సమావేశం ప్రారంభం..
బెంగళూరు: కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్నాటకలో రెండో రోజు విపక్షపార్టీల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విపక్ష పార్టీల నేతలు ప్రధానంగా 6 అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న యుపిఎ...
ఊమెన్ చాందీ భౌతికకాయానికి సోనియా, రాహుల్ నివాళి..
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ భౌతికకాయానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నివాళులర్పించారు. మంగళవారం ఉదయం బెంగళూరులోని ఊమెన్ చాందీ...
దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాల ఏకైక అజెండా: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాల ఏకైక అజెండా అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.నిన్న బెంగళూరులో జరిగిన ఉమ్మడి విపక్షాల భేటీపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. అండమాన్ నికోబార్ దీవులలోని...
విపక్ష కూటమి INDIA vs NDA
హైదరాబాద్: విపక్ష కూటమికి ఐఎన్డిఐఎ పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఐఎన్డిఐఎ పేరుపై విపక్ష నేతల ఏకాభిప్రాయం చేసుకోనున్నారు. మరికాసేపట్లో పేరును విపక్ష నేతలు ప్రకటించనున్నారు. విపక్షాల కూటమికి ఇండియా పేరును కాంగ్రెస్...
కేరళ మాజీ సిఎం ఊమెన్ చాందీ కన్నుమూత
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ(80)కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని బెర్లిన్స్ చారిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...
మూడు గంటల మంటలు
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ చుట్ట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చా లన్న పిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై బిఆర్ఎస్, కాంగ్రె స్ నడుమ మాటల యుద్ధంతో పాటు నిరసనలు...
రాజకీయాలు
ఆయా రాజకీయ పార్టీల వారీగా చూస్తే నేరచరిత ఎక్కువగా ఉన్న శాసన సభ్యులలో ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వారు అగ్రభాగాన నిలవడం గమనార్హం. అనునిత్యం ప్రజాస్వామ్య ప్రవచనాలు వల్లించే...
జాతీయ రాజకీయ వేడి
ఢిల్లీ ఆర్డినెన్స్ను పార్లమెంటులో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి దానికి మధ్య ఇంత వరకు కొనసాగిన అఖాతం పూడిపోయింది. బెంగళూరులో సోమవారం మొదలైన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి...