Home Search
కేంద్ర రక్షణ శాఖ మంత్రి - search results
If you're not happy with the results, please do another search
గిరిజన గ్రామాల రహదారుల నిర్మాణ పనులకు కేంద్రం అడ్డంకులు
హైదరాబాద్: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్ల పనులకు జాతీయ వన్యప్రాణుల బోర్డు అనుమతులు అడ్డంకిగా మారడంతో పనులు ముందుకు సాగడం లేదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి...
అటవీ సంరక్షణ, పునరుద్దరణలో దేశ వ్యాప్తంగా ప్రశంసలు
యూపీ అటవీ శాఖ మంత్రి కుడా పచ్చదనం చూసి అబ్బురపడ్డారు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత
త్యాగధనుల స్ఫూర్తితో అడవులను పరిరక్షిద్దాం
అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
అటవీ అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి...
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. దేశంలో 15వేల పైచిలుకు కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నందున్న నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో...
పిఎం, మంత్రుల ఆస్తులను ప్రకటించిన ప్రధానమంత్రి కార్యాలయం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన తాజా ప్రకటనలో, 2021-22లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరాస్తులు రూ. 26 లక్షలకు పెరిగాయి - మార్చి 2021 చివరి నాటికి రూ. 1,97,68,885 నుండి...
రక్షణ బలగాల్లోని అనాథలకు సాయం రూ.3వేలకు పెంపు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేస్తూ ప్రాణాలర్పించిన కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సైనికుల అనాథ పిల్లలకు...
త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీ : కేంద్రం
న్యూఢిల్లీ : త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా, నౌకాదళంలో 13,537 , వాయుసేనలో 5723 ఖాళీలు...
వరద ప్రాంతాల వైద్యాధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు వరద బాధిత, ముంపు ప్రాంతాల జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్...
అటవీ రక్షణ చట్టానికి కేంద్రం తూట్లు
భూసేకరణకు గ్రామసభ తీర్మానమే తొలిమెట్టు. నిర్వాసితులకు పరిహార చెల్లింపు కేసుల్లో కూడా మేజిస్ట్రేటు ముందుగా గ్రామసభ తీర్మానాన్ని పరిశీలిస్తారు. అయితే కేంద్రం అటవీ చట్టానికి తెచ్చిన కొత్త సవరణల ప్రకారం అడవిని ఆక్రమించేందుకు...
అగ్నివీరులకు రక్షణ శాఖలో 10% రిజర్వేషన్
అగ్నివీరులకు రక్షణ శాఖలో 10% రిజర్వేషన్
సిఎపిఎఫ్, అస్సాం రైఫుల్స్ నియామకాల్లోను 10 శాతం కోటా
గరిష వయోపరిమితిలోనూ సడలింపులు
అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం మరో ఆఫర్
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం...
సికింద్రాబాద్ స్టేషన్ ఘటన దురదృష్టకరం: మంత్రి వేముల
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన పై మంత్రి వేముల స్పందించారు....
అగ్నిపథ్ ఓ అనాలోచిత నిర్ణయం: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: సైనిక బలగాల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరసన తెలిపారు. అగ్నిపథ్ ఓ అనాలోచిత...
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
‘కేంద్రం చిల్లర’ వ్యవహారం
రాష్ట్రాలను నమ్మకుండా నేరుగా పల్లెలకు నిధులు పంపడం మంచి పద్ధతి కాదు
రాజీవ్గాంధీ నుంచి నరేంద్ర మోడీ వరకు
ఇదే తీరు అనుసరించడం శోచనీయం
జవహార్ రోజ్గార్ యోజన, గ్రామ్ సడక్
యోజన, ఉపాధి...
కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారం: కెసిఆర్
హైదరాబాద్: కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై బుధవారం ప్రగతి...
అటవీశాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు
టాస్క్ఫోర్స్, వర్కింగ్ గ్రూప్లో రాష్ట్ర పిసిసిఎఫ్కు చోటు
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ అటవీ విధానం , అటవీ పరిరక్షణ చట్టం -1980కి అవసరమైన మార్పులు, ఆగ్రో ఫారెస్ట్రీకి ప్రోత్సాహం, అడవుల బయట పచ్చదనం...
మాతాశిశు సంరక్షణకు పెరిగిన ప్రాధాన్యం
గర్భిణులు,బాలింతల్లో రక్తహీనత నివారణకు చర్యలు
తొమ్మిది జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కెసిఆర్ న్యూటిషన్ కిట్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర...
రాష్ట్రంలో వెదురు సాగు పెరగాలి: మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వెదురు సాగుకు తెలంగాణ ప్రాంత నేలలు అనుకూలమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో వెదురు సాగు అవకాశాలు, లాభాలపై జరిగిన జూమ్ సమావేశంలో...
హిజాబ్పై ఆత్మరక్షణలో బిజెపి!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముస్లిం మహిళలు తన పట్ల అభిమానం చూపుతున్నారని, ట్రిపుల్ తలాక్ రద్దు ద్వారా తమకు విముక్తి కలిగించానని సంతోషంగా ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకొంటూ...
దశ, దిశాలేని కేంద్ర బడ్జెట్: మంత్రి తలసాని
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ దశ, దిశా లేనిదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు నిరాశ ను మిగిల్చిందని ఆయన...
రక్షణ బడ్జెట్కు రూ.5.25 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ : రక్షణ బడ్జెట్కు 2022 23 ఆర్థిక సంవత్సరానికి రూ. 5.25 లక్షల కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.4.78 లక్షల కోట్ల కంటే 9.82...