Home Search
దక్షిణమధ్య రైల్వే - search results
If you're not happy with the results, please do another search
ఈ నెల 25 నుంచి 29 వరకు పలు రైళ్ల దారి మళ్లింపు
వారం రోజుల పాటు 16 సర్వీసుల రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మూడో లైను నిర్మాణ పనులు చేపట్టడంతో ఈనెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పలు రైళ్లను దారి...
హైదరాబాద్- టు లింగంపల్లి మధ్య 10 రైళ్లు
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు వారం పాటు 16 సర్వీసులను రద్దు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 16 సర్వీసులను అధికారులు పూర్తిగా రద్దు చేశారు....
కాకినాడ టౌన్ – లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాకినాడ టౌన్ - లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఆయా రైళ్లు సెప్టెంబర్ ఒకటి నుంచి 13వ...
ఎపి, తెలంగాణల మధ్య నడిచే 52 రైళ్ల రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఇందులో...
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం రూ.700 కోట్లు
హైదరాబాద్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన శంకుస్థాపన...
కాచిగూడ-బెంగళూరుల మధ్య వందేభారత్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మరో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం హైదరాబాద్ టు- తిరుపతి టు హైదరాబాద్ టు విశాఖపట్నం -టు హైదరాబాద్ వందే భారత్ రైళ్లు నడుస్తుండగా...
వరద బీభత్సంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం : కిషన్ రెడ్డి
కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో రెండు హెలికాప్టర్స్, 5 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్
మనతెలంగాణ/ హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద బీభత్సంపై కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి స్పందించారు....
మరమ్మతు కారణంగా పలు రైళ్ల రద్దు, మరికొన్ని రైళ్ల రీషెడ్యూల్
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మరమ్మతు పనుల దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన కర్నూల్ సిటీ...
ప్రయాణికుల కోసం కొత్త సదరన్ సర్క్యూట్ ప్రారంభం
తిరువణ్ణామలై, అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరుల చుట్టి వచ్చేలా
కొత్త ప్యాకేజీ అందుబాటులోకి...
ఆగష్టు, సెప్టెంబర్లో యాత్ర ప్రారంభం
హైదరాబాద్ : తిరువణ్ణామలై, అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి,...
తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్ల రద్దు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో మరమ్మతుల పను ల కారణంగా పలు రైళ్లను...
మరమ్మతుల కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే పలు రైళ్ల రద్దు
ఈనెల 23వ తేదీ వరకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలి: దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. విజయవాడ, సికింద్రాబాద్,...
కర్ణాటకలోకి అర్సికరే పట్టణానికి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్
ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే చాలా ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా కర్ణాటకలోని ఓ ముఖ్య...
యాదాద్రి వరకు ఎంఎంటిఎస్..
హైదరాబాద్ : నగరం నుంచి యాదాద్రికి ఎంఎంటిఎస్ రైళ్లను నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమైంది. హైదరాబాకు సమీపంలో ఆలయం ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వెళ్తున్నారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు...
ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై హైలెవల్ కమిటీ విచారణ ప్రారంభం
ఈ సంఘటనతో దక్షిణమధ్య రైల్వేకు రూ.20 కోట్ల నష్టం
హైదరాబాద్: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ (హైలెవల్ కమిటీ) విచారణ ప్రారంభించింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి వివరాలను సేకరించింది....
ప్రయాణికుల అప్రమత్తత ..తప్పిన పెనుముప్పు
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-, బొమ్మాయిపల్లిల మధ్య హౌరా (బెంగాల్) నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా రైలులో...
మా సమస్యలను పరిష్కరించండి
మోడీకి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్ధూర్ యూనియన్ నాయకుల వినతి
హైదరాబాద్: రైల్వే ఉద్యోగుల, కార్మికుల సమస్యలను ప్రధాని మోడీ ఇప్పటికైనా పరిష్కరించాలని, నేడు వరంగల్ వస్తున్న ప్రధానికి ఉద్యోగులు, కార్మికులకు, దక్షిణమధ్య రైల్వేకు...
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేకరైళ్లను నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రత్యేక రైళ్ల వివరాలను ప్రకటించింది. రైలు నెంబర్ 07053 కాచిగూడ నుంచి బికనీర్ మధ్య ప్రతి...
రైళ్ల ట్రాక్ మరమ్మతుల పనుల కారణంగా పలు రైళ్లు రద్దు
రైళ్ల ట్రాక్ మరమ్మతుల పనుల కారణంగా
24 సాధారణ రైళ్లు, 22 ఎంఎంటిఎస్ రైళ్ల రద్దు
నేటి నుంచి ఈనెల 09వ తేదీ వరకు ప్రయాణికులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి
దక్షిణ మధ్య రైల్వే సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: రైళ్ల...
రికార్డు సమయంలో కొత్త లోడింగ్ సదుపాయాన్ని అభివృద్ధి చేసిన సికింద్రాబాద్ డివిజన్
ప్రతిపాదనను స్వీకరించిన 30 రోజులలోపే మాణిక్గర్ న్యూ గూడ్స్ షెడ్ వద్ద అదనపు లైన్ పొడిగింపు
కొత్త లోడింగ్ లైన్ నుంచి ఇనుప ఖనిజంతో ప్రారంభమైన మొదటి రేక్
హైదరాబాద్: సికింద్రాబాద్ డివిజన్ రికార్డు...
18 రైళ్ల రద్దు..6 రైళ్లు దారి మళ్లీంపు
హైదరాబాద్: వివిధ కారణాల రీత్యా విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ మార్గాల్లో నడిచే 18 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. మరో 6 రైళ్లను దారి మళ్లీస్తున్నట్టు అధికారులు తెలిపారు....